ఖమ్మం జిల్లా చింతకానిలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమారకు నిరసన సెగ తగిలింది. మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న మహిళలు పెద్దఎత్తున రోడ్డుప�
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి ఆసుపత్రిలో కొంద
కాంగ్రెస్ సర్కార్పై ఆటోడ్రైవర్లు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం కదం తొక్కనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు ఖమ్మంజిల్లాల
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి జలాలను తాగునీటి అవసరాలకే ప్రాధాన్యమిస్తూ వినియోగించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. కొణిజర్ల మండలం పల్లిపాడు ఏన్కూరు మార్గంలో నిమ్మవాగు ద్వారా వైరా చెరు
సర్కారు బళ్లలో చదువుకునే విద్యార్థులకు వడ్డించేందుకు ఒక్కో కోడి గుడ్డుకు రూ.5 చొప్పునే ప్రభుత్వం ధర చెల్లిస్తుండడంతో మధ్యాహ్న భోజన (ఎండీఎం) ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. బయటి మార్కెట్లో గుడ్డు ధర ఏరోజ
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీపురం టీజీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలలో పదో తరగతి విద్యార్థులను ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు శనివారం అర్ధరాత్రి చితకబాదారు.
ఎన్ని ఆటంకాలు ఎదురైనా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు, కేసులకు గురిచేసినా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భరోసానిచ్చా�
ఏన్కూరు వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు వైరా లింక్ కాలువ సైడ్ బర్మ్స్.. నిర్మాణం పూర్తయిన నెల రోజులకే కుంగిపోవడం సర్వత్రా చర్చనీయాంభమైంది. ఈ విషయంపై గుంభగనంగా ఉంటున్న రేవంత్ స�
ఎన్నికల ముందు ఇచ్చి న హామీలను నెరవేర్చాలని, అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ
ఖమ్మంజిల్లాలో ఖమ్మం, నేలకొండపల్లి, వైరా, మధిర, మతేపల్లి, కల్లూరు, సత్తుపల్లి, మద్దులపల్లి, ఏనూరులలో వ్యవసాయ మారెట్లు ఉన్నాయి. కానీ, కేవలం ఖమ్మం, ఏనూరు మారెట్లలో మాత్రమే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
వ్యవసాయ పనులు చేస్తున్న ఓ రైతు గుండెపోటుతో చేనులోనే కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. �