లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు ప్లాట్ల యజమానుల నుంచి పెద్దగా స్పందన రావట్లేదు. అనధికార లే అవుట్లలోని స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 25 శాతం రాయితీ గడువును ఐదుసార్లు పెం�
మొక్కలు పెంచడంలో ఖమ్మం జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం చింతకాని మండలం వందనం గ్రామంలో పర్యటించి నర్సరీని పరిశీలించారు. జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా
ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. పెండింగ్లో ఉన్న నాలుగునెలల వేతనాలు చెల్లించాలని శుక్రవారం 259 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనబా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకంపై స్పష్టత రావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 వానకాలం సీజన్ సాయాన్ని పూర్తిగానూ, అదే ఏడాది యాసంగి సీజన్ సాయాన్ని పాక్షికంగానూ (4 ఎక
దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచిన కాంగ్రెస్ నాయకులపై ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీస్స్టేషన్లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామేపల్లి మండల పరిధి�
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూ జిల్లాను అన్నింటా అగ్రభాగాన నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని ఖమ్మం కలెక్టర్గా పనిచేసి సివిల్ సప్లయీస్ డైరెక్టర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంలో కీలకపాత్ర వహించే అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంవో) పోస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గత మూడేళ్లుగా ఈ పోస్టులో కొనసాగుతున్న కే.రవికుమా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధ�
ఖమ్మం జిల్లాలో సన్నరకం వడ్లు అమ్మిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.53.27 కోట్ల బోనస్ డబ్బులను చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే మద్దతు ధర కాకుండా అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన సీఎం రే
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఖమ్మం నగరానికి రానున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్లాల్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దశ�
నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. దీంతో పేషెంట్ కేర్, సెక్యూ
రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలను గత నెల నుంచే రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించింది.
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరులేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురంతండాలో చోటుచేసుకున్నది. �