ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆత్యైస్థెర్యంతో పనిచేస్తే గెలుపు సాధ్యమవుతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం చర్లలో జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గ
జిల్లాలోని ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకుగాను ఆదివారం నుంచి పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగనున్నది. 1,30,230 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ విస్తృత �
ఒక గ్రామం కాదు ఏకంగా ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయి. దీంతో అక్కడ నివసించేవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా మండలాల ప్రజలతో పాటు భద్రాచలం సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలు విలీన మండలాలు, పంచాయ
ఆదర్శంగా నిలుస్తున్న కారేపల్లి మండలం పాఠశాలల్లో ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య మోడల్ స్కూల్, కస్తూర్బా, ఐటీడీఏ వసతి గృహాల్లో మౌలిక వసతులు ‘మన ఊరు- మన బడి’కి 24 స్కూళ్ల ఎంపిక వచ్చే విద్యాసంవత్సరం నుంచ
మారుతున్న జీవనశైలిపై అనేక వైరస్లు దాడి చేస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో రసాయనశాస్త్ర ఆవశ్యకత ఫార్మాస్యూటికల్ రంగంలో గననీయంగా పెరిగిందని హైదరాబాద్ సీఎస్ఐఆర్ ఐఐసీటీ సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవ�
భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లు బాగుండాలి భక్తులు సంతోషంగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి శ్రీరామనవమి సమీక్షలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ భద్రాచలం, ఫిబ్రవరి 25: భద్రాచలంలో ఈ ఏడాది శ్రీరామనవమి ఏర�
యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు నలుగురు విద్యార్థుల ఎదురుచూపు ఇందులో ముగ్గురు వైద్య విద్యార్థులు, ఒకరు హెచ్ఎం విద్యార్థి సహాయ సమాచారం కోసం కొత్తగూడెంల
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి శుక్రవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత సత్యనారాయణపురంలో గొనే నాగిరెడ్డి వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. మండల కార్యాలయంలో ఎంపీ పాలెం పీహెచ్సీ పరిధిలోన
మేకలు అపహరించడానికి వచ్చి ఓ దుండగుడు వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం ఉదయం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని కోదాడ క్రాస్రోడ్లో వెలుగుచూసింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల ప
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. ఇది పాత పాట.. ఇప్పుడు తెలంగాణలో ఈ పాటను మార్చి పాడుకుంటున్నారు. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు ఆనందంగా పాడుతున్నారు. తెలంగాణలో కార్పొరేట్
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. మారుమూల పల్లెలకూ మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. సర్కారు దవాఖానలను అత్యాధునిక వైద్యానికి కేరాఫ్గా నిలిపింది. ‘ప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం దళితుల స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నదని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని, దీన్ని సద్వినియ�
అది ఓ కుగ్రామం. 400 లోపు జనాభా ఉంటుంది. అక్కడ గిరిజన జనాభే అత్యధికం. ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆ పాఠశాలకు వెళ్తే ఆహ్లాదకర వాతావరణం స్వాగతం పలుకుతుంది. పాఠశాలలో గోడలే పాఠాలు చెబుతాయి. పాఠశాల ప్రహరీ నుంచి తరగతి �
పినపాక మండలంలో ఇప్పటివరకు 786 మంది లబ్ధిదారులకు రూ.7.20 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం ఆయన పినపాక రైతువేదికలో 89 మ�