ఖమ్మంజిల్లా అంటేనే మూడు సీజన్లకు పంటలను సాగుచేసే సత్తా ఉంటుంది. సంప్రదాయ పంటల సాగుతోపాటు అనేక రకాలైన అధునిక పంటల సాగుకు చిరునామాగా పేరుంది. సాగర్ ఆయకట్టు ద్వారా ఈ సంవత్సరం పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పం
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకంలో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్ వేతనాల కోసం శనివారం సమ్మెకు దిగారు. హెడ్వర్క్ల వద్ద నీటి సరఫరాను బంద్ చేయడంతో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జి
ఖమ్మం జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. యూరియా వినియోగంలో రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని యూరియాతోపాటు ఎరువులు, పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలనే షరతులు విధ�
విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎలా పాఠాలు బోధించాలో, డీఈడీ అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తిని ఎలా అభ్యసించాలో ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ సంస్థకు దిక్కు లేకుండా పోయింది. టీచర్లలో ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ వార�
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ఖమ్మం-విజయవాడ (Khammam-Vijayawada) ప్రధాన రైలు మార్గంలో చరిత్ర కలిగిన నాగులవంచ రైల్వేస్టేషన్ (Nagulavanch Railway Station) ను ఇటీవల ముసివేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజూ కుండపోత వర్షం కురిసింది. అశ్వారావుపేటలో గరిష్టంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా గురువారం రోజంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది.
ఖమ్మం జిల్లాకు ముగ్గురు సీనియర్ మంత్రులున్నా ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. వారి నిర్లక్ష్యంతోనే జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని స్పష్టం చేశా�
నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి తగ్గింపుతో చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్ నిల్వ పూర్తిస్థాయికి చేరడంతో క్రస్ట్ గేట్ల ద్వారా 1.44 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
డబుల్ బెడ్రూం ఎంక్వైరీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ కాం గ్రెస్ కార్యకర్త తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి డిప్యూటీ తహసీల్దార్ను దూషించిన ఘటన ఖమ్మం జిల్లా అర్బన్ తహసీల్దార్ కార్యాల�
ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమ వసతి గృహంలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న గంట వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
‘ఉడికీ ఉడకని అన్నం.. సగం పచ్చిగా ఉన్న గుడ్లు మాకొద్దు’ అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనం వదిలేసి నిరసన తెలిపారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశా
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసినది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది.