అగ్రరాజ్యం వెళ్తున్నాడంటే ఆ కుటుంబీకులు సంబురపడ్డారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తానంటే కష్టమైనా సరేనని పంపించారు. అక్కడ చదువుకుంటూనే పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నానంటే మురిసిపోయారు.
మాజీ మంత్రులు తన్నీరు హరీశ్రావు, గంగుల కమలాకర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రే వారు ఖమ్మానికి చేరుకున్నారు. మాజీ మంత్రి అజయ్కుమార్ ఇంట్లో హరీశ్రావు, వద్దిరాజు �
ఖమ్మం జిల్లా విద్యాశాఖలో సర్వీస్ రిజిస్టర్ల(ఎస్ఆర్)కు భద్రత లేనట్లుగా కనిపిస్తున్నది. ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవుల కోసం ఇంటి నుంచి ఆఫీసుకు ఎస్ఆర్లను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో వాటి భద్రతపై అను�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం దహనం చేశారు. భద్రాద్రి జిల్�
ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ‘ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర ఇంటింటి సర్వే, నర్సింగ్, పారా మెడికల్ కళాశాల�
ఖమ్మం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఇన్స్పైర్ కోసం తమ ప్రాజెక్టులు నమోదు చేసుకోగా వాటిల్లో 119 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇలా ఎంపికైన ఒక్కో ప్రాజెక్టుకు రూ.10 వేల చొప్పు�
జిల్లా సార్వజనీన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భస్థ శిశువు కన్నుమూసిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన జ
ఖమ్మం జిల్లా చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అక్రమ అరెస్టును ఖండిస్తూ మండలవ్యాప్తంగా పార్టీ గ్రామ, మండల శాఖల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో శనివారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఖమ్మం పోలీసు కమిషనరేట్లో అందుబాటులోకి వచ్చిందని పోలీస్ కమిషనర్ సునీల్దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేర న్యాయ వ్యవస్థ నిర్వహణలో విశ్వసనీయమైన శాస్త్
ఖమ్మం జిల్లా చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు మధిర రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించి �
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం బుధవారం ఖమ్మం జిల్లాలో కన్పించింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఖమ్మం నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో మోస్తర
ఖమ్మం జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా ఎంపికైన 520 మంది టీచర్లకు పోస్టింగ్లు ఇచ్చే ప్రక్రియ మంగళవారం జరుగనున్నది. అయితే అభ్యర్థులకు నిర్వహించే కౌన్సిలింగ్లో పాత విధానాన్ని అమలుపరుస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు గురువారం అంబరాన్నంటాయి. వీధులన్నీ బతుకమ్మ ఆటపాటలతో మార్మోగాయి. ఉదయం నుంచే ఆడబిడ్డలు ఎంతో ఓర్పుగా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్�