ముదిగొండ : జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. మండల కేంద్రం ముదిగొండలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహా�
కల్లూరు : మండల పరిధిలోని విశ్వనాథపురం ప్రాథమిక పాఠశాలకు తోపుడుబండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత సాధిక్అలీ పాఠశాల నిర్వాహకులకు టీవీని బుధవారం వితరణగా అందజేశారు. నిరుపేద విద్యార్థులకు ప్రత్యక్ష త
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నవంబర్ నెలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్రావు తెలిపారు. దీని కోసం విస్తరణ అధికారులు వారికి కెటాయించిన కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలు �
ఖమ్మం : సివిల్స్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ నెల 28వ తేదీన సివిల్స్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారితో సివి�
ఖమ్మం : నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్(ఎన్టీఎస్ఈ) ఫస్ట్ లెవల్ పరీక్ష రాసేందుకు 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ప్రభుత్వ గుర్తిం
ఖమ్మం : సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయ చట్టాలపై అవగాహన ఉండాలని ఖమ్మం థర్డ్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి కుమారి పూజిత అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు న్యాయ చట్టాలపై అవగాహన కల
ఖమ్మం : ఖమ్మంలోని మూడో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి సమీపంలో కొందరు వ్యక్త
ఖమ్మం: రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలతోనే సాగు రైతుల మనుగడ ఆధారపడి ఉందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జీ అనసూయ అన్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా రైతులు, ఉద్యానశాఖ అధికారులతో
ప్రాపర్టీ షోతో ప్రజలకు మేలు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ చొరవ భేష్ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చెంద�
ఖమ్మం : రక్తదానం సామాజిక బాధ్యత అని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశార
ఖమ్మం : విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన నలుగురు కానిస్టేబుళ్లపై పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ శాఖపరమైన చర్యలు తీసుకుంటూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో పని చేస్
ఖమ్మం:ఉద్యాన సాగు రైతులు శుక్రవారం విజ్ఞాన యాత్రకు బయలుదేరి వెళ్లారు. వారం రోజుల పాటు మహారాష్ట్రలోని నాసిక్ సహాద్రీఫామ్స్ రైతు ఉత్పత్తిదారుల సంఘం సాగుచేసే విధానాల పనితీరును తెలుసుకునేందుకు జిల్లా ఉద్�
ఖమ్మం : సమాజంలోని ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు యువతకు, మహిళలకు జిల్లా మహిళా ప్రాంగణంలో పలు రంగాల్లో వృత్తివిద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించనున్నట్ల�
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో10మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. కాపీయింగ్ కు పాల్పడుతున్నవిద్యార్థులను డిబార్ చేసినట్లు కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్