రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలను ఆంధ్రప్రదేశ్లో కలిపిందని, వాటిని తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్తో శుక్రవారం అఖల పక్ష నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ని�
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అందించే ఉచిత విద్యుత్ రాయితీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ విజిలెన్స్ డీఈఈ కే. హీరాలాల్ అన్నారు. పట్టణంలో కాకర్లపల్లి ఫీడర్పై ఎక్కువ నష్టం వస్తుం�
ఖమ్మం, నేలకొండపల్లి, మద్దులపల్లి, మధిర, వైరా, కల్లూరు, ఏన్కూరు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్లపై కాసుల వర్షం కురుస్తున్నది.. ఖజానాకు భారీగా నిధులు చేరుతున్నాయి.. ఉత్పత్తుల క్రయవిక్రయాలపై వచ్చే సెస్, చెక్పో�
ఆంగ్లమంటే వారికి భయం లేదు.. అవలీలగా మాట్లాడేస్తారు.. తోటి మిత్రులతో సైతం ఇంగ్లిష్లోనే సంభాషిస్తారు.. వారు అనర్గళంగా మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండాల్సిందే.. వారంతా కార్పొరేట్ స్కూలులో చదవలేదు.. పోస్ట్ గ్�
ఎస్సీ, ఎస్టీలపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అనుదీప్ �
తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సబ్బండ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిలో భాగంగా బుధవారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో టీజీవోస్, టీఎన్జీవోస్ సంఘాలు ఆందోళన వ్యక్త�
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తక్షణం పార్లమెంట్లో బిల్లు పెట్టి ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని, అప్పుడే భద్రాచలం అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
వచ్చే నెల 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి పీ.చంద్రశేఖరప్రసాద్ అన్నారు. అన్ని రకాల కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక వేదిక అని వివరించారు. రాష్ట్�
సింగరేణి ఏరియా ఎమ్మెల్యేలు కొత్తగూడెం సింగరేణి/మణుగూరు రూరల్/ఇల్లెందు, ఫిబ్రవరి 10 : సింగరేణి సంస్థకు సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని సింగరేణి ఏరియా ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కా�
తెలంగాణలో అభివృద్ధిని చూస్తే బీజేపీకి కడుపు మండుతున్నది. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నది. విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నది. పదే పదే విషం కక్కుతున్నది. రాజ్యసభ సాక్షిగా ప్రధాని మోదీ ఉ�
చింతకాని, ఫిబ్రవరి 9: తెలంగాణ జాతికి ప్రధాని మోదీ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను
వైరా, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆధ్వర్యంలో వైరాలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి మోదీ దిష్టిబొమ్మ దహన�
తెలంగాణ విభజన అవమానకరంగా జరిగిందంటూ ఇటీవల రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఖమ్మం దద్దరిల్లింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మ�
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరితే కళ్లు మండుతున్నాయా? మీ గుజరాత్ కంటే అభివృద్ధి చెందుతుందని కడుపు మంటా? ప్రధాని మాటలతో తెలంగాణ అమరుల ఆత్మలు ఘోశిస్తున్నాయి దమ్ముంటే తెలంగాణ బీజేపీ నాయకులు రాజీనామా చేయ�
లవ్ స్టోరీ ఆఫ్ 2022గా యువ ఐఏఎస్ అధికారి కథనం సామాజిక మాద్యమాల్లో హోరెత్తుతోంది. వాలంటైన్స్ డేకు ముందు వారు ప్రేమించుకున్న తీరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న తీరును చూసిన పలువురు.. ‘వాహ్.. శెభాష్' అం�