ఖమ్మం:మహళలు న్యాయ, విద్య విషయంలో చైతన్యం పొందితే మొత్తం కుటుంబం చైతన్యవంతమవుతుందని న్యాయసేవా సంస్ధ కార్యదర్శి మహ్మాద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు. మంగళవారం న్యాయసేవా సదన్లో నిర్వహించిన న్యాయచైతన్యం ద్వారా మహిళ సాధికారత అన్న అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు, మహిళా పోలీసు అధికారులు, లెక్చరర్లు, మహిళా పారాలీగల్ వాలెంటీర్లు పాల్గొన్నారు.