ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థ శాసన మండలి ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను పటిష్ట బందోబస్తు మధ్య ఖమ్మం నగరంలోని డీప
ఖమ్మం :ఖమ్మంలో నూతనంగా జీవితభీమా సంస్థ హోంలోన్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం గట్టయ్య సెంటర్ వద్ద ఎల్ఐసీ హోం లోన్ కార్యాలయాన్ని ఖమ్మం బ్రాంచి ఆఫీస్ చీఫ్ మేనేజర్ శ్యాంసుందర్రావు ప్రారంభిం
MLC Elections | ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓ ప్రజాప్రతినిధి లండన్ నుంచి లంకపల్లికి వచ్చింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మంలం లంకపల్లి ఎంపీటీసీ చిలుకూరి శ్యామల కొన్ని రోజు�
MLC Elections | ఉమ్మడి ఐదు జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆదిలాబాద్లో అత్యధికంగా
ఖమ్మం:పట్టుదల, నిరంతర సాధన చేస్తూ లాంగ్ టెన్నిస్ డబుల్స్లో విజయపథంలో ముందుకు వెళ్తున్న ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఖమ్మం యూనిట్ హోంగార్డు ఆఫీసర్ వెంకటేశ్వరరావులను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియ�
ఖమ్మం: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా సూక్ష్మ పరిశీలన చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు సి . సుదర్శన్ రెడ్డి పేరొన్నారు. మంగళవారం డి.పి.�
ఖమ్మం:మహళలు న్యాయ, విద్య విషయంలో చైతన్యం పొందితే మొత్తం కుటుంబం చైతన్యవంతమవుతుందని న్యాయసేవా సంస్ధ కార్యదర్శి మహ్మాద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు. మంగళవారం న్యాయసేవా సదన్లో నిర్వహించిన న్యాయచైతన్యం ద
ఖమ్మం : డిసెంబర్ 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకుని కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి పి.చంద్రశేఖర ప్రసాద్ తెలిపారు. శనివారం నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని న్
ఖమ్మం :ఖమ్మం పెద్దాసుపత్రి ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తూ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నది. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)కు సంబంధించిన నేషనల్ క్వాలిటీ కంట్�
ఖమ్మం :గత కొంతకాలంగా మిర్చి ధరలు తగ్గిన మిర్చీ ధర ఎట్టకేలకు మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి జెండాపాట క్వింటాల్ రూ14,100 పలికింది. రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి మార్కెట్లో క్రయవిక�
ఖమ్మం: ఖమ్మంలోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు తొగరు భాస�
Gudipadu | వేంకటేశ్వరుడు గిరిజన ప్రియుడు. తొలి రోజుల్లో తిరుమల దేవుడి పూజారులు గిరిజనులేనంటారు. కొండజాతులతో కొండలరాయుడి బంధుత్వాన్ని అనేక కీర్తనల్లో వర్ణించాడు అన్నమయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ‘పా�
ఖమ్మం: కొంతమంది వ్యక్తులు Dial-100 కు అవగాహన లేక ఫేక్ కాల్స్ చేస్తున్నారని అలా చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్ అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే Dial – 100 కు ఫోన్ చేయాలని అటువంటి సమయంలో పోల�
బోనకల్లు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ తెలిపారు. శనివారం బోనకల్లు టీపీటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశం ఎస్.ఎస్.రామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేజీబీవ