బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలకు చేరుకుంటారు.
ఖమ్మం జిల్లాలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం కొంత చల్లగానే ఉంది. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం నగరంతోపాటు రఘునాథపాలెం, వైరా, కామేపల్లి, కూస�
నిరుద్యోగులమైన తమతోనూ, తమ కుటుంబ సభ్యులతోనూ ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్.. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు మండిపడ్డారు.
ఖమ్మం మున్నేరుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్టను త్వరగా పూర్తిచేయాలని కోరుతూ ముంపు ప్రాంత ప్రజలు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం నగరం 48వ డివిజన్లోని పద్మావతినగర్, వెంకటేశ్వరనగర్, గణేష్నగర్, సారథి�
ఖమ్మం జిల్లాలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తితో పోల్చితే ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉపాధ్యాయుల సర్దుబా
గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపో యింది. కాంగ్రెస్ పాలనలో పల్లెలు సమస్య లతో సతమతమవుతున్నాయి. నిధులు రాక, పాలక వర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభి వృద్ధి కుంటుపడి పాలన అస్త వ్యస్తంగా మారింది. ప్రత్యే�
సీతారామ ఎత్తిపోతల పథకం నీటిని కాంగ్రెస్ పాలకులు ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం భగ్గుమంటోంది. వాస్తవానికి దుమ్ముగూడెం వద్ద గోదావరిపై ‘సీతారామ’ నిర్మించి అక్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. పల్లెల్లో సాగు సందడి మొదలైంది. వానకాలం వ్యవసాయ సాగులో రైతులు, కూలీలు బిజీ అయ్యారు. విత్తనాలు విత్తుకోవడం, కలుపు మొక్కలను తొలగించడం, పురుగు మందులు పిచిక�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులు సోమవారం శాంతియుత దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని సీనియర్ ఉద్యమకారుడు అర్వపల్లి విద్యాస�
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యే యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముసాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వివిధశాఖల �
కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్లో శుక్రవారం ధర�
నిర్మాణం పూర్తయిన వంద పడకల దవాఖానను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) ఎదుట శుక్రవారం ధర్నా ని�
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణలో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నేరుగా రంగంలోకి దిగిన రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు కళాశాలల స్థితిగతులను పరిశీలిస్తున్నారు.