రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న నూతన అధ్యాపకుల రెండో వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆదివారం నిరసనలు కొనసాగాయి. ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభ�
మూడు నెలల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు ఒకేసారి పంపిణీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు రేషన్ డీలర్లను, ఇటు వినియోగదారులను అవస్థలు పడేలా చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఓవైపు నిల్వ సామర�
గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ జుజ్జుల్రావుపేట వద్ద తెగిపోయింది. అనేక చెరువు కట్టలు, వాగులు, చెక్డ్యామ్లు తెగిపోయాయి. అశ్వారావు�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కురిసిన వర్షం విషాదాన్ని మిగిల్చింది. స్వల్పంగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ వర్షం కారణంగా పడిన పిడుగుల వల్ల ఇల్లెందులో ఒకరు మృతి చెందారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సెట్-2025) ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు రాణించారు. రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్లో 28, 61, 77, 102, 109, 110 ర్యాంకులు సాధించి జిల్లా ఖ్యాత�
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్లో హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11:30 గంటలకు తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామాని
ఖమ్మం ఇలాకాలో ఏకంగా ముగ్గురు మంత్రులున్నరు. జిల్లా ఉన్నతాధికారులూ తిరుగుతున్నరు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు మాత్రం ఆకలితో అలమటిస్తు
తాము అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామంటూ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా నాటి పీసీసీ అధ్యక్షుడు హామీలు గుప్పించారు. పింఛన్ మొత్తం పెరుగుతుందని నమ్మిన ఆసరా పింఛన్దారులు ఆ ఎన్నికల్లో కా�
కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించినా దిగుమతి చేయకపోవడంతో ఓపిక నశించిన రైతులు ఆందోళనకు దిగారు. కొణిజర్ల మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వైరా-సత్తుపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో చేయడంతో భారీ
ఇండ్ల మంజూరు జాబితాలో అసలైన నిరుపేదలను విస్మరించారంటూ ఖమ్మం జిల్లా భాగ్యనగర్ తండా, పాటిమీదిగుంపు గ్రామస్థులు ఆదివారం పురుగుమందు డబ్బాలు పట్టుకొని ఆందోళన చేపట్టారు.
రాష్ట్రంలో రూ.21 వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వం మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇం�
జిల్లాను ఉత్తమ స్థానంలో నిలబెట్టాల్సిన పదో తరగతి ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయి. హైదరాబాద్ తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా పేరున్న ఖమ్మం జిల్లా పది ఫలితాల్లో 21వ స్థానానికి దిగజారడానికి అధికారుల నిర్లక్ష్యం స్�
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిచిపోగా.. చేతికొచ్చిన బొప్పాయి తోటలు విరిగిపోయాయి.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం దివ్యాంగులు నిరసన తెలిపారు.