ఖమ్మంజిల్లా కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ సమీపంలో గల గంగాదేవి గుట్టపై జరుగుతున్న మట్టి తవ్వకాలను ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే ఆందోళనను ఉధృత
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఖమ్మం జిల్లాలో బహు దూరంలో ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే రెండు జతల దుస్తులను విద్యార్థులకు అందిస్తామ
రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది గుత్తేదారులకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం మోస్తరు వర్షం పడింది. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, కొణిజర్ల, వైరా, చింతకాని, నేలకొండపల్లి, ముదిగొండ, తల్లాడ తదితర మండలాలతోపాటు ఖమ్మం నగరంలో మధ్యాహ్నం అరగం
వైరా మీదుగా విజయవాడ వైపు ఓవర్లోడ్తో ఇసుక లారీ వెళ్తోందని స్థానిక రవాణా శాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కానీ, సదరు అధికారి మాత్రం ఆ వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేయలేదు.. పైగా సదరు లారీ యజమాన�
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ పనుల ముసుగులో ఒక ఎకరం భూమిని ఏకంగా రూ.ఆరు కోట్లకు ప్రభుత్వానికి కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచుకోవాలని చూసిన భారీ కుంభకోణం స్థానికంగా ఒకసారిగా
ప్రారంభం రోజే ప్రతాపం చూపింది రోహిణి కార్తె. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 48 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రోళ్లు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటలకే ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏ
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాల భయం మధ్య రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు లక�
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సెట్-2026) ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు రాణించారు. రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్లో 8, 39, 54, 60, 77, 84, 85, 95వ ర్యాంకులు సాధించి జిల్లా ఖ్య�
తోటి ఉపాధ్యాయులకు సబ్జెక్ట్లో మెళకువలు నేర్పుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో శుక్రవారం చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన గారపాటి జ
ఖమ్మం జిల్లా బోనకల్లు రైతువేదికలో అధికారులు గురువారం నిర్వహించిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక సభ’ రసాభాసగా మారింది. మొకజొన్న కొనుగోళ్లలో ముమ్మాటికీ ప్రభుత్వానిదే నిర్లక్ష్యమంటూ తెలంగాణ రైతు సంఘం నాయక�
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజర్ గ్రామానికి చెందిన మోతీకుమార్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తూ శనివారం సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ వరకు వెళ్లాడు.