ఖమ్మం: జిల్లాలో ధాన్యం కోనుగోళ్లు ప్రారంభించామని, రైతులు గందరగోళానికిన గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబార్లో బ�
మధిర :ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషిచేయాలని ఎంఈవో వై.ప్రభాకర్ అన్నారు. గురువారం మండల పరిధిలోని మాటూరు పాఠశాలలో కాంప్లెక్స్స్�
బోనకల్లు: సైబర్నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోనకల్లు ఎస్సై టీ.కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని అధ్యక్షతన సైబర్నేరాల పట
ఖమ్మం : నగరంలోని శ్రీనివాస నగర్ ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ సుబ్రమణ్యేశ్వర సామిల్ దూగాడ మిషన్లో మంగళవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం ఫైర్ స్టేషన్ అగ్నిమాపక అధి
ఖమ్మం : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా స్ధానికుల భాగస్వామ్యంతో ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి
ఖమ్మం: ఉమ్మడిఖమ్మం జిల్లా స్థానిక సంస్థల టిఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధును అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం �
ఖమ్మం:ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు రాజకీయ పక్షాలు సహకరించాలని రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
ఖమ్మం : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో చేపట్టే పనులను ఎప్పటికప్పుడు యాప్లో అప్లోడ్ చేయాలని జడ్పీ సిఈవో వింజం వెంకటప్పారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని రేగులచలక గ్రామంలో ఆక�
బోనకల్లు :గ్రామీణ విత్తనోత్పత్తితో రైతులకు ప్రయోజనమని వ్యవసాయ అధికారులు అరుణజ్యోతి, శరత్బాబు అన్నారు. మంగళవారం మోటమర్రి గ్రామంలో గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద పంపిణీ చేసిన కేఎన్ఎం-18 రకం వరి పంటపై �
ఖమ్మం: ఖమ్మం స్ధానిక సంస్ధల నియోజకవర్గ ఎంఎల్సీ ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారంతో ముగిసింది. టిఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుసూదన్ కాంగ్రేస్ అభ్య
Lakaram cable bridge | ఖమ్మం నగరం పర్యాటక శోభను సంతరించుకుంటుంది. నగరంలోని లకారం చెరువుపై ఏర్పాటు చేసిన తీగల వంతెన ప్రారంభానికి ముస్తాబైంది. ఇప్పటికే లకారం చెరువు – ట్యాంక్బండ్ను అభివృద్ధి చేసిన అధి�
ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ లోని రైతుబజార్లో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర�
ఖమ్మం : ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధును ఖరారు చేశారు. సోమవారం ఆయన మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్కు నామ పత్రాలు
తాతా మధు | ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల నియోజక వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి తాత మధు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ ద�
Students test positive covid-19 in gurukula school at wyra | జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా