తాను ఎంపీడీవోనని చెప్పుకుంటూ పేదల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలంలోని వీఎం బంజర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్సై ఎం.వెంకటేష్ తెలిపిన ప్రకారం..
ఖమ్మంజిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చింతకాని పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల�
సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో శుక్రవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు అలుగు పారుతోంది. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులు కాగా.. శుక్రవారం ఉదయం 17
అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం చెదురు మదురు జల్లులకే పరిమితం కాగా.. రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో సంబంధిత నగదును ప్రభుత్వం జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2018 డిస�
భద్రాచలం వద్ద గోదావరి నదిపై 1965, జూలై 13న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వారధి శనివారం 60వ పడిలోకి అడుగుపెట్టింది. ఆనాడు రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రా�
Khammam | కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సాగు సాగక, సర్కారు భరోసా కానరాక అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో రైతు �
భూవివాదం కారణంగా ఖమ్మం జిల్లాలో మరోరైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇదే జిల్లాలోని చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ బలవన్మరణం నుంచి తేరుకోకముందే ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకోవ�
‘నా కొడుకు ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి సారూ..’ అంటూ ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు రైతు ప్రభాకర్ తండ్రి బోజెడ్ల వీరభద్రయ్య ఖమ్మం కలెక్టర్కు మొరపెట్టుక�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం ప్రారంభమైన వాన ఆదివారం రాత్రి దాటినా ధార తెగకుండా కురుస్తూనే ఉంది. కొన్ని మండలాల్లో తేలికపాటి, మరికొన్ని మండలాల్లో మోస్తరు, ఇంకొన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్.. అమెరికాలో మృతిచెందాడు. నిరుడు నవంబర్లో అమెరికాకు వెళ్లిన అతడు.. అక్కడి మిస్సోరీ స్టేట్లో శ్యాండిల్ ఎస్ టౌన్లో ఉంటూ ఎంఎస్ చదువుత
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నిధులు వెచ్చించి పనులు పూర్తిచేసిందని, ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ చెప్�
ఉమ్మడి ఖమ్మం జిలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల జల్లులు పడ్డాయి. ఎట్టకేలకు వాన కురిసి నేల తడవడంతో అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం మోస్తరు వర్షం కురిసింది. విత్తనాలు పెట్టి ఎదురుచూస్తున్న రైతన్నల కళ్లల్లో ఆనందం నింపింది. వ్యవసాయం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి సరైన వాన కురవకపోవడంతో అన్నదాతలు న�
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం పండుగలా నిర్వహించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా ప్రాధాన్యతను వివరిస్తూ వయసుతో నిమ�