ఖమ్మం వ్యవసాయం, జూలై 18 : తేజా రకం ఏసీ మిర్చిక్వింటాల్ రూ.23,500కు చేరింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.23,500 పలికింది. మధ్య ధర రూ.20వేలు కాగా.. కనిష్ఠ ధర క్వింటాల్క�
ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగింది.. గడిచిన ఐదు దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో మహోగ్ర రూపం దాల్చింది.. జన జీవితాలను అతలాకుతలం చేసింది.. భద్రాద్రి ఏజెన్సీని స్తంభింపజేసింది..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ మిర్చికి ఆల్టైం రికార్డు ధర పలికింది. శుక్రవారం ఉదయం జరిగిన జెండాపాటలో రైతులు సుమారు 3,904 బస్తాలను అమ్మకానికి పెట్టారు
ఖమ్మం వ్యవసాయం, జూలై 15 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం ఏసీ పంటకు మరోసారి ఆల్టైం రికార్డు ధర పలికింది. ఒకవైపు జాతీయ మార్కెట్లో తెలంగాణ పంటకు వ్యాపారుల నుంచి మంచి ఆదరణ రావడం, కోల్డ్ స్టోరేజీల్లో పంట నిల�
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీరు. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో ఊదరగొట్టే ఉపన్యాసాలను గంటల తరబడి చెప్పే ఆ పార్టీ పెద్దలకు నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే �
ప్రమాదపుటంచున ప్రవాహం 64 అడుగులకు చేరుకున్న నీటిమట్టం భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు బంద్ భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో 144 సెక్షన్ అమలు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి అజయ్కుమార్�
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి భద్రాచలం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్ భధ్రాద్రి కొత్తగూడెం, జూలై 14 (నమస్తే తెలంగాణ): భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగు
ఇప్పటివరకు ఏడేళ్లలో 1,150మంది బాలకార్మికులను గుర్తించిన అధికారులు వారికి విముక్తి కల్పించారు. ప్రస్తుతం ఎనిమిదోసారి ‘ఆపరేషన్ ముస్కాన్’కు శ్రీకారం చుట్టారు. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న �
సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు ఖమ్మం/ రఘునాథపాలెం/ ఇల్లెందు, జూలై 14: కేంద్రం మోటరు వాహనాలపై తీసుకొచ్చిన 714 జీవోను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడం పట్ల సంబురాలు వెల్లువెత్తుతున్నాయ�
సాధారణ ప్రసవాల శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి ఆసుపత్రుల్లో రాత్రి విధులు తప్పనిసరిగా నిర్వహించాలి వైద్య అధికారులు, గైనకాలజిస్టుల సమావేశంలో కలెక్టర్ మామిళ్లగూడెం, జూలై 14: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస�
ఖమ్మం సిటీ, జులై 14: మాతా శిశు ఆరోగ్యం సామాజిక బాధ్యత అని యునిసెఫ్ ప్రతినిధులు అన్నారు. నగరంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం వారు డీఎంహెచ్వో మాలతితో సమావేశమయ్యారు. జిల్లాలో మాతాశిశు సంరక్షణపై తీసు�
జాతీయస్థాయి ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్లో జిల్లాలోని ప్రైవేట్ కళాశాల విద్యార్థులు ఆలిండియా స్థాయిలో సత్తా చాటారు. జూన్ 23 నుంచి 29 వరకు జాతీయ స్థాయిలో జరిగిన మెయిన్స్ రాత ప�
ఖమ్మం : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఖమ్మం కాల్వ ఒడ్డు మున్నేరు పరివ�