యాసంగి సీజన్లోనూ యూరియా కోసం రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. క్యూలో గంటల తరబడి నిల్చొని పడిగాపులు కాస్తున్నారు. పలుచోట్ల ధర్నాలకు దిగుతున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ముష్టికుంట్ల పీఏసీఎస్ వద్
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు పెచ్చుమీరాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు మండిపడ్డారు. కాంగ్రెస్ పాలకుల�
స్కూల్లో ఆడుకుంటూ ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో చోటుచేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. నాయకన్గూడెంకు చెందిన మేడారపు ఉపేంద్రాచారి- మౌనిక దం
ఖమ్మం జిల్లా కొణిజర్ల సొసైటీ కార్యాలయం వద్ద బుధవారం తెల్లవారుజాము నుంచే రైతులు బారులుతీరారు. యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో రైతులు పాత పద్ధతుల్లోనే సొసైటీల వద్ద క్యూ కట్టి నానా అవస్థలు పడ్డారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు ఆగడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోతున్న అధికార పార్టీ గూండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లపైకి వచ్చి దాష్టీకానికి పాల్�
మూడోవిడత ఎన్నికల ఫలితాల్లోనూ ఖమ్మంజిల్లా ఓటర్లు కాంగ్రెస్కు షాకిచ్చారు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు విజయాన్ని అందించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వె
పల్లె పోరు పరిపూర్ణమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు బుధవారం నాటి ఆఖరి విడతతో విజయవంతంగా ముగిశాయి. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణమైనట్లయింది. ఇక, ఈ నెల 22న జరగాల్స�
పంచాయతీ ఎన్నికల మలిదశ పోరుకు సమయం ఆసన్నమైంది. భద్రాద్రి జిల్లాలోని అన్ని పార్టీలూ రెండో విడత ఎన్నికల సమరంలోకి దూకాయి. ఇప్పటికే హోరాహోరీ ప్రచారాన్ని సాగించారు. ఈ నెల 14న ఎన్నికలు జరుగనుండడంతో శుక్రవారంతో �
‘పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించడం ఏమిటి? ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరితండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడం, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేయడంతో పలువురు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఖమ్మం రూరల
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సవాల్ విసిరారు. ఖమ్మ�
‘అన్నా.. రైతులుగా వ్యవసాయం చేసి ప్రతీ ఒక్కరికీ అన్నం పెడుతున్నామన్నా. రైతుల కష్టాలను చూడాలని ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నానన్నా. ఈ వ్యవసాయంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు ఉన్నాయన్నా. పంటలకు ధరల్లేక ఎన్నో �
భవన నిర్మాణ కార్మికుడి కుటుంబానికి పరిహారం మంజూరు చేయడానికి అతడి భార్య నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.