నిజామాబాద్ సిటీ, జనవరి 27 : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రతిరోజూ భారీగా పసుపు పంటను రైతులు తీసుకువస్తున్నారు. ఇందులో పసుపు(ఫింగర్), పసుపు(బ్లాబ్) క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గురువారం వెయ్య�
జిల్లాలో త్వరలో రాజకీయ అవగాహన తరగతులు ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా వచ్చే ఎన్నికల కోసం కార్యకర్తలను సైనికుల్లా తయారు చేస్తాం అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తాం ‘నమస్తే’తో టీఆర�
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీశ్రావు, అజయ్ నేడు ఖమ్మం పెద్దాసుపత్రిలో క్యాథ్ల్యాబ్, ట్రామాకేర్ ప్రారంభం రెండు జిల్లాల వైద్య, ఆడిట్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఖమ్మం, జనవరి 27: రాష్ట్ర �
ఆదర్శవంతంగా నయాబజార్ పాఠశాల గుబాళిస్తున్న విజ్ఞాన పరిమళాలు వాల్ ప్రాజెక్ట్తో బడి స్వరూపమే మారింది.. ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 27: ఆ పాఠశాలలో అడుగుపెట్టగానే విజ్ఞాన పరిమళాల గుబాళింపు పలుకరిస్తుంది. తరగ�
భద్రాద్రి గడ్డపై గులాబీ రెపరెపలాడుతుంది పదవి రాగానే సంబురం కాదు.. కష్టపడతా.. ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేసి చూపిస్తా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటా ‘నమస్తే’తో టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా �
పెద్దాసుపత్రిలో రోజుకు వెయ్యి ఓపీ ఆపరేషన్లు అన్నీ సక్సెస్ గైనకాలజీ, పిడియాట్రిషన్లో నెంబర్ వన్ చెస్ట్, ఆర్థో, ఆఫ్తమాలజీ, ఎమర్జెన్సీ సేవలు భేష్ నయాపైసా ఖర్చు లేకుండా డయాలసిస్ కరోనా బాధితులకు వరంగ�
ఖమ్మం, జనవరి 27: టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన తాతా మధుసూదన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభినందించారు. హైదరాబాద్లోని మంత్రి పువ్వాడ అధికారిక నివాసంలో తాతా మధ�
పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఖమ్మం, జనవరి 27 : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు ఇతర శాసన సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్
మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ �
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు ఆధునిక కాలంలో ఏ రంగంలో రాణిం చాలన్నా ఆంగ్లంపై పట్టు ఉండడం అత్యంత అనివార్యం. పాఠశాల విద్యలోనే ఇందుకు బలమైన పునాది పడాలి. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తాతా మధు.. గులాబీ పార్టీ జిల్లా పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. అసలు నియమిస్తారా..? లేదా అనే ఉత్కంఠకు ఫుల్స్టాప్ పడింద�
సత్తుపల్లి, జనవరి 26 : మండల, పట్టణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయం వద్ద 100 �
తెలంగాణ ఖ్యాతిని చాటుకున్న భద్రాద్రి జిల్లా ‘సీతారామ’తో బీడుభూములు సస్యశ్యామలం పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించాం వచ్చే ఏడాదిలో సీతమ్మసాగర్ పనులు పూర్తి చేస్తాం గణతంత్ర వేడుకల్లో కొత్తగూడెం కల�
వైరస్పై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు శరవేగంగా ఇంటింటి సర్వే.. జ్వర పీడితులకు మెడికల్ కిట్లు కరోనా పాజిటివ్ తేలితే భయం వద్దు.. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కొ
జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కళాకారుడు ప్రాచీన కళకు ప్రాణం పోస్తున్న కూనవరం ఆదివాసీ భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలోని మణుగూరు మండలం కూనవరానికి చెందిన ఆదివాసీ వ�