ఖమ్మం: వైసీపీఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఖమ్మం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలకు నిరసన కా�
ఖమ్మం: ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని , దీనిలో భాగంగా నగరంలోని అన్ని డివిజన్లలో రహదారులు నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. హైద్రాబాదు న
ఖమ్మం :రాష్ట్ర గొర్రెల,మేకల అభివృద్ది సంస్థ చైర్మన్గా ఎన్నికైన దూదిమెట్ల బాలరాజుకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని జిల్లా డీసీసీబీ డైరక్టర్, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడు మేకల మ�
ఖమ్మం : ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు బ్రిడ్జి ప్రాంతంలో రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 2,3,4వ తేదీలలో జరిగే జాతర సందర్భంగా ముందుగా అమ్మవారి విగ్రహాన్ని కదిలించి సమ్మక్క సారక్కలకు
మధిర : అంతర్గత రహదారుల నిర్మాణంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని పలుగ్రామాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పర్యటించారు. ఎర్రుపాలెంమండ
చండ్రుగొండ: యువకులు రాజకీయాల్లో రాణించాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు సూచించారు. బుధవారం ఖమ్మంలోని ఆయన స్వగృహంలో మద్దుకూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువజన నాయకుడు శ్రావణ్ మర్యాదపూర�
ఖమ్మం: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ప్రతి ఒక్కరికీ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ వైధ్యాధికారులకు, సిబ్బందికి సూచించారు. బుధవారం నగరంలో�
మధిర : టీఆర్ఎస్ పాలనలో దేవాలయాలకు మహర్దశ వచ్చిందని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మా�
ఖమ్మం :బులియన్ మార్కెట్లో బంగారం ధరతో పోటీపడుతున్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం(పత్తి ) ధర పోటీపడుతుంది. సాగు తగ్గడంతోపాటు, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినప్పటకీ సాగు చేసిన రైతులకు మార్కెట�
ఖమ్మం : ఖమ్మంలో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ చేతుల మీదుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వెబ్సైట్ ను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ఉద్యమకారులు చేసిన ఉద్యమం
మధిర: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో జిల్లా మార్కెటింగ్ సహకార సంస్థ లిమి
ఖమ్మం:ఖమ్మం జిల్లా టీఎన్జీఓస్ గ్రంథాలయం సమితి ఫోరం ఎన్నిక శుక్రవారం జరిగింది. గ్రంథాలయం సమితి నూతన కార్యవర్గంలో ప్రెసిడెంట్ గా కె.వి.ఎస్.ఎల్.ఎన్.రాజు, వైస్ ప్రెసిడెంట్ గా బి.బాబు,సెక్రెటరీగా ఎండి.ఇమామ్,ఆర�
ఖమ్మం : అనతి కాలంలోనే జిల్లా ప్రజల మన్ననలు పొందిన శ్రీబాలాజీ ఎస్టేట్స్ రియల్ రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిందని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శ్రీబాలాజీ ఎస్టేట్స్ నూతన సంవత�
ఏన్కూరు: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సోమవారం ఏన్కూరు ప్రధాన సెంటర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముందుగ�
సత్తుపల్లి : సత్తుపల్లి లో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం పరామర్శించారు. ముందుగా పట్టణంలోని సిద్ధారం రోడ్కు చెందిన వల్లంకొండ ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నివాసాన�