టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావు నివాసానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళవారం వెళ్లిన ఆమె.. �
ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను వంట మాస్టర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు వివరాల ప్రకారం.. రెండ్రోజుల క్రితం హాస్టల్ పరిధిలోని క్రీడా ప్
కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రభుత్వ రంగాల్లో, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కష్టాలు పరిపాటిగా మారాయి. కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ కనబర్చకపోవడంలో వారు తీవ్�
రైతుల పక్షాన నిలిచి వార్తలు రాసిన టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, రఘునాథపాలెం, బోనకల్లు, తిరుమలాయపాలెం, చండ్రుగొండ, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రధాన రహదారులు కోతకు గురై దెబ్బతిన్నా�
గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టులను నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు, ఉద్యోగార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులకే ఉద్యోగాలిచ్చి కొత్తగా ఉద్యోగాలిచ్చి�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షం కుంభవృష్టిని తలపించింది. బుధవారం ఉదయం వర్షం గురువారం మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది.
తాను కన్న కుమారుడే తన చేతిలో ఎన్నటికీ కానరాని లోకాలకు వెళ్తాడని బహుశా ఏ తండ్రీ ఊహించి ఉండడు. తన కన్నయ్యే (కొడుకు) సరదాగా తనతోపాటు చేనుకు వస్తానంటే ఏ తండ్రి మాత్రం వద్దనగలడు? కానీ ఆ సరదానే తన కన్నయ్యను తనకు �
ఖమ్మంజిల్లా అంటేనే మూడు సీజన్లకు పంటలను సాగుచేసే సత్తా ఉంటుంది. సంప్రదాయ పంటల సాగుతోపాటు అనేక రకాలైన అధునిక పంటల సాగుకు చిరునామాగా పేరుంది. సాగర్ ఆయకట్టు ద్వారా ఈ సంవత్సరం పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పం
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’ పథకంలో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్ వేతనాల కోసం శనివారం సమ్మెకు దిగారు. హెడ్వర్క్ల వద్ద నీటి సరఫరాను బంద్ చేయడంతో ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జి
ఖమ్మం జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. యూరియా వినియోగంలో రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని యూరియాతోపాటు ఎరువులు, పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలనే షరతులు విధ�
విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎలా పాఠాలు బోధించాలో, డీఈడీ అభ్యర్థులు ఉపాధ్యాయ వృత్తిని ఎలా అభ్యసించాలో ట్రైనింగ్ ఇచ్చే శిక్షణ సంస్థకు దిక్కు లేకుండా పోయింది. టీచర్లలో ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ వార�
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని ఖమ్మం-విజయవాడ (Khammam-Vijayawada) ప్రధాన రైలు మార్గంలో చరిత్ర కలిగిన నాగులవంచ రైల్వేస్టేషన్ (Nagulavanch Railway Station) ను ఇటీవల ముసివేశారు.