ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మత్తు వ్యసన నిర్మూలన సలహా కేంద్రం(డీ అడిక్షన్ సెంటర్)ను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ డీ రామారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద�
ఏప్రిల్ చివరినాటికి సీనియర్ హాస్టల్ భవన నిర్మాణాలు బేస్మెంట్ స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. వైరాలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణ పను�
ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన ఇంకో ప్రమాదంలోనూ ఇద్దరికి తీవ్రగాయ
ఆరుగాలం కష్టపడి పండించిన మొకజొన్న రైతులకు నేడు కన్నీళ్లే మిగులుతున్నాయి. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరాలంటే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఖమ్మం జిల్లాలో పంట చేతికొచ్చే సమయ�
సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు గల్లంతైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పట్టణంలోని ఎన్టీఆర్కాలనీకి చెందిన శివ (13), నాగబాబు (14) ఆదివారం మధ్యాహ్నం సమయంలో స�
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల కూల్చివేతల వ్యవహారంలో మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇండ్లు కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం ఇండ్లు క�
ఖమ్మం జిల్లా వైరా ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక దా డులు నిర్వహించారు. ఓ టిప్పర్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేయడంతోపాటు నెలవారీ లెక్క కట్టి వసూళ్లకు పాల్పడుతున్న ఎంవీఐతోపాటు అతడి వ�
రాష్ట్రంలోనే అత్యధిక ఆయిల్పామ్ దిగుబడి ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రిఫైనరీ యూనిట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆయిల్ఫెడ్ అశ్వారావుపేట జోన్ పామాయిల్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు తుంబూరు ఉ�
కోల్డ్ స్టోరేజీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.25 కోట్ల విలువైన రైతుల మిర్చి పంట దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర మండలం ఆతూర్ గ్రామ సమీపంలో మధ
ఖమ్మం జిల్లాలోని ఐదు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.594 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్)లో పనులు చేపట్టనున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరుల ప్రోద్బలంతో తమ పొలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంగళగూడెం గ్రామానికి చెందిన రైతు కొప్పుల జగదీశ్ ఆరోపించారు.
భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లను ఎలాంటి సమాచారమివ్వకుండానే అధికారులు కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గుట్ట కిందగుంపు శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్ లారీలను బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
ఫ్యాక్టరీల ఏర్పాటు పేరుతో భూములు లాక్కొనే ప్రయత్నం చేయడం.. హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఎఫ్టీఎల్ పేరుతో అక్రమ నిర్మాణాలంటూ నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రి ఇండ్లను కూల్చేయటం, యూనివర్సి�