మంత్రులు కేటీఆర్, పువ్వాడ నుంచి పురస్కారం అందుకున్న కమిషనర్ ఇల్లెందును మరింత అభివృద్ధి చేస్తాం: మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి ఖమ్మం/ ఇల్లెందు, మే 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పట్టణ ప్ర
ఖమ్మం నగరంలో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులతో సమీక్ష ఖమ్మం, మే 13: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ చరిత్ర, సంస్కృతిపై పట్టు సాధించాలికాలాన్ని ద్వినియోగం చేసుకోవాలి సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఖమ్మంలో అవగాహన సదస్సు అభ్యర్థులకు అవగాహన కల్పిం
చర్ల, మే 13 : ఆదివాసీలకు అడివి నుంచి లభించే ఆదాయవనరుల్లో ఒకటైన తునికాకు సేకరణ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రారంభమైంది. ప్రతిఏడాది మే నెలలో తునికాకు సేకరిస్తారు. ఈ ఏడాది ఆకు విరివిగా లభిస్తున్నప్పటికీ రేటు విషయంల�
అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట టౌన్, మే 13: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వ
సత్తుపల్లి రూరల్, మే 13 : కొత్తూరులోని మదర్థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల (మిస్ట్)లో బీటెక్ మెకానికల్ 2, 3, 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మూడు రోజుల పాటు జరిగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వర్క్షాప్�
కారేపల్లి, మే 13 : అనుమతులు లేకుండా చెరువులు, కుంటలలో మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని నీటి పారుదల శాఖ డీఈ బి.వెంకట్నాయక్ హెచ్చరించారు. గేట్కారేపల్లి సమీప తుమ్మలకుంటలో చేపడుతున్న చెరువు �
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పథకాల ఊసేది? ఇక్కడ సాగు స్వర్ణయుగం.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో దయనీయం రైతుబంధు, రైతుబీమా,ఆసరా, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, రుణమాఫీ, దళితబంధు, ట్రైకార్ రుణాలు.. ఇలా ఎన్నో ప�
నేలకొండపల్లి, మే 5: ఎండ వేడిమి కారణంగా ఓ ద్విచక్ర వాహనం నుంచి మంటలు చెలరేగాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కట్టలమ్మ చెరువు సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఖమ్మం వైపు నుంచి కోదాడ వైపు స్కూటీపై దంప�
నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు ఏకాగ్రత ముఖ్యం.. ప్రశాంతతోనే విజయం.. ఖమ్మంలో 59 కేంద్రాలు, 33,709 మంది విద్యార్థులు ఖమ్మంఎడ్యుకేషన్, మే 5: ఇంటర
అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఖమ్మం ఎంపీ నామా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి 30 కుటుంబాలు ఎర్రుపాలెం, మే 5: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఖమ్మం ఎంపీ నామ�
ఔట్ సోర్సింగ్ పేరిట రెండు నెలలుగా విధులు ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు? మణుగూరు వంద బెడ్ల ఆసుపత్రిలో ఆరోపణలు మణుగూరు రూరల్, మే 5: వంద బెడ్ల ప్రభుత్వాసుపత్రిలో కిందిస్థాయి సిబ్బందిని తాత్కాలిక ప్ర�
కృతజ్ఞతగా ఎమ్మెల్యే సండ్ర ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన రైతులు ఇదే సమస్యపై ‘ధర్మగంట’లో కథనాన్ని ప్రచురించిన ‘నమస్తే’ పెనుబల్లి, మే 5: వందేళ్ల భూసమస్యకు తెలంగాణ సర్కారు పరిష్కారం చూపింది. ఇందుకు కృతజ్ఞత�