వ్యవసాయ అధికారుల పనితీరును మెరుగుపరచడం, రైతులకు నాణ్యమైన సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున
పొట్టచేత పట్టుకొని ఎక్కడి నుంచో వలస వచ్చిన నిరుపేదలు వారు. దొరికిన పని చేసుకుంటూ బతుకుపోరాటం సాగిస్తున్నారు. అద్దెలు కట్టలేక ఖమ్మం నగర శివారు ప్రాంతాల్లోని గుట్టలపై, కాల్వ కట్టలపై, మురికి వాడలపై ఖాళీ స్�
ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. పర్యటన పూర్తిస్థాయిలో ఖరారు కాగానే అన్ని నియోజకవర
మా తల్లిదండ్రులు సుజాతనగర్కు చెందిన చంద్రశేఖర్ - జ్యోతి. ఉక్రెయిన్లో వైద్యవిద్య మూడో సంవత్సరం చదుతున్నాను. యుద్ధం ప్రారంభానికి ముందే ఇతర దేశాల వైద్య విద్యార్థులు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. కానీ ఉక�
‘యుద్ధం వస్తుందన్నారు. వట్టిదేనని కొట్టిపారేశారు. తెల్లారి లేచే సరికి బాంబుల వర్షం. దట్టమైన పొగలతో చీకటి అలముకుంది. ఒక్కసారిగా భయోత్పాతం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. మంచి నీరు కూడా దొరకని దుస్థిత�
హృద్రోగికి రూ.3 లక్షల ఉచిత వైద్యం ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యబృందం ఖమ్మం సిటీ, మార్చి 2: ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో క్యాథ్ల్యాబ్ ద్వారా చికిత్స విజయవంతమైంది. పేదలకు అత్యాధునిక సేవలందించేం�
నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే సర్కార్ ఆసుపత్రులను సమూలంగా మార్చింది. ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. గ్రామీ�
మండలంలోని తీర్థాలలో బుధవారం తెల్లవారుజామున తీర్థాల సంగమేశ్వర ఆలయ ప్రాంగణంలో శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర దంపతులు కల్య�
కరోనా కారణంగా సుమారు రెండేళ్ల పాటు విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరమయ్యారు. వారు తిరిగి పాఠశాలలకు హాజరవుతున్నారు. వారికి మెరుగైన విద్య అందించాలి.. ప్రభుత్వ బడుల్లో హాజరుశాతం పెరగాలి.. వాటిని బలోపేతం �
తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎలాంటి వ్యాధులూ దరిచేరవనే ఉద్దేశంతో అనేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే ఆయా రంగాలకు అధిక నిధులు కేటాయిస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. మంగలితండా పంచాయతీలో బుధవారం ఆయన పర్యటించారు. ప్
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల�
జిల్లాలో పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్ల వద్ద ఉన్న విద్యార్థుల హార్డ్ కాపీలను తక్షణమే ఆయా సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు అందించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఆ