మధిర: మధిర ఎమ్మెల్యే మల్లు భట్టీవిక్రమార్క చొరవతో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. తొర్లపాడు గ్రామ
ఖమ్మం: మహర్షి వాల్మీకి రచించి రామాయణ మహా కావ్యం ద్వారా సర్వజనులకు జ్ఞాన బోధన చేశారని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ అన్నారు. మహర్షివాల్మీకి జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ వాల్మీకి చిత్రపట�
ఖమ్మం : మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీసీపీ ఇంజారపు పూజ, అడిషనల్ డీసీపీ కుమారస్వామి వాల్మీకి చిత్ర పటాని
ఖమ్మం : ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. యంబీసీ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ ఖమ్మం నగర ఉపాధ�
ఖమ్మం: నవంబర్ 6వ తేదీ నుంచి దివ్యమణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని ట్రస్టు చైర్మన్ చిర్రా రవి తెలిపారు. బుధవారం నగరంలోని ముస్తఫానగర్ లో అన్నదానం షెడ్ నిర్మా�
ఖమ్మం : రుణాలు పొందిన లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని సకాలంలో రుణాలు చెల్లించాలని ఖమ్మం డీసీసీబీ సీఈఓ ఏ.వీరబాబు తెలిపారు. బుధవారం నగరంలోని పెవిలీయన్ గ్రౌండ్ లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రుణవిస్తరణ కార్య�
సత్తుపల్లి : న్యాయ సేవా సంస్థలు నిర్వహించే లోక్అదాలత్ల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీవీఎస్ సాయిభూపతి అవగాహన కల్పించారు. బుధవారం సత్తుపల్లి కోర్టు ఆవరణలో ఆజాది �
సత్తుపల్లి :హైదరాబాద్లోని తెలంగాణభవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ,పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు. సత్తుపల్లి నియోజకవర్�
ఖమ్మం : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి మాట్లాడుతూ సంస్కృత భాషలో
కూసుమంచి: కూసుమంచిలోని కాకతీయుల నాటి శివాలయంలో స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ పీయూష్ ఆయన సతీమణి నేహా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం నుంచి హైద్రాబాద్ వెళుతూ కూసుమంచిలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ స
ఖమ్మం : రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ పోలీస్ ఠాణాలో పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం రూరల్ ఎస్.ఐ జర�
ఎర్రుపాలెం : మండలంలోని పలుగ్రామాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ జరిగింది. ఈ కార్యకమాన్ని మంగళవారం ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవితలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఖమ్మం : ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అండర్-10, అండర్-12, అండర్-14 విభాగంలో కల్లూరు నుంచి నలుగురు విద్యార్ధులు అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అ�
కల్లూరు :క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీబీ సూపర్వైజర్ వై.సురేష్ అన్నారు. మంగళవారం కల్లూరు పీహెచ్సీ పరిధిలోని కృష్ణయ్యబంజరలో టీబీవ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు ని�
ఖమ్మం: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకోసం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమం నగరంలో కొనసాగుతుంది. ఖమ్మం నగరంలోని 1040 మంది నిరుపేదలకు టేకులపల్లిలో డ�