ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెం దిన సీపీఎం నాయకుడు, రాష్ట్ర రైతు సంఘం మాజీ అధ్యక్షుడు సామినేని రామారావు(70)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.
Nagula Chaviti | నాగులచవితి సందర్భంగా శనివారం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న సింగరేణి (కారేపల్లి), కొనిజర్ల, ఏన్కూర్, వైరా, జూలూరుపాడు మండలాలలో నాగులచవితిని మహిళలు ఘనంగా జరుపుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా?’ అని డైలీవైజ్, అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన విద్యుత్తుశాఖ అసిస్టెంట్ ఇంజినీర్ మేకపోతుల శ్రీనివాస్ ఈ నెల 1న ఆకస్మికంగా బదిలీ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సర్పంచ్ అభ్యర్థి రిజర్వేషన్ మార్చకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మాతండా గ్రామస్థులు తేల్చిచెప్పారు. సర్పంచ్ పదవి బీసీకి రిజర్వ్ కావడంతో ఈ తండావాసులు శుక్రవారం గ్రామ
‘స్టాక్ వస్తేనే పంపిణీ.. లేదంటే లేదు..’ అన్నట్లుగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూరియా పంపిణీ తీరు. అన్నదాతలకు సకాలంలో యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి తగినంత యూరియ�
పేదలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడం కోసం బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.34 కోట్లతో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో వంద పడకల దవాఖానను నిర్మించారు.
కలర్ ప్రింటర్తో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తూ వాటిని రైతులకు అంటగడుతున్న ముఠా గుట్టు ఓ బాధిత రైతు ఫిర్యాదుతో రట్టయింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్రవ్య�
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మంగలితండాకు చెందిన రైతు ధరావత్ పంతులు (52) తనకున్న నాలుగెకరాల్లో పత్తి, వరి సాగు చేస్తున్నాడు.