ఖమ్మం: ప్రమాదవ శాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండల పరిధి మంచుకొండ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై మాచినేని రవి తెలిపిన ప్రకారం..బూడిదంపాడు గ్రామానికి చెందిన చ�
ఖమ్మం:ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న ఖమ్మం కార్పొరేషన్ భవన్ నిర్మాణ పనులను నగర మేయర్ పునుకొల్లు నీరజ శనివారం పరిశీలించారు. సంబంధిత గుత్తేదారును భవన నిర్మాణ పురోగతిని గురించి అడ
ఖమ్మం: వికాస తరంగిణి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉచిత ఆయుర్వేద ఔషధం పంపిణి చేయనున్నట్లు వికాస తరంగిణి బాధ్యులు ఎర్నేని రామారావు, పోలా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నగరంలోని జడ్పీ సెంట�
ఖమ్మం :అనైతిక దత్తతతో మునుముందు అనేక సమస్యలు వస్తాయని, దత్తత ప్రక్రియ చట్ట ప్రకారం జరగాలని జిల్లా సంక్షేమ అధికారిణి(డీడబ్యూఓ)సీహెచ్ సంధ్యారాణీ తెలిపారు. గురువారం నగరంలోని బాలల సదనంలో దత్తత మాసోత్సవం కార
ఖమ్మం : నగర వ్యవసాయ మార్కెట్లో తిరిగి ఎర్రబంగారం (తేజా రకం ఏసీ మిర్చి ) ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో ఆశించిన మేర ధర పలికినప్పటికీ గడిచిన సంవత్సరంలో క్వింటా ధర రూ22వేల వరకుపలికింది. అయితే వారం రోజు�
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ, తిమ్మనేనిపాలెం పరిసర గ్రామాల పరిధిలోని మున్నేరులోని ఇసుక నిల్వలను జిల్లా మైనింగ్ అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా టీఎస్ఎండీసీ అసిస్టెంట్ జియోలజిస్ట్ గంగ�
ఖమ్మం:జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టులను తాత్కాలిక పద్దతిన నియామక ప్రక్రియ నిర్వహించారు. ఆయా సబ్జెక్ట్లలో అర్హత ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తి చేశారు. ఎంపికైన అధ్�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిస్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గౌతమ్కు వినతిపత్రం అంద�
ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�
ఖమ్మం : టీఆర్ఎస్ నాయకులు 350 మంది అనాథలకు అన్నదానం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ లో 350 మంది అనాథలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకు
రైతుకు ఆధునిక పనిముట్లు అవసరం. దీనివల్ల సాగుబడి ఖర్చు తగ్గుతుంది. కూలీల కొరతనూ అధిగమించవచ్చు. కానీ, ఆ బక్క జీవికి అంత డబ్బుపెట్టి సొంతంగా కొనే స్తోమత ఉండదు. ధైర్యం చేసి కొన్నా.. వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడత
ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసుధన్ తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో సొసైటీల ముఖ్య కార్యనిర్వాహక అధికార�
మధిర: జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 22వ వార్డులో స్టేషన్రోడ్డు బాలాజీనగర్లో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరో
బోనకల్లు: ఖమ్మం వెంకటరమణ ఆటో మొబైల్స్ ట్రాక్టర్ షోరూం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కిడ్రాలో బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతు గుర్రం నాగయ్యవిజేతగా నిలిచారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ఆయనకు