దేశంలో బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోకి అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్
తెలంగాణలోని పేదల మోముల్లో చిరునవ్వులు చూడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వీటిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో ప్రధానమైనవని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నదని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక�
ఖమ్మం :ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టా
పెనుబల్లి, జనవరి 30: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రపురం, చౌడవరం, మండాలపాడు, పాతకారాయిగూడెం గ్రామాల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. రామచంద్రాపురం నుంచి నీలాద్రి గుడికి వె�
విద్యావంతుల నిలయం..కూసుమంచి ప్రభుత్వ పాఠశాల ఈ పాఠశాల పూర్వ విద్యార్థులే డీజీపీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర.. ఇంకా ప్రభుత్వ అధికారులు, సైంటిస్ట్లు ఎంతో మంది.. ‘మన బడి- మన ఊరు’ను స్వాగతిస్తున్న నాటి విద�
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి పంచాయతీల ఖాతాలకు ప్రతి నెలా రూ.14.5 కోట్లు విడుదల పల్లె ప్రగతితో మెరుగైన ఫలితాలు ఇప్పటివరకు రూ.100 కోట్లు ఖర్చు మెరుగుపడిన పారిశుధ్యం అంటువ్యాధుల నుంచి ప్రజలకు విముక�
సుజాతనగర్, జనవరి 30: సాంకేతికత రోజురోజుకూ తన పరిధిని విస్తరించుకుంటున్నది. చేతిలో ఒక స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే. ఫోన్ బిల్లు, పవర్ బిల్లుల చెల్లింపు సౌకర్యం నుంచి వినోదం, విద్య..
‘మన ఊరు- మన బడి’ విద్యార్థులకు వరం అందుబాటులోకి అధునాతన ల్యాబ్స్, తరగతి గదులు పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అశ్వారావుపేట, జన�
రూ.53 వేల ఎకరాల్లో మక్కల సాగు కేవలం 40 వేల ఎకరాల్లో వరి.. గతేడాది కంటే గణనీయంగా తగ్గిన విస్తీర్ణం కేంద్రం ధాన్యం కోనుగోలుకు నిరాకరణే కారణం ఖమ్మం జిల్లాలో ఈ యాసంగి సీజన్లో గతేడాది కంటే సాగు విస్తీర్ణం తగ్గిం�
Harish rao | టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. కేసీఆర్ కిట్ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 52 శా�
Minister Harish rao | కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్ అన్నారు. రెండో వేవ్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలించిందని చెప్పారు.
నిజామాబాద్ సిటీ, జనవరి 27 : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రతిరోజూ భారీగా పసుపు పంటను రైతులు తీసుకువస్తున్నారు. ఇందులో పసుపు(ఫింగర్), పసుపు(బ్లాబ్) క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గురువారం వెయ్య�