ఖమ్మం:పట్టుదల, నిరంతర సాధన చేస్తూ లాంగ్ టెన్నిస్ డబుల్స్లో విజయపథంలో ముందుకు వెళ్తున్న ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఖమ్మం యూనిట్ హోంగార్డు ఆఫీసర్ వెంకటేశ్వరరావులను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియ�
ఖమ్మం: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా సూక్ష్మ పరిశీలన చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు సి . సుదర్శన్ రెడ్డి పేరొన్నారు. మంగళవారం డి.పి.�
ఖమ్మం:మహళలు న్యాయ, విద్య విషయంలో చైతన్యం పొందితే మొత్తం కుటుంబం చైతన్యవంతమవుతుందని న్యాయసేవా సంస్ధ కార్యదర్శి మహ్మాద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు. మంగళవారం న్యాయసేవా సదన్లో నిర్వహించిన న్యాయచైతన్యం ద
ఖమ్మం : డిసెంబర్ 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకుని కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి పి.చంద్రశేఖర ప్రసాద్ తెలిపారు. శనివారం నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని న్
ఖమ్మం :ఖమ్మం పెద్దాసుపత్రి ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తూ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నది. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)కు సంబంధించిన నేషనల్ క్వాలిటీ కంట్�
ఖమ్మం :గత కొంతకాలంగా మిర్చి ధరలు తగ్గిన మిర్చీ ధర ఎట్టకేలకు మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి జెండాపాట క్వింటాల్ రూ14,100 పలికింది. రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి మార్కెట్లో క్రయవిక�
ఖమ్మం: ఖమ్మంలోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు తొగరు భాస�
Gudipadu | వేంకటేశ్వరుడు గిరిజన ప్రియుడు. తొలి రోజుల్లో తిరుమల దేవుడి పూజారులు గిరిజనులేనంటారు. కొండజాతులతో కొండలరాయుడి బంధుత్వాన్ని అనేక కీర్తనల్లో వర్ణించాడు అన్నమయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ‘పా�
ఖమ్మం: కొంతమంది వ్యక్తులు Dial-100 కు అవగాహన లేక ఫేక్ కాల్స్ చేస్తున్నారని అలా చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే Dial – 100 కు ఫోన్ చేయాలని అటువంటి సమయంలో పోల�
బోనకల్లు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ తెలిపారు. శనివారం బోనకల్లు టీపీటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశం ఎస్.ఎస్.రామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేజీబీవ
ఖమ్మం : ఖమ్మం విజయ డెయిరీ ఇంచార్జ్ డిప్యూటీ డైరెక్టర్గా రవికుమార్ నియమితులయ్యారు. ఇక్కడ డీడీగా విధులు నిర్వహించిన ఆర్.భరతలక్ష్మి హైదరాబాద్ ఎంపీఎఫ్కు బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో మెదక్లో డీడీగా విధ�
ఖమ్మం: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్రెడ్డి శనివారం ఓ ప్రకటన�
ఖమ్మం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల టిఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. విద్యార్ధి ప్రాయంనుంచే రోశయ్య రాజకీయరంగంలోకి ప్రవేశించి, అత్యు�
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర సమరయోధుడు మాడపాటి హనుమంతరావు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో “చదువుకు చేయూత కార్యక్రమం” నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి తరగతిలో ఉత్తమ ప్రతిభ