గ్రామాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో తెలియక యాతనపడుతుంటారు. కొందరైతే ఊపిరి బిగపట్టుకుని ఇంటికి చేరేదాకా అల�
టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లాలో మిన్నంటాయి. నగరంలోని పార్టీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్�
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వచ్చే నెల 10న వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతిచెందారు. వివరాల్లోకెళ్తే.. మండలంలోని మర్లపాడు, రాయుడుపాలెం గ్రామాల మధ్య ఉన్న చేపలచెరువు మూలమలుపు వద్ద మినీ లారీ, ద్విచక్�
స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఆధ్వర్యంలో మంచుకొండ రెవెన్యూ పరిధిలోని 200 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం మండలాభివృద్
ఇది ఉద్యోగనామ సంవత్సరం.. అవును.. యువతకు ఉగాదికి ముందే పండుగ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొలువుల ‘కుంభమేళా’కు తెరలేచింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగ �
ఆ పాఠశాలలో విద్యాపరిమళాలు వికసిస్తున్నాయి. నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు స్వాగతం పలుకుతున్నాయి. దాతల చేయూతతో విద్యాభివృద్ధికి బీజం పడింది. ఈ బడిలో విద్యనభ్యసించిన ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించా�
ప్రభుత్వ పాఠశాలలే పదో తరగతి పరీక్షా కేంద్రాలు కానున్నాయి. సకల సదుపాయాలతో ఉన్న సర్కారు బడుల్లోనే ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయా పాఠశాలలను పరిశీలిస్తున�
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే యువతకు, నిరుద్యోగులకు ఉజ్వల భవిత ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆశాదీపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. 91,142 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వేస్తు�
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ శిరీష అన్నారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిని గురువారం ఆమె సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రి
కలెక్టర్ అనుదీప్ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 9 : విద్యార్థుల్లో లెర్నింగ్ స్కిల్స్ మెరుగుపర్చడంతోపాటు సమాజంలో వారిని మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని కలెక్టర్ దురిశెట్టి అన
అడ్రియాల గనిలో మిగిలిన ఇద్దరూ మృత్యువాత సేఫ్టీ ఆఫీసర్ జయరాజ్, కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ దుర్మరణం రెస్క్యూబృందం నిరంతరంశమించినా దక్కని ప్రాణాలు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు బాధిత కుటుంబా�
వివిధ రూపాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహన చోదకులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంపై అనూహ్య స్పందన లభిస్తోంది. తమ వాహనాలపై భారీగా పేరుకపోయిన చలాన్లను చెల్లింపును కారుచౌకగా వదిలించుకునేందుకు వాహనదారు