30 ఏళ్ల క్రితం అరకొర వసతులతో ప్రారంభమైన పాఠశాల.. అంచెలంచెలుగా ఎదిగింది. సకల సదుపాయాలు సమకూర్చుకుని ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన అందిస్తున్నది. దాతల సాయంతో సౌకర్యాలు ఒనగూరాయి. ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేక
సీఎం కేసీఆర్ దార్శనికతతో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, దానిలో భాగంగానే మన ఊరు/బస్తీ-మన బడి రూపొందించారని, ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు �
ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 23 : ‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ - మన బడి’ కార్యక్రమంలో మౌలిక సదుపాయాలు, మరమ్మతులు, అవసరమైన వాటిని గుర్తించి చేపట్టాల్సిన పనులను అంచనా వేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు రంగంలోకి దిగ�
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 23 : ఎస్సీ వసతి గృహాల్లో 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థుల మెస్ చార్జీలను వసతిగృహ సంక్షేమాధికారులు డ్రా చేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ
ఓటు శక్తిపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ‘నా ఓటే నా భవిష్యత్తు’, ‘ఒక ఓటుకున్న శకి’ అంశాలపై అవగాహన పోటీలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో పాల్గొనేందుకు వయోపరిమితి లేదు. క్విజ్, న�
దమ్మపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతోమంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పింది. వారి బంగారు భవిష్యత్కు బాటలు వేసింది. 1951లో పూరి గుడిసెలో తరగతి గదికి పునాది పడింది. సమ
గ్రామీణులకు సేవలందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న సర్పంచ్ల గౌరవవేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నది. గతంలో వీరి వేతనాలు గ్రామపంచాయతీ
ములుగు జిల్లా మేడారంలో జరిగిన సమ్మక్క-సారక్క జాతరకు భక్తులను చేరవేయడంలో ఆర్టీసీ విజయవంతమైంది. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రాద్రి జిల్లా డివిజనల్ మేనేజర్ ఎస్.భవానీప్రసాద్ ఆధ్వర్యంలో కొత�
రఘునాథపాలెం, ఫిబ్రవరి 22: దళితబంధు పథకానికి మండలంలోని ఈర్లపూడి గ్రామం ఎంపికైంది. గ్రామంలో మొత్తం 116 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారు. అయితే తొలి విడతగా 97 మందిని, నగరంలోని రెండో డివిజన్ నుంచి ఒకరిని, 32వ డివ�
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు గంజాయి విలువ రూ.44 లక్షలు భద్రాచలం, ఫిబ్రవరి 22 : భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలం చిన్న నల్లబల్లి గ్రామంలో మంగళవారం 220కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు ర
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పోటీ లేదు 26 నుంచి నియోజకవర్గాల పర్యటన వంద శాతం మార్కులు సాధించడమే లక్ష్యం ఉద్యమకారులు, జర్నలిస్టుల్లోని ఎస్సీలకు దళితబంధు టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాం�
కార్యదక్షుడు.. దార్శనికుడు.. మడమతిప్పని యోధుడు.. వెన్నుచూపని ధీరుడు.. ప్రగతికి మార్గదర్శకుడు.. అభివృద్ధి నిర్దేశకుడు.. సబ్బండవర్గాలకు దేవుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పుట్టినరోజు అందరికీ పండుగరోజు. ఉమ్�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత ఉద్యమ నేత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో చేపట్టే అభివృద్ధి,