ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీ వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మోస్తరు వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో అల్లాడిన జనం సాయంత్రం కురిసిన వానకు ఉపశమనం పొందారు. భారీగా గాలులు వీచడం
వాతావరణ శాఖ చెప్పినట్లే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలోని చాలా మండలాల్లో ఇప్పటివరకు వర్షాల జాడ లేదు. జూన్ చివరివారం వచ్చినప్పటికీ జిల్లాలో ఎక్కడా పెద్ద వానలు కురవలేదు. ఇ
అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలోని పగిడేరు వాగుపై నిర్మాణంలో ఉన్న లో-లె
విద్యాసంస్థలకు గుమ్మంగా పేరొందిన ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు హాట్ కేక్గా మారింది. హైదరాబాద్ తర్వాత విద్యాసంస్థలకు అంతటి పేరున్న ఈ జిల్లాలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు పోటీ పడుతుంట
అభివృద్ధి పనులను అడ్డుకుంటే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామంలోని పగిడేరు వాగుపై
ఖమ్మం నగరంలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న సోనోవిజన్ ఎలక్ట్రానిక్స్ దుకాణం షట్టర్ల తాళాలను బుధవారం అర్ధరాత్రి దొంగలు పగులగొట్టి షాపులోకి చొర
ఖమ్మంజిల్లా కారేపల్లి మండల పరిధిలోని గుట్టకిందగుంపు గ్రామ సమీపంలో గల గంగాదేవి గుట్టపై జరుగుతున్న మట్టి తవ్వకాలను ఆదివారం స్థానికులు అడ్డుకున్నారు. మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయకపోతే ఆందోళనను ఉధృత
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఖమ్మం జిల్లాలో బహు దూరంలో ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే రెండు జతల దుస్తులను విద్యార్థులకు అందిస్తామ
రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది గుత్తేదారులకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం మోస్తరు వర్షం పడింది. ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, కొణిజర్ల, వైరా, చింతకాని, నేలకొండపల్లి, ముదిగొండ, తల్లాడ తదితర మండలాలతోపాటు ఖమ్మం నగరంలో మధ్యాహ్నం అరగం
వైరా మీదుగా విజయవాడ వైపు ఓవర్లోడ్తో ఇసుక లారీ వెళ్తోందని స్థానిక రవాణా శాఖ అధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. కానీ, సదరు అధికారి మాత్రం ఆ వాహనాన్ని తనిఖీ చేసే ప్రయత్నం చేయలేదు.. పైగా సదరు లారీ యజమాన�
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ పనుల ముసుగులో ఒక ఎకరం భూమిని ఏకంగా రూ.ఆరు కోట్లకు ప్రభుత్వానికి కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచుకోవాలని చూసిన భారీ కుంభకోణం స్థానికంగా ఒకసారిగా
ప్రారంభం రోజే ప్రతాపం చూపింది రోహిణి కార్తె. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 48 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రోళ్లు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటలకే ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏ