ఖమ్మం : టీఆర్ఎస్ నాయకులు 350 మంది అనాథలకు అన్నదానం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ లో 350 మంది అనాథలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకు
రైతుకు ఆధునిక పనిముట్లు అవసరం. దీనివల్ల సాగుబడి ఖర్చు తగ్గుతుంది. కూలీల కొరతనూ అధిగమించవచ్చు. కానీ, ఆ బక్క జీవికి అంత డబ్బుపెట్టి సొంతంగా కొనే స్తోమత ఉండదు. ధైర్యం చేసి కొన్నా.. వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడత
ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసుధన్ తెలిపారు. సోమవారం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సమావేశ మందిరంలో సొసైటీల ముఖ్య కార్యనిర్వాహక అధికార�
మధిర: జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు సోమవారం మధిర మున్సిపాలిటీ పరిధిలో పలుఅభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 22వ వార్డులో స్టేషన్రోడ్డు బాలాజీనగర్లో రూ.6 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీరో
బోనకల్లు: ఖమ్మం వెంకటరమణ ఆటో మొబైల్స్ ట్రాక్టర్ షోరూం ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కిడ్రాలో బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతు గుర్రం నాగయ్యవిజేతగా నిలిచారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ఆయనకు
Tractor overturn | నేలకొండపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మండలంలోని మంగాపురం తండా వద్ద మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఒకరు మృతిచెందగా
ఖమ్మం : ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, తద్వారా పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఖమ్మం వన్ టౌన్ ,మహిళ పోలీస్ స్టేషన్లను, ఫ్యామిలీ �
ఖమ్మం :నిబంధనలు అతిక్రమించి బాణాసంచా విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు. నగరంలోని ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస�
ఎర్రుపాలెం:ఎర్రుపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బండి రాజేష్(26) అనే యువకుడు మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బండి రవి, అతని కుమారుడు బండి రాజేష్లు ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళ�
ఖమ్మం : టీఎన్జీవోకు ఖమ్మం జిల్లాలో పూర్వ వైభవం తీసుకోస్తానని జిల్లా నూతన కన్వీనర్ అబ్జల్హాసన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని టీఎన్జీవో కార్యాలయంలో నూతన కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎన
ఖమ్మం : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.45 లక్షల విలువైన 45 చెక్కులను మంత్రి ప�
టార్గెట్ వందశాతం కొవిడ్ టీకాఖమ్మం జిల్లాలో 8.30 లక్షల మందికి ఫస్ట్ డోస్ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తున్న వైద్య సిబ్బందిరెండో డోస్పై దృష్టి సారించిన జిల్లా వైద్యారోగ్యశాఖఖమ్మం సిటీ, అక్టోబర్ 29 : ‘కొవి�
ఖమ్మం:సుబాబుల్, జామాయిల్ రైతుల సమస్యలకు సంబంధించి 2018 ఏప్రిల్4 న రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాన్ని తూచ తప్పకుండా సకాలంలో అమలు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని టిఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ
ఖమ్మం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం పత్తియార్డులో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానుల ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీ�
ఖమ్మం: ది గాడ్ థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో150 మంది నిరుపేద ముస్లిం మహిళలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఒక్కొక్క కిట్ లో1800 రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువులు అందించారు. ఈ సందర్భంగా ది �