రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దినదిన గండంగా మారాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తాతా మధు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తమది ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటున్న కాంగ్రె�
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జిల్లాలో నిరుడు 97 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా, ఈ ఏడాది ఒక పరీక్ష కేంద్రం పెరిగింది. మార్చి 14న ప్రారంభమయ్యే పరీక్షల కోసం అధ
ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మైసయ్య రిటైరై ఏడాదైనా రూ.60 లక్షల రిటైర్మెంట్ ప్రయోజనాలను ఇంకా అందించకపోవడం ప్రభుత్వ
పాఠశాల దశను ముగించి ఉన్నత విద్య వైపు మొదటిసారిగా కీలక అడుగు వేస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఈ పరీక్షలు ఎంతో కీలకం. చాలామంది విద్యార్థుల కెరీర్ కలలకు ఇంటరే ఆరంభం. అలాంటి వేలాది మంది విద్యార్థులు తొలిసారి
స్వల్ప ఘటనలు మినహా ఉమ్మడి జిల్లాలో బుధవారం నాటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వ�
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు పాల్వంచ పట్టణంలో తన పార్టీ కండువా మెడలో వేసుకొని వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకున్న పోలీసు కానిస్టేబుల్పై దౌర్జన్యం..
ఖమ్మం జిల్లాలో ఒక కాంట్రాక్టర్కు ఏకంగా 22కుపైగా కాంట్రాక్ట్లు ఇవ్వడం వెనుక అవినీతి ఉన్నదంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిల్ తెలుగులో వాదించేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలుగులో వాదించడం సరికాదని పేర్క
మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. వ�
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు ముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్.. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో వేగం పెంచింది. కొత్తగ�
మున్సిపల్ ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థులెవరో తేలిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఒక కార్పొరేషన్, ఏడు మున్సి పాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారం ముగిసింది.
Kandala Upender Reddy | పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో, వార్తా మాధ్యమాల్లో వస్తున్న వార్తలను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారు.
ఎన్నికలంటేనే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందా..? గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల ‘షాక్' భారీగా తగిలిందా..? పార్టీ గుర్తు లేకుండానే ప్రతికూల ఫలితాలు చవిచూసిన హస్తం పార్టీ.. ఇక పార్టీ గుర్తుపై ఎన్నికల నిర్వహణకు �