ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలతో ఈద్గాలు, మసీదులు కిటకిటలాడాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శ�
తెలుగు ప్రజల కొత్త వసంతం ‘విశ్వావసు’ కాలగమనంలోకి ప్రవేశించింది. చైత్రశుద్ధ పాడ్యిమి నూతన సంవత్సరం (ఉగాది) ఆదివారం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వాసులందరూ తెలుగు ప్రజల నూతన సంవత్సరాదిని ఆనందోత్సాహాల మ�
ఉగాది పర్వదినం నాడు ఖమ్మంజిల్లాలో నూతన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళీశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఓ కామాంధుడి నిర్వాకం వల్ల గర్భం దాల్చిన బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించేందుకు ఎస్సై నిరాకరించడమే ఇందుకు కారణం. బాధితురాలి కుటుంబ
ఎర్రుపాలెం మండలంలో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదని, నిందితుడి పక్షాన నిలుస్తున్నారనే మనోవేదనతో బాధిత బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫిర్యాదు తీసుకునేందుక�
తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం మొండిచేయి చూపిందని పీడీఎస్యూ నాయకులు విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ శాతం నిధులను కేటాయించడాన్ని నిరసిస్తూ �
రాష్ట్ర శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెసేతర రాజకీయ పక్షాల నేతలు, ప్రజలు, రైతులు పెదవివిరిచారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. వరి ఈనిన దశలో సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. పంటను కాపాడుకునేందుకు రైతులు చేయని ప్రయత్నం లేదు. ఇప్పటికే రూ.వే�
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్చే నేడు ప్రారంభం కానున్న భీమ్ దీక్షలో పాల్గొనేందుకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్వేరో కమిటీ విద్యార్థులు బయ
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదం ఓ నిరుపేద గిరిజన మహిళకు శాపంగా మారింది. లబ్ధిదారుల గుర్తింపును, ఎంపిక ప్రక్రియ సమగ్రంగా, పకడ్బందీగా చేపట్టిన కారణంగా ఓ నిరుపేద గిరిజన మహిళ తన గూడును కోల్పోయింది. మళ్లీ కట్టుక�
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారూ.. మా గ్రామం ఆకేరు వరద ప్రవాహానికి గురైన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయం డి’ అంటూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాశితండా ముంపు బాధితులు కోరారు.
కష్టపడి ఆరుగాలం శ్రమించే రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటం సమాజానికి మంచిదికాదని హైకోర్టు రిటైర్డు జడ్జి, రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రకుమార్ అన్నారు.
సాగు చేసిన మిర్చి పంట దిగుబడి రాక.. ఎంతో కొంత చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక.. పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.