గత ఎన్నికల్లో ఉద్యమకారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలలు అవుతున్నా కనీసం వారి ఊసెత్తడంలేదని, తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేసిన వారిని అక్కున చేర్చుకుంటామని ఇచ్చిన హామీలన
పంట పొలాల్లోకి వెళ్లేందుకు గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల ఇబ్బంది పడుతున్నామని, తమకు దారి చూపాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఎర్రగుంటపాడు, వేంసూరు గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం వేంసూరులో
జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సైక్లింగ్ పోటీలను నిర్వహించారు. కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఈ పోటీలను ప్రారంభించారు. బైపాస్ రోడ్ వద్ద జరిగిన ఈ పోటీల్లో రెండు కిలోమీటర్లు సైక్లింగ్
TUCI | కారేపల్లి, ఫిబ్రవరి 9 : ఈనెల 16వ తేదీన కారేపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) మండలం ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే. శ్రీనివా
ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున 10 నుంచి 20వ తేదీ వరకు సిర్పూ ర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్తో పాటు పలు ప్యాసింజర్, ఎక్స�
Rega Kantha Rao | తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభావంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా వచ్చిందని బీఆర్ఎస్ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఎద్దేవా చేశార�
Errupalem | తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానానికి హైదరాబాద్ వాసి నర్సింగోజు షాహంక్- కావ్య దంపతులు రూ.1,00,016 విరాళం అందజేశారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో గత నెల 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో గురైన బాధితులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా కల్
Murder | పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా అర్నపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సే నక్సలైట్ల చే�
Trees Chooped Down | పశువులు, జీవాల కాపలాదారులతోపాటు బీరాపల్లి సత్తెమ్మ తల్లి గుడికి వచ్చే భక్తుల సేద తీరుస్తున్న భారీ వృక్షాలను ఓ ప్రైవేట్ కంపెనీకి విద్యుత్ లైన్ కోసం ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలో విద్యుత్ శాఖ �
చరిత్ర ప్రతిబింబించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, అందుకు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాం
ఇందిరమ్మ ఇంటి కోసం ఓ తండ్రి గుండె ఆగిపోయిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ నెల 21 నుంచి 24 వరకూ జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారి నల్లటి వినోద్కుమార్ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు సోమవారం నేరుగా దొరికిపోయాడు. ఇటీవల ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల