వ్యవసాయ పనులు చేస్తున్న ఓ రైతు గుండెపోటుతో చేనులోనే కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. �
ఈ నెల 15 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామంటున్న కొత్త ‘చేయూత’ పింఛన్లపై అర్హులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక పథకాలను ఆయా తేదీల్లో ఇస్తామని, హామీలను ఫలానా తేదీ నుంచి అమలుచేస్తామని ఆర్భాటం�
World Tribal Day | ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో రాజకీయ పార్టీల నాయకులు , ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Bonalu Festival | ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్ (రామలింగాపురం)లో బోనాల పండుగ ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగి వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించాడు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగ యువకుడు జీ.వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యాయత్నాని�
జాబ్ క్యాలెండర్ పేరుతో హామీ ఇచ్చి రాష్ట్రంలోని నిరుద్యోగులు, ఉద్యోగార్థులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు.
వ్యవసాయ భూమి వద్ద పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందిన ఘటన శనివారం వేర్వేరు చోట్ల చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథపల్లికి చెందిన వడ్డే ఉ�
ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన జనం.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మార్పులు చోటు చేసుకొని వర్షం పడడంతో హర్షం వ్యక్తం చేశారు.
ఖమ్మం రోటరీ నగర్కు చెందిన శ్రీనివాసరావు స్థానిక చౌకధరల దుకాణంలో రేషన్ కార్డును కలిగి ఉన్నాడు. రేషన్ కార్డులో నలుగురు సభ్యులు ఉండగా.. కుమార్తె రాధిక ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లింది. ముగ్గురు స�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి కారణంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు సార్థకమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల �
‘ప్రీ ప్రైమరీ’ పాఠశాలల్లో ప్రభుత్వం భర్తీ చేయాలనుకున్న ఇన్స్ట్రక్టర్లు, ఆయాల పోస్టుల విషయం ఖమ్మం జిల్లాలో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంలో రాజకీయ ఒత్తిళ్లకే అగ్ర తాంబూలం వేశారనే ఆరోపణలు వెల్లువెత�
ప్రస్తుత కష్టకాలంలో పార్టీ కోసం ఎవరైతే అంకితభావంతో పనిచేస్తారో, భవిష్యత్తులో వారికే సముచిత గుర్తింపు, పదవులు లభిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం టూటౌన్ బూత్ స్థాయి �