ఆయిల్పామ్ సాగును మరింత విస్తరించాలి సమీక్ష సమావేశంలో కలెక్టర్ వీపీ గౌతమ్ మామిళ్లగూడెం, మే 5: జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి కోసం మత్స్య రైతులను ప్రోత్సహించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కలె�
మెరుగైన ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికలు నేటి నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు ఖమ్మం ఎడ్యుకేషన్, మే 5: పది విద్యార్థులపై రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నెలాఖరు నుంచి పది పబ్లిక్ �
కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోసారి రచ్చకెక్కారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సాక్షిగా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు సంబంధించి కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ రసాభాసగా మారింది. కార్యకర్తల అతి ఉత్సాహంతో గందరగోళం నెలకొంది.
ఇక నుంచి ఆన్లైన్లో విత్తన క్రయవిక్రయాలు ప్రత్యేక వెబ్సైట్ సిద్ధం చేసిన వ్యవసాయశాఖ కృత్రిమ కొరతకు తావు లేకుండా చర్యలు సైట్ నిర్వహణపై విత్తన డీలర్లకు అవగాహన నకిలీ విత్తన విక్రయాలకు చెక్ పెడుతున్న�
ఎనిమిదో విడత కార్యక్రమానికి కార్యాచరణ భద్రాద్రి జిల్లాలో 65 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు జూన్ మొదటి వారంలో కార్యక్రమం ప్రారంభం ఎనిమిదో విడత హరితహారానికి మొక్కలు స�
భద్రాచలం, ఏప్రిల్ 22: భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం సందర్భంగా అంతరాలయంలోని సీతారామలక్ష్మణమూర్తులను సర్వాంగ స్వర్ణ కవచాలతో అలంకరించారు. బెంగళూరు భక్తులు సమర్పించిన ఈ �
మంత్రి అజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెబుతాం సాయిగణేశ్ ఆత్మహత్యతో మంత్రికి సంబంధమేంటి? సమావేశంలో నగర మేయర్ నీరజ, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వ్యాఖ్యలపై
గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందుతోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన విద్యనభ్యసించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని స�
వచ్చే నెల నుంచి సేకరణ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు.. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి విద్యార్థుల వరకు.. ప్రతి ఒక్కరి నుంచి వసూలు.. హరితహారానికి వినియోగం ఖమ్మం, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): �
సేవింగ్స్పై పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి అవసరాలకు అనుగుణంగా వారితోనే ఖర్చు చేయించాలి అందువల్ల డబ్బు కోసం నేరాలకు పాల్పడకుండా ఉంటారు వీరు సన్మార్గంలో ఉంటేనే మరికొందరికి ఆదర్శంగా నిలుస
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. దీంతో ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర�
సంస్కృతీ సంప్రదాయాలకు వేదిక తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ముందుచూపు వల్లనే గణనీయమైన అభివృద్ధి 25న కల్లూరు మండల ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు రంజాన్ తోఫా పంపిణీలో ఎమ్మెల్యే సండ్ర, ఎమ్మెల్సీ తాతా మధు లబ