కార్యదక్షుడు.. దార్శనికుడు.. మడమతిప్పని యోధుడు.. వెన్నుచూపని ధీరుడు.. ప్రగతికి మార్గదర్శకుడు.. అభివృద్ధి నిర్దేశకుడు.. సబ్బండవర్గాలకు దేవుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పుట్టినరోజు అందరికీ పండుగరోజు. ఉమ్�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యమ నేత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టే అభివృద్ధి,
మండలంలోని ఏలువారిగూడెం, కాకరవాయిలోని రెండు ఇళ్లలో పట్టపగలే దొంగలు పడ్డారు. రూ.9 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.33 వేల నగదును అపహరించారు. బాధితుల కథనం ప్రకారం.. ఏలువారిగూడేనికి చెందిన తాటి ఉపేంద�
సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఢిల్లీలోని ‘ఎనర్జీ అండ్ ఎన్విరా
సింగరేణి కొత్తగూడెం ఏరియా పీవీకే-5 ఇైంక్లెన్లో షేక్ గౌసుద్దీన్ అనే యువకుడు జనరల్ మజ్దూర్గా విధులు నిర్వహిస్తున్నాడు. వృత్తిలో ఒక మెట్టు పైకి ఎక్కేందుకు ఇటీవల శాంప్లింగ్ మజ్దూర్ పోస్టుకు దరఖాస్త
భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు టీఆర్ఎస్ శ్రేణులు వివిధ �
‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం ఆ రూపం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం లక్ష్యం సిద్ధించే వరకు పోరాడే మహానేత ఆయన. సామాన్యుడి కష్టాలను స్వయంగా చూసి వాటికి పరిష్కార మార్గాలను చూపిన దార్శనికుడతడు. ఆయనే ఉద్య�
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నిండునూరేళ్లు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ఏన్కూరు మండ లం నాచారం గ్రామంలో శ్రీవేంకటేశ
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ చూపిన మార్గంలో సుపరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ మరో మహాత్ముడని కొనియాడారు. ఈ మేరకు బు�
ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ముదిగొండ సొసైటీ అధ్యక్షుడు తుపాకుల యలగొండస్వామి తెలిపారు. బుధవారం ఆయన కుటుంబ సమేతంగా సమ్మక- సారలమ్మ సన్నిధికి వెళ్లి అ�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ సంకల్పం ఎంత గొప్పదో తెలుసుకునేందుకు అనేక ఉదాహరణలు తారసపడతాయి. అందుకే ఆయనది ఉక్కు సంకల్పం అంటారు ఆయనను దగ్గరగా పరిశీలించిన వారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకూ ఈ పదం, ఆయన వ్యక్తిత్వం సుపర�
ఖమ్మం: "విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని , వారికి మంచి భవిష్యత్ ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సూ�