విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ బూరుగు శారదారాణి, ఎన్జీఓ ఆశ్రిత అన్నారు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ అధ్వర్యంలో..
చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని బోదన్ డివిజన్ షీ టీం హెడ్ కానిస్టేబుల్స్ ఆశన్న, సునీత సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు గురువారం షీటీం సిబ్బంది అవగ
ఒక విలక్షణమైన కథావస్తువును తీసుకుని చక్కని నవలగా రూపొందించి విడుదల చేశారు ప్రసిద్ధ రచయిత సింహప్రసాద్. చట్టాల్ని తుంగలో తొక్కి, తను చెప్పిందే వేదం అన్నట్లుగా ఒక గ్రామాన్ని నియంతలా శాసిస్తూ ప్రజల జీవిత�
విద్యార్థులుగా ప్రతి ఒక్కరు న్యాయపరమైన చట్టాలపై అవగాహన పెంచుకుంటూనే ఒక నిర్థిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే మంచి భవిష్యత్ ఉంటుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
వయో వృద్ధులకు చట్టాలు అండగా ఉంటాయని ఇల్లెందు కోర్టు జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. గురువారం ఇల్లెందులో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గోవింద్ సెంటర్ నందు�
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ గఫార్ అన్నారు. సోమవారం మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో సిరిపురం ఎస్సీ హాస్టల్ వార్డెన్ తుల్జరం గౌడ్ ఆధ్వర్యంలో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించార
ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, వాటి అమలుకు కృషి చేయాలని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ కోరారు. శనివారం బోధన్ పట్టణ పోలీసు ఆధ్వర్యంలో పలు ప్రధాన వీధుల గుండా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు.
చట్టాలను ధిక్కరిస్తే శిక్షలు, అదే చట్టాలపై అవగాహన పెంచుకుని అనుసరిస్తూ ముందుకు సాగితే అన్ని రకాల సమస్యలను అధిగమించి అభివృద్ది వైపు వెళ్తామని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జడ్జీ కె. స్వప్నా రా�
knowledge of laws | ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవాదికారా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద
మహిళా శ్రామిక శక్తిని పెంచేందుకు తీసుకొస్తున్న కొన్ని చట్టాలు.. ఆడవాళ్లకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వాల సూచనలు, కోర్టుల తీర్పులను చిన్నతరహా సంస్థలు బుట్టదాఖలు చేస్తున్నాయి. ఫలితంగా, మహిళా ఉద్యోగు�
ఫలానా విధంగా చట్టాన్ని రూపొందించాలని చట్ట సభలను న్యాయస్థానాలు ఆదేశించజాలవని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పార్లమెంటు నూతన శాసనాన్ని తీసుకొస్తుందని తెలిపింది.