Tractor overturn | నేలకొండపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
ఖమ్మం : ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, తద్వారా పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఖమ్మం వన్ టౌన్ ,మహిళ పోలీస్ స్టేషన్లను, ఫ్యామిలీ �
ఖమ్మం :నిబంధనలు అతిక్రమించి బాణాసంచా విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు. నగరంలోని ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస�
ఎర్రుపాలెం:ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బండి రాజేష్(26) అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బండి రవి, అతని కుమారుడు బండి రాజేష్లు ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ�
ఖమ్మం : టీఎన్జీవోకు ఖమ్మం జిల్లాలో పూర్వ వైభవం తీసుకోస్తానని జిల్లా నూతన కన్వీనర్ అబ్జల్హాసన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో కార్యాలయంలో నూతన కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎన
ఖమ్మం : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.45 లక్షల విలువైన 45 చెక్కులను మంత్రి ప�
టార్గెట్ వందశాతం కొవిడ్ టీకాఖమ్మం జిల్లాలో 8.30 లక్షల మందికి ఫస్ట్ డోస్ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తున్న వైద్య సిబ్బందిరెండో డోస్పై దృష్టి సారించిన జిల్లా వైద్యారోగ్యశాఖఖమ్మం సిటీ, అక్టోబర్ 29 : ‘కొవి�
ఖమ్మం:సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలకు సంబంధించి 2018 ఏప్రిల్4 న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాన్ని తూచ తప్పకుండా సకాలంలో అమలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం పత్తియార్డులో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానుల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీ�
ఖమ్మం: ది గాడ్ థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో150 మంది నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క కిట్ లో1800 రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ది �
ఖమ్మం : ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు , ఆయురారోగ్యాలతో ఇలాంటి జ�
ఖమ్మం :ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ సిఐ అంజలి అన్నారు. ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి మద్యం మత్తు�
కారేపల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకానికి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.డీ.అక్తర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 8వతరగతి గణితం బోధించేంద
కామేపల్లి: ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. కామేపల్లి మండల పరిధిలోని బర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ పాండు, ధారావత్ రమ్యశ్రీ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు పెండ్లి చేసుకునేందుక