ఖమ్మం :ఖమ్మంలో నాలుగు లక్షల నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకుని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో నిందితున్ని అప్పగించారు. ఖమ్మంలోని ప్రకాష్ నగర్కు చెందిన కొదుమూర�
ఖమ్మం: ఆర్టీసీ కార్పొరేషన్ స్థాయిలో ఖమ్మం డిపో సోమవారం అత్యధిక ఆదాయం సాధించింది. అందులో భాగస్వాములైన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజి సిబ్బంది, సూపర్వైజర్లు తదితర అన్ని విభాగాల ఆర్టీసి ఉద్యోగులకు
ఖమ్మం: ప్రయాణీకుల సౌకర్యార్ధం ఖమ్మం నుంచి శ్రీకాకుళంకు నూతన సర్వీసును సోమవారం నుంచి ప్రారంభించామని ఆర్టీసీ ఖమ్మం డిపో మేనేజర్ డి.శంకర్రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం బస్ స్టేషన్ నుంచి శ్రీకాక�
సత్తుపల్లి :తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎమ్మెల్సీ తాతా మధు గెలుపునకు కారణం అని సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాతా మధు భారీ విజయం సాధించ�
MLC Elections | ఖమ్మం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయబావుటా ఎగరేసింది. ఇక్కడ గులాబీ పార్టీ అభ్యర్థి తాత మధు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై
ఖమ్మం :ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణీలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి అన్నారు. సోమవారం తన కార్యాలయం మీటింగ్ హాల్లో ఆశా నోడల్ పర్సన్స్కు �
ఖమ్మం :ఖమ్మంజిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్( ఎస్ఏ-1) పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, �
ఖమ్మం: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం రైతులకు సూచించారు. సోమవారం వీ.వెంకటాయ
సత్తుపల్లి : తెలంగాణ ప్రభుత్వం వర్షాకాలం చేపట్టనున్న హరితహారం కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నర్సరీలను సిద్ధం చేయాలని ఎంపీడీవో చిట్యాల సుభాషిణి సూచించారు. సోమవారం మండల పరిధిలోని బుగ్గపాడు, కాక
ఖమ్మం:దేవుడు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వేడుకున్నారు. ఖమ్మం నగరం త్రీ టౌన్లో శ్రీ హరి హర నిత్య అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అయ్యప్ప స్వామి మహాపడి
Khammam | ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన అరికొట్ల సాభాగ్యమ్మ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నది. రెండో డోసు తీసుకోవట్లేదు. శుక్రవారం వైద్యసిబ్బంది టీకా వేసుకోవాలని కోరగా..
ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను పటిష్ట బందోబస్తు మధ్య ఖమ్మం నగరంలోని డీప
ఖమ్మం :ఖమ్మంలో నూతనంగా జీవితభీమా సంస్థ హోంలోన్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం గట్టయ్య సెంటర్ వద్ద ఎల్ఐసీ హోం లోన్ కార్యాలయాన్ని ఖమ్మం బ్రాంచి ఆఫీస్ చీఫ్ మేనేజర్ శ్యాంసుందర్రావు ప్రారంభిం
MLC Elections | ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓ ప్రజాప్రతినిధి లండన్ నుంచి లంకపల్లికి వచ్చింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మంలం లంకపల్లి ఎంపీటీసీ చిలుకూరి శ్యామల కొన్ని రోజు�
MLC Elections | ఉమ్మడి ఐదు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆదిలాబాద్లో అత్యధికంగా