ఖమ్మం ఏఎంసీలో క్వింటా రూ.11,500 ఖమ్మం వ్యవసాయం, మార్చి 25: ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు జెట్ స్పీడ్తో దూసుకెళ్తుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే క్వింటా ధర రూ.200 – 400 పెరుగుతోంది. కొద్ద�
బీమా చెక్కులు అందించిన ఎమ్మెల్యే తల్లాడ, మార్చి 25 : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బిల్లుపాడు, గోపాలపేట గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వం
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పిడికిలి బిగించిన టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు, వినూత్న నిరసనలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబ
ధాన్యం కొనుగోలులో పంజాబ్కు,తెలంగాణకు వేర్వేరు విధానాలా? ‘ఖమ్మం’ సమావేశంలో ఢిల్లీ నుంచి మాట్లాడిన మంత్రి అజయ్కుమార్ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్ తెల�
ఎంపికైన ప్రతి ఒక్కరికీ దళితబంధు సాయం మంజూరు చేస్తాం అపోహలు వీడి ఎంచుకున్న రంగంపై అవగాహన పెంచుకోవాలి ఖాతాల వివరాలను లబ్ధిదారులకు ఎస్ఎంఎస్ ద్వారా పంపాలి వాహనాలు ఎంచుకున్న లబ్ధిదారుల సమావేశంలో ఖమ్మం క�
పెంచిన పెట్రో ధరలు తగ్గించకుంటే ప్రత్యక్ష ఆందోళనలు వైరా నియోజకవర్గస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే రాములునాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల వైరా, మార్చి 24 : కేంద్రంలో బీజేప�
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బోనకల్లు, మార్చి 24: కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, తెలంగాణ రైతులపై వివక్ష చూపుతున్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మండలంలోని నారాయణపురంలో
పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, కేంద్రం దిష్టిబొమ్మ దహనం ఖమ్మం, మార్చి 24: సామాన్యులపై భారాన్ని మోపేలా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్,
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సత్తుపల్లిలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం సత్తుపల్లి టౌన్, మార్చి 24: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దశల వారీగా పోరాటానికి సిద్ధం కావా�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారం�
రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా, పుష్కలంగా సాగునీరు, పండించిన పంటలకు మద్దతు ధరలు.. వెరసి ఏటికేడు వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తె�
మారుమూల గిరిజన ప్రాంతాల్లో పాఠశాల విద్య తెలియని రోజుల్లో ఏర్పాటైన పాఠశాల అది. 46 ఏళ్లుగా ఆదివాసీ పిల్లలకు అక్షర జ్ఞానం నేర్పిస్తున్న ఆశ్రమ పాఠశాల అది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఉన్నత పాఠశాల స్థాయి వరకూ
ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటు విద్యకు దీటుగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో �
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్టైం రికార్డు ధరను అందిస్తోంది. రైతుల దగ్గర పంట ఖాళీ అవుతున్న నేపథ్యంలో పత్తికి జాతీయ మార్కెట్లో మరింత డిమాండ్ పెరుగుతోం