‘మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధిస్తే అంతకు మించిన పురోగతి ఉండదు. అందుకు కావాల్సింది చదువు. చదువాల్సిన సమయంలో, కెరీర్లో స్థిరపడాల్సిన సందర్భంలో టైం వేస్ట్ చేస్తే జీవితాన్నే కోల్పోయే ప్రమాదం ఉంది.
జిల్లాలో నేరాల సంఖ్య పెరిగిందని నిజామాబాద్ జిల్లా జడ్జి కె.సునీత అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వార్షిక సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఖానాపూర్ సివిల్ కోర్టు జడ్జి జితిన్కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని మహాత్మా జ్యోతి బాఫూలే బాలికల పాఠశాలలో బుధవారం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో విద్యా�
అంతర్జాతీయంగా ముడిచమురు ధర కనిష్ఠ స్థాయికి చేరుకొన్నా.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రాకెట్ వేగాన్ని మించి ఆకాశానికి పరిగెడుతున్నాయి. గ్యాస్ పొయ్యి మంటకన్నా.. గ్యాస్బండ మంటే ఎక్కువగా మండుతున్నది. 7
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చట్టాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రజలను జైలుకు పంపించడం సరైన చర్య కాదని, విచక్షణతో చట్టాన్ని విన�
ఖమ్మం:మహళలు న్యాయ, విద్య విషయంలో చైతన్యం పొందితే మొత్తం కుటుంబం చైతన్యవంతమవుతుందని న్యాయసేవా సంస్ధ కార్యదర్శి మహ్మాద్ అబ్దుల్ జావీద్ పాషా అన్నారు. మంగళవారం న్యాయసేవా సదన్లో నిర్వహించిన న్యాయచైతన్యం ద
రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి రేణుక మహేశ్వరం, నవంబర్ 13: చట్టం ముందు అందరూ సమానులేనని రాష్ట్ర లీగల్సెల్ కార్యదర్శి రేణుక అన్నారు.శనివారం మహేశ్వరం కేంద్రంలోని గడీకోట మైదానంలో న్యాయ విజ్ఞాన సదస్సును �
సత్తుపల్లి : న్యాయ సేవా సంస్థలు నిర్వహించే లోక్అదాలత్ల ద్వారా కేసులను సత్వరం పరిష్కరించుకోవాలని నాల్గవ అదనపు జిల్లా జడ్జి సీవీఎస్ సాయిభూపతి అవగాహన కల్పించారు. బుధవారం సత్తుపల్లి కోర్టు ఆవరణలో ఆజాది �