ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.. హైదరాబాద్కు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో మంత్రి అజయ్కుమార్ నగరంలో అభివృద్ధిని పరుగులు ప�
రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు రాష్ట్ర కుటుంబ, వైద్య, సంక్షేమశాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆదివార�
పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జాతీయ పల్స్పోలియో కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సెంటర్లో, వేంసూరు మండలం మర్లపాడులో ఆదివారం ఆయన చిన్నారులకు పల్స్పోలియో చు�
ఫలించిన ఏజెన్సీ రైతుల కల పంటల తరలింపునకు తప్పిన రవాణా కష్టాలు త్వరలో అమలోకి ‘ఈనామ్’ పద్ధతి హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం తొలిరోజు క్వింటాకు రూ.18 వేలు పలికిన ధర భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 26 (నమస్త�
భద్రాద్రి రాష్ట్రంలోని పూర్తి ఏజెన్సీ జిల్లాల్లో ఒకటి. ఇక్కడ నిరుపేదలే ఎక్కువ. వారి కుటుంబాల్లోని పిల్లలు, గర్భిణులకు పోషకాహారం అందించడం కష్టతరం. ఈ నేపథ్యంలో ‘పిల్లలు ఎత్తుకు తగిన బరువు ఉండాలి.. ఆరోగ్యం�
రైతు పండించిన పంటను కొనుగోలు చేసేందుకే భద్రాద్రి కొత్తగూడెం మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోళ్లను తొలిసారిగా ప్రారంభించామని మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, జిల్లా అధికారి ఎంఏ అలీమ్ అన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆత్యైస్థెర్యంతో పనిచేస్తే గెలుపు సాధ్యమవుతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం చర్లలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గ
జిల్లాలోని ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకుగాను ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగనున్నది. 1,30,230 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ విస్తృత �
ఒక గ్రామం కాదు ఏకంగా ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయి. దీంతో అక్కడ నివసించేవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా మండలాల ప్రజలతో పాటు భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలు విలీన మండలాలు, పంచాయ
ఆదర్శంగా నిలుస్తున్న కారేపల్లి మండలం పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మోడల్ స్కూల్, కస్తూర్బా, ఐటీడీఏ వసతి గృహాల్లో మౌలిక వసతులు ‘మన ఊరు- మన బడి’కి 24 స్కూళ్ల ఎంపిక వచ్చే విద్యాసంవత్సరం నుంచ
మారుతున్న జీవనశైలిపై అనేక వైరస్లు దాడి చేస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో రసాయనశాస్త్ర ఆవశ్యకత ఫార్మాస్యూటికల్ రంగంలో గననీయంగా పెరిగిందని హైదరాబాద్ సీఎస్ఐఆర్ ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవ�
భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లు బాగుండాలి భక్తులు సంతోషంగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి శ్రీరామనవమి సమీక్షలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాచలం, ఫిబ్రవరి 25: భద్రాచలంలో ఈ ఏడాది శ్రీరామనవమి ఏర�