సుజాతనగర్, జనవరి 30: సాంకేతికత రోజురోజుకూ తన పరిధిని విస్తరించుకుంటున్నది. చేతిలో ఒక స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే. ఫోన్ బిల్లు, పవర్ బిల్లుల చెల్లింపు సౌకర్యం నుంచి వినోదం, విద్య..
‘మన ఊరు- మన బడి’ విద్యార్థులకు వరం అందుబాటులోకి అధునాతన ల్యాబ్స్, తరగతి గదులు పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అశ్వారావుపేట, జన�
రూ.53 వేల ఎకరాల్లో మక్కల సాగు కేవలం 40 వేల ఎకరాల్లో వరి.. గతేడాది కంటే గణనీయంగా తగ్గిన విస్తీర్ణం కేంద్రం ధాన్యం కోనుగోలుకు నిరాకరణే కారణం ఖమ్మం జిల్లాలో ఈ యాసంగి సీజన్లో గతేడాది కంటే సాగు విస్తీర్ణం తగ్గిం�
Harish rao | టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా అని మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్య ఆరోగ్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు. కేసీఆర్ కిట్ తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 52 శా�
Minister Harish rao | కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్ అన్నారు. రెండో వేవ్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే దేశానికే ఆదర్శంగా నిలించిందని చెప్పారు.
నిజామాబాద్ సిటీ, జనవరి 27 : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రతిరోజూ భారీగా పసుపు పంటను రైతులు తీసుకువస్తున్నారు. ఇందులో పసుపు(ఫింగర్), పసుపు(బ్లాబ్) క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గురువారం వెయ్య�
జిల్లాలో త్వరలో రాజకీయ అవగాహన తరగతులు ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా వచ్చే ఎన్నికల కోసం కార్యకర్తలను సైనికుల్లా తయారు చేస్తాం అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తాం ‘నమస్తే’తో టీఆర�
అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్న హరీశ్రావు, అజయ్ నేడు ఖమ్మం పెద్దాసుపత్రిలో క్యాథ్ల్యాబ్, ట్రామాకేర్ ప్రారంభం రెండు జిల్లాల వైద్య, ఆడిట్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఖమ్మం, జనవరి 27: రాష్ట్ర �
ఆదర్శవంతంగా నయాబజార్ పాఠశాల గుబాళిస్తున్న విజ్ఞాన పరిమళాలు వాల్ ప్రాజెక్ట్తో బడి స్వరూపమే మారింది.. ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 27: ఆ పాఠశాలలో అడుగుపెట్టగానే విజ్ఞాన పరిమళాల గుబాళింపు పలుకరిస్తుంది. తరగ�
భద్రాద్రి గడ్డపై గులాబీ రెపరెపలాడుతుంది పదవి రాగానే సంబురం కాదు.. కష్టపడతా.. ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా చేసి చూపిస్తా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటా ‘నమస్తే’తో టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా �
పెద్దాసుపత్రిలో రోజుకు వెయ్యి ఓపీ ఆపరేషన్లు అన్నీ సక్సెస్ గైనకాలజీ, పిడియాట్రిషన్లో నెంబర్ వన్ చెస్ట్, ఆర్థో, ఆఫ్తమాలజీ, ఎమర్జెన్సీ సేవలు భేష్ నయాపైసా ఖర్చు లేకుండా డయాలసిస్ కరోనా బాధితులకు వరంగ�
ఖమ్మం, జనవరి 27: టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన తాతా మధుసూదన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అభినందించారు. హైదరాబాద్లోని మంత్రి పువ్వాడ అధికారిక నివాసంలో తాతా మధ�
పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఖమ్మం, జనవరి 27 : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు ఇతర శాసన సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్
మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించనున్నారు. తెలంగాణ ప్రజలకు కార్పొరేట్ �
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు ఆధునిక కాలంలో ఏ రంగంలో రాణిం చాలన్నా ఆంగ్లంపై పట్టు ఉండడం అత్యంత అనివార్యం. పాఠశాల విద్యలోనే ఇందుకు బలమైన పునాది పడాలి. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత