ఖమ్మం రూరల్, ఏప్రిల్ 7: తెలంగాణ ధాన్యం కొనేదిలేదంటూ మొండికేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులు కన్నెర్ర చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా ఖమ్మం కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు మండలం నుంచి రైతులు, కూలీలు, టీఆర్�
కొవిడ్, ఆరోగ్యశ్రీ విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు వైద్యాధికారులకు మంత్రి హరీశ్రావు సన్మానం ఖమ్మం సిటీ, ఏప్రిల్ 7: ఖమ్మం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధా�
ఖమ్మం : కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్రామ్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. జగ్జీవన్రామ్ జయంతిని పురస్కర
ఖమ్మం వ్యవసాయం, మార్చి 31 : ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాబానుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మత్స్యశాఖ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది నెలల క్రితం ఆమె అనర్హు�
భద్రాద్రి కొత్తగూడెం : రూ.15,000 లంచం తీసుకుంటూ ఏఈవో మణికంఠం ఏసీబీకి పట్టబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం మేరకు..వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం అన్నారుపాడుకు చెందిన బానోత్ నాగవ్య భార్య చుక్కాలి ఇట
ఖమ్మం : జిల్లాలోని కామేపల్లి మండలం పండితాపురం పశువుల వారాంతపు సంతకు రాష్ట్రంలోనే గుర్తింపు ఉంది. ఏటా సంత కౌలు నిమిత్తం నిర్వహించే బహిరంగ వేలం పాటలో గుత్తేదారులు పోటీ పడడంతో సంత రూ.కోట్లు పలుకుతుంది. కామే�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రత్యేక చర్యలు తీసుకుందని, షీటీమ్ వ్యవస్థను ఎర్పాటు చేసి పటిష్ట పోలీస్ భద్రతను కల్పించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహ�
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో కులమతాలకు అతీతంగా ఏ విధమైన విగ్రహాలూ ఏర్పాటు చేయరాదన్న ఆదేశాల్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చ
కేంద్ర మంత్రికి తెలంగాణ ప్రజల సూటి ప్రశ్న కేంద్ర మంత్రికి తెలంగాణ ప్రజలు, రైతుల సూటి ప్రశ్న ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కార్ మీనమేషాలు మరోసారి రైతులను అమానించిన కేంద్రం బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయంట�
బొగ్గు ఉత్పత్తిలో మణుగూరు ఏరియా టాప్ సింగరేణి లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తి ప్రమాద రహిత మైన్స్గా ఏరియాకు గుర్తింపు ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదు మణూగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తిలో రికార్డుల
బీజేపీపై పోరుకు పార్టీ పిలుపును విజయవంతం చేయాలి స్థానిక సంస్థల్లో చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపుతాం ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు దమ్మాయిగూడెంలో పాలేరు నియోజకవర్గ సమావేశ�
అందుబాటులోకి అన్నిరకాల సేవలు ఫలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు మణుగూరు రూరల్, మార్చి 25 : మణుగూరు 100 పడకల ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్ స్థాయిలో అన్నిర�
పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించిన సూపర్వైజర్లు రఘునాథపాలెం, మార్చి 25: స్త్రీలలో రక్తం లోపించకుండా చూడాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణకుమారి అంగన్వాడీ