టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తాతా మధు.. గులాబీ పార్టీ జిల్లా పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. అసలు నియమిస్తారా..? లేదా అనే ఉత్కంఠకు ఫుల్స్టాప్ పడింద�
సత్తుపల్లి, జనవరి 26 : మండల, పట్టణ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయం వద్ద 100 �
తెలంగాణ ఖ్యాతిని చాటుకున్న భద్రాద్రి జిల్లా ‘సీతారామ’తో బీడుభూములు సస్యశ్యామలం పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించాం వచ్చే ఏడాదిలో సీతమ్మసాగర్ పనులు పూర్తి చేస్తాం గణతంత్ర వేడుకల్లో కొత్తగూడెం కల�
వైరస్పై అప్రమత్తమైన తెలంగాణ సర్కార్ ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ కొవిడ్ పరీక్షలు శరవేగంగా ఇంటింటి సర్వే.. జ్వర పీడితులకు మెడికల్ కిట్లు కరోనా పాజిటివ్ తేలితే భయం వద్దు.. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కొ
జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కళాకారుడు ప్రాచీన కళకు ప్రాణం పోస్తున్న కూనవరం ఆదివాసీ భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలోని మణుగూరు మండలం కూనవరానికి చెందిన ఆదివాసీ వ�
ప్రభుత్వ బడులకు ‘మన ఊరు- మన బడి’ నిధులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధులు కేటాయింపు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులూ వినియోగం దాతల సాయానికీ సర్కార్ పిలుపు.. అన్ని రకాల నిధులతో పాఠశాలల అభివృద్ధి ప�
అన్ని చర్యలతో ప్రభుత్వమూ సిద్ధంగా ఉంది ఫీవర్ సర్వే పరిశీలనలో మంత్రి అజయ్కుమార్ 8వ డివిజన్లో పువ్వాడ అజయ్నగర్ ఆర్చీ ప్రారంభం ఖమ్మం/ రఘునాథపాలెం, జనవరి 25: కొవిడ్ ఉధృతిని ఎదుర్కొంటామని, ప్రభుత్వం కూడ
వైరా, జనవరి 25 : మండల కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో వెంకటపతిరాజు సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్న�
కూసుమంచి, జనవరి 25: మండలంలోని అన్ని గ్రామాల్లో ఐదో రోజు మంగళవారం జ్వర సర్వేలో 69 టీంలు పాల్గొన్నాయి. 2,695 ఇండ్లలో సర్వే చేశామని, వారిలో 40 మందికొ కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి కిట్లు పంపిణీ చేశామని వైద్య �
పోషకాహరంలో ఆదర్శంగా కొత్తగూడెం జిల్లా దేశంలోని 112 ఆకాంక్ష జిల్లాల్లో భద్రాద్రి బెస్ట్ చిరుధాన్యాల ఆహారంతో తగ్గిన పోషకలోపం జాతీయస్థాయిలో 9వ, రాష్ట్రంలో 2వ ర్యాంకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్ట�
నిర్వాసితులకు చెక్కుల పంపిణీలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ రఘునాథపాలెం, జనవరి 25: ఖమ్మం నగరం అభివృద్ధిలో భాగంగా ఇళ్లు కోల్పోయిన గోళ్లపాడు నిర్వాసితులకు ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప
ఒకే రోజు 25 వేల బస్తాలు క్వింటాల్కు రూ.16,150 పలికిన ధర ఖమ్మం వ్యవసాయం, జనవరి 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తింది. సోమవారం ఒక్కరోజే 25వేల బస్తాలు తరలివచ్చింది. రెండురోజులు సెలవుల అనంతరం మార్కెట్లో �
వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం మిర్చి, మక్క, కూరగాయ పంటలకు నష్టం కాశీబుగ్గలో అత్యధికంగా 7.73 సెం.మీ. రాష్ట్రంలో నేడు, రేపు వానలు వరంగల్/భద్రాద్రి కొత్తగూడెం, నమ
సత్తుపల్లి : నేటి యువత స్వామి వివేకానంద స్పూర్తితో ముందుకుసాగాలని మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ అన్నారు. బుధవారం వివేకానంద స్వామి జయంతిని పురస్కరించుకుని పట్టణ శివారులోని జేవీఆర్ పార్కు వద్ద ఉన్న ఆ�