చండ్రుగొండ: యువకులు రాజకీయాల్లో రాణించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఖమ్మంలోని ఆయన స్వగృహంలో మద్దుకూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువజన నాయకుడు శ్రావణ్ మర్యాదపూర�
ఖమ్మం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ప్రతి ఒక్కరికీ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ వైధ్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. బుధవారం నగరంలో�
మధిర : టీఆర్ఎస్ పాలనలో దేవాలయాలకు మహర్దశ వచ్చిందని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మా�
ఖమ్మం :బులియన్ మార్కెట్లో బంగారం ధరతో పోటీపడుతున్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం(పత్తి ) ధర పోటీపడుతుంది. సాగు తగ్గడంతోపాటు, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినప్పటకీ సాగు చేసిన రైతులకు మార్కెట�
ఖమ్మం : ఖమ్మంలో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెబ్సైట్ ను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ఉద్యమకారులు చేసిన ఉద్యమం
మధిర: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ లిమి
ఖమ్మం:ఖమ్మం జిల్లా టీఎన్జీఓస్ గ్రంథాలయం సమితి ఫోరం ఎన్నిక శుక్రవారం జరిగింది. గ్రంథాలయం సమితి నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్ గా కె.వి.ఎస్.ఎల్.ఎన్.రాజు, వైస్ ప్రెసిడెంట్ గా బి.బాబు,సెక్రెటరీగా ఎండి.ఇమామ్,ఆర�
ఖమ్మం : అనతి కాలంలోనే జిల్లా ప్రజల మన్ననలు పొందిన శ్రీబాలాజీ ఎస్టేట్స్ రియల్ రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిందని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శ్రీబాలాజీ ఎస్టేట్స్ నూతన సంవత�
ఏన్కూరు: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సోమవారం ఏన్కూరు ప్రధాన సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగ�
సత్తుపల్లి : సత్తుపల్లి లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరామర్శించారు. ముందుగా పట్టణంలోని సిద్ధారం రోడ్కు చెందిన వల్లంకొండ ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నివాసాన�
కల్లూరు: దేశానికి అన్నం పెట్టే రైతన్నకు నష్టం వాటిల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, దీనిని మానుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కల
చింతకాని : తెలంగాణ ధాన్యం కొనుగోలుపై బీజేపీ సర్కారు స్పష్టతనివ్వాలని రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలో నాగులవంచ గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సో
బోనకల్లు : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో సోమవారం టీఆర్ఎస్ మండల కమిటీ, రైతుసంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మోదీ ది�
ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎంఎల్సీ గా గెలుపొందిన తరువాత తాతా మధు సోమవారం ఖమ్మం నగరంలోని సీపీఐ కార్యాలయానికి వెళ్లి పార్టీ నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కృతజ�
ఖమ్మం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అమలు చేస్తున్న పలు అభివృద్ది, అనేక సంక్షేమ పథకాలతో తెలంగాణ రూపు రేఖలు మారిపోయాయి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఉదయం ఖమ్�