ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేతనైతే ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పై మాట్లాడాలని, దీంతో పాటు అభివృద్ధిలో సలహాలు సూచనలు అందించాలని, అలాకాకుండా రాజకీయ లబ్దికోసం జిల్లాను అభివృద్ధి లో పరుగులు పెట్టిస�
దారితప్పి వచ్చి పాలేరులో ప్రత్యక్షం కాలుకి ట్యాగ్తో చైనా కపోతమంటూ పుకార్లు కూసుమంచి, జనవరి 6: ఖమ్మం జిల్లా పాలేరుకు వచ్చిన పావురం చైనాది కాదని.. కర్నూలు నుంచి వచ్చిన పందెం కపోతం అని తేలడం తో అంతా ఊపిరి పీల
ఖమ్మం : ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రెవిన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ డైరీని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెవిన్యూ ఉద్యోగి ప్రభు�
ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్కు ఆదాయం రెట్టింపు అయ్యేలా రెవిన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు కృషి చేయాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛా�
ఖమ్మం:బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ల ఆధ్వర్యంలో భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అసోసియన్ ప్రతిన
ఖమ్మం:టీఎన్జీఓస్ హాస్టల్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కె.రుక్మారావు, ఎస్.నాగేశ్వరరావులను ఎన్నుకున్నారు. బుధవారం కలెక్టర్లోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్
ఖమ్మం: మహిళలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒకరూ చదువుకోవాలని ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. సోమవ�
పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు ఖమ్మం, జనవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారైంది. ముందుగా నిర్ణయించిన ప�
ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పర్యటన వాయిదా పడింది. జనవరి2 తేదీన మంత్రి పర్యటన ఉన్నది. ఈ పర్యటన వాయిదా పడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవా�
ఖమ్మం: వైసీపీఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఖమ్మం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలకు నిరసన కా�
ఖమ్మం: ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని , దీనిలో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో రహదారులు నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. హైద్రాబాదు న
ఖమ్మం :రాష్ట్ర గొర్రెల,మేకల అభివృద్ది సంస్థ చైర్మన్గా ఎన్నికైన దూదిమెట్ల బాలరాజుకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని జిల్లా డీసీసీబీ డైరక్టర్, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడు మేకల మ�
ఖమ్మం : ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి ప్రాంతంలో రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 2,3,4వ తేదీలలో జరిగే జాతర సందర్భంగా ముందుగా అమ్మవారి విగ్రహాన్ని కదిలించి సమ్మక్క సారక్కలకు
మధిర : అంతర్గత రహదారుల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పలుగ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పర్యటించారు. ఎర్రుపాలెంమండ