ఖమ్మం జిల్లాలోని 98 కేంద్రాల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు తమ ఇష్టదైవాలకు పూజలు చేయడంతోపాటు హాల్ టికెట్లతో ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి, గంట ము�
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంతవరకూ అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. ఎట్టిపరిస్థితుల్లో వారికి న్యాయం జ�
ఖమ్మం వెలుగుమట్లలో మంత్రుల బినామీల ప్రయోజనాల కోసం 1,000 మంది పేదల ఇండ్లను కూలగొట్టడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితుల కంట కన్నీరు ఆగడం లేదు. దశాబ్దాలుగా ఉంటున్న ఇండ్లను తమ కండ్ల ముందే నేలమట్టం చేసిన కాంగ్రెస్ సర్కార్ చర్యలను భరించలేకపోతున్నారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల కూల్చివేతల తర్వాత అక్కడి ప్రజలను చీల్చడానికి, ఆందోళనలను అణచివేయడానికి పెద్ద కుట్ర జరుగుతున్నదని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయేందర్ రావు, ఉ�
కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తున్నదని కారేపల్లి అఖిలపక్ష నాయకులు విమర్శించారు. గూడు కోల్పోయిన పేదలకు అండగా నిలుస్తున్న విపక్ష నేతలపై కేసులు పెట్టడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్�
‘అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదల ఇండ్లను కూల్చివేశారు. రెండు రోజుల క్రితం ఖమ్మానికి వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని అన్నారు. ఓ�
నాయకుడంటే పదవిని అడ్డుపెట్టుకుని పది రాళ్లు వెనుకేసుకునేవాడు కాదు... తనను నమ్మిన ప్రజల కోసం ఎంతకైనా వెనుకాడకుండా, వెన్ను చూపకుండా.. ‘మీకు నేనున్నాను, మేమందరం ఉన్నాము... మీ కష్టాలు మావి..’ అంటూ... బాధితుల్లో భర�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దినదిన గండంగా మారాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తాతా మధు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తమది ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటున్న కాంగ్రె�
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు ఖమ్మం జిల్లాలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జిల్లాలో నిరుడు 97 కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా, ఈ ఏడాది ఒక పరీక్ష కేంద్రం పెరిగింది. మార్చి 14న ప్రారంభమయ్యే పరీక్షల కోసం అధ
ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మైసయ్య రిటైరై ఏడాదైనా రూ.60 లక్షల రిటైర్మెంట్ ప్రయోజనాలను ఇంకా అందించకపోవడం ప్రభుత్వ
పాఠశాల దశను ముగించి ఉన్నత విద్య వైపు మొదటిసారిగా కీలక అడుగు వేస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఈ పరీక్షలు ఎంతో కీలకం. చాలామంది విద్యార్థుల కెరీర్ కలలకు ఇంటరే ఆరంభం. అలాంటి వేలాది మంది విద్యార్థులు తొలిసారి