ఏన్కూరు: మండలంలోని పైనంపల్లితండాకు చెందిన గిరిజన విద్యార్థి బాణోతు మోహన్ తెలంగాణ అండర్ఆర్మ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి సూరత్లో నిర్వహించే జాతీయస్థాయి క్రికెట్లో అండర్-19 బాలురు జట్�
ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఖమ్మం లోక్సభ సభ్యుడు నామా నాగేశ్వరరావ
పెనుబల్లి: జాతీయ అండర్ ఆర్మ్ క్రికెట్ పోటీలకు పెనుబల్లి మండలానికి చెందినక్రీడాకారుడు ఎంపికయ్యాడు. మండల పరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన వర్ధిబోయిన యశ్వంత్ ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం 7వ రోజు చేరుకున్నాయి. అమ్మవారు శ్రీకనకదుర్గాదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చార�
ఎర్రుపాలెం: మండల పరిధిలోని భీమవరం హరిజనవాడ గ్రామసర్పంచ్ కోట వజ్రమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్నకుమారుడు కోట కిరణ్కుమార్ ఇటీవల సివిల్స్లో విజయం సాధించి ఐపీఎస్కుసెలక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్వగ్రామానికి
బోనకల్లు: బోనకల్లు మండలంలో ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. తూటికుంట్ల గ్రామానికి చెందిన నల్లమోతు రామారావు(56) బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేయడానికి మండల కేంద్రమెయిన బోనకల్లు వచ్చాడు. బ్యాంకులో తన ఖాతాలో ఉ
ఖమ్మం : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 1, 2వ విడతలలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్ల భర్తీకి ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. 3వ వి
ఖమ్మం :జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) పరిధిలోని కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు గోల్డ్మెడల్స్కు ఎంపికయ్యారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో ఎ�
ఖమ్మం :మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వంపెద్దపీట వేసిందని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు బుధవారం ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ చె�
ఖమ్మం : అవాంచిత గర్బం ద్వారా పుట్టిన పిల్లలు ఇష్టం లేకుంటే తమకు అప్పగించాలని, కంటికి రెప్పలా చూసుకొని వేరొకరికి దత్తత ఇస్తామని జిల్లా స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారి సీహెచ్ సంధ్యారాణీ తెలిపారు. పుట్టిన ప�
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో �
ఖమ్మం: ఖమ్మం నగరంలో కాల్వొడ్డు ప్రాంతంలో దేవినవరాత్రులు సందర్భంగా నవ దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాలధారణ లోఉన్న భవానీలకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు చేశార
ఖమ్మం : కాకతీయ యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఈ విషయాన్ని పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోల్ వెంకయ్య తెలిపా
ఖమ్మం : మహిళలకు రక్షణగా దిశ ప్రొటెక్షన్ కమిటీ పని చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షురాలు కావేటి రేవతి తెలిపారు. సోమవారం ఖమ్మం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో దిశ
ఖమ్మం : బాధితుల ఫిర్యాదుల వాస్తవ పరిస్థితులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆదేశించారు. సోమవారం పోలీస్ కమ�