ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజూ కుండపోత వర్షం కురిసింది. అశ్వారావుపేటలో గరిష్టంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా గురువారం రోజంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు సీనియర్ మంత్రులున్నా ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. వారి నిర్లక్ష్యంతోనే జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని స్పష్టం చేశా�
నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి తగ్గింపుతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ నిల్వ పూర్తిస్థాయికి చేరడంతో క్రస్ట్ గేట్ల ద్వారా 1.44 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
డబుల్ బెడ్రూం ఎంక్వైరీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ కాం గ్రెస్ కార్యకర్త తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి డిప్యూటీ తహసీల్దార్ను దూషించిన ఘటన ఖమ్మం జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాల�
ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమ వసతి గృహంలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న గంట వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
‘ఉడికీ ఉడకని అన్నం.. సగం పచ్చిగా ఉన్న గుడ్లు మాకొద్దు’ అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనం వదిలేసి నిరసన తెలిపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశా
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసినది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్లో పోడు సాగుదారులు, అటవీ అధికారుల మధ్య శనివారం వివాదం చోటుచేసుకున్నది. గుబ్బగుర్తి ఫారెస్టురేంజ్ పరిధిలో ఎల్లన్ననగర్ గ్రామస్థులు కొంతకాలంగా పోడు సాగు చేసుకు�
యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని సహకార సొసైటీ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఉదయాన్నే సొసైటీ కార్యాలయానికి సుమారు 400మంది రైతులు చేరుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నేత కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలను ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా, మండల కేంద్రాల్లోని బీఆర్ఎస్ పార్టీ క�
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో పల్లెలు, పట్టణాల్లోని లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. జలాశయాల�