బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే ధ్యే యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముసాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం వివిధశాఖల �
కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులు ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్లో శుక్రవారం ధర�
నిర్మాణం పూర్తయిన వంద పడకల దవాఖానను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ) ఎదుట శుక్రవారం ధర్నా ని�
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరా మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు శుక్రవారం నిరసన తెలిపారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణలో ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నేరుగా రంగంలోకి దిగిన రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు కళాశాలల స్థితిగతులను పరిశీలిస్తున్నారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ప్లాట్ల యజమానుల నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. అనధికార లే అవుట్లలోని స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువును ఐదుసార్లు పెం�
మొక్కలు పెంచడంలో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం చింతకాని మండలం వందనం గ్రామంలో పర్యటించి నర్సరీని పరిశీలించారు. జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా
ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. పెండింగ్లో ఉన్న నాలుగునెలల వేతనాలు చెల్లించాలని శుక్రవారం 259 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనబా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకంపై స్పష్టత రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 వానకాలం సీజన్ సాయాన్ని పూర్తిగానూ, అదే ఏడాది యాసంగి సీజన్ సాయాన్ని పాక్షికంగానూ (4 ఎక
దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచిన కాంగ్రెస్ నాయకులపై ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీస్స్టేషన్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండల పరిధి�
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూ జిల్లాను అన్నింటా అగ్రభాగాన నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని ఖమ్మం కలెక్టర్గా పనిచేసి సివిల్ సప్లయీస్ డైరెక్టర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో కీలకపాత్ర వహించే అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంవో) పోస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత మూడేళ్లుగా ఈ పోస్టులో కొనసాగుతున్న కే.రవికుమా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధ�