టెన్త్ ఫలితాల్లో 95.12 శాతంతో ఖమ్మం జిల్లా ఉత్తీర్ణత నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25వ స్థానానికి పడిపోయింది. ఇతర జిల్లాల్లో కంటే గతంలో ఖమ్మం జిల్లా టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణతతో అత్యున్నత స్
ఏప్రిల్ నెల చివరిలోనే ఉన్నాం.. ఇప్పటికే భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం తొమ్మిది అయ్యిందంటే చాలు.. అమ్మో ‘ఎండ’ అనాల్సిన పరిస్థితి. గడపదాటి బయటకు రావాలంటేనే జనం �
పెరిగిన పెట్టుబడులు, నాసిరకం విత్తనాలు, పనిచేయని పురుగులమందులు, సమయానికి అందని ఎరువులు, దొరకని కూలీలు, అనుకోని ప్రకృతి వైపరీత్యాలతో కుంగిపోతున్న రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత కుంగదీస్తున్నది. ఇ�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను నమోదు చేశారు. ఆదివారం విడుదలైన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఫస్టియర్లో రాష్ట్రస్థాయిలో జనరల్ విభాగంలో జ
విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతున్నది. ఖమ్మం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణం, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె ఆదివారం ఐదోరోజుకు చేరింది.
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మత్తు వ్యసన నిర్మూలన సలహా కేంద్రం(డీ అడిక్షన్ సెంటర్)ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ డీ రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద�
ఏప్రిల్ చివరినాటికి సీనియర్ హాస్టల్ భవన నిర్మాణాలు బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. వైరాలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణ పను�
ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన ఇంకో ప్రమాదంలోనూ ఇద్దరికి తీవ్రగాయ
ఆరుగాలం కష్టపడి పండించిన మొకజొన్న రైతులకు నేడు కన్నీళ్లే మిగులుతున్నాయి. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరాలంటే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఖమ్మం జిల్లాలో పంట చేతికొచ్చే సమయ�
సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పట్టణంలోని ఎన్టీఆర్కాలనీకి చెందిన శివ (13), నాగబాబు (14) ఆదివారం మధ్యాహ్నం సమయంలో స�
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతల వ్యవహారంలో మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇండ్లు కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం ఇండ్లు క�
ఖమ్మం జిల్లా వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దా డులు నిర్వహించారు. ఓ టిప్పర్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేయడంతోపాటు నెలవారీ లెక్క కట్టి వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐతోపాటు అతడి వ�