అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ దుస్థితి. భౌగోళికంగా రైతులకు అనుగుణంగా, జాతీయ రహదారుల కూడలిగా, కావాల్సిన కోల్డ్ స్టోరేజీలు, జిన్ని
సీసీ రోడ్డు నిర్మాణ పనులు పది కాలాలపాటు మన్నికగా ఉండే విధంగా నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామిపై కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పలు సర్టిఫికెట్ల జారీలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీనివల్ల తాము ఉద్యోగాలకు దరఖాస�
వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై ఇద్దరు చిన్నారులు మృతిచెందిన ఘటనలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నాయి. ఖమ్మం రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన మిట్టపల్లి చరణ్ తేజ్(15) పదో తరగతి చద
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఆదివారం ఖమ్మంజిల్లాలో కనపడింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. బతుకమ్మ పండుగ ఐదోరోజు, దేవీనవరాత్రుల నాలుగో రోజును పురస్కరించుకొని సాయంత్రం �
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ప్రజల్లో సమైక్యతను తీసుకొచ్చింది. సాంస్కృతిక పునరుజ్జీవనానికి వేదికగా నిలిచింది. ఊరూరా ఉద్యమ పాటలతో బతుకమ్మ ఆడుతూ నాడు ప్రజలు ఉత్తేజితులయ్యారు. ఊరూవాడా ఏకమై సింగిడి ప
మహాత్ముడి జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఆయన సాగించిన అహింసామార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా�
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా మాకు సామాజిక పింఛన్లు కూడా ఇవ్వట్లేదు బాపూ..’ అంటూ ఖమ్మంలోని పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాగులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పటికైనా మాకు పింఛన్లు మంజూరు
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో సర్కారు చేసిన నిర్లక్ష్యం అభ్యర్థుల సహనానికి పరీక్షగా మిగిలింది. నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం, విధివిధానాలు లేకుండా ఆర్భాటంగా ప్రక్రియను నిర్వహించాలనుకోవడం, జ
Heavy ganja | గంజాయి కట్టడికి అధికారులు(Excise officials) ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడి కక్కడ తనిఖీలు చేస్తూ గంజాయిని సీజ్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో(Khammam district) భారీగా గంజాయిని(Heavy ganja) ఎక్సైజ్ అధికారులు దగ్ధ
Khammam | వైద్యం వికటించి ఓ మహిళ మృతి(Woman died) చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మంలో (Khammam) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కుర్యావుల సైదమ్మ అనే మహిళ చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరింది.
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ఉంది ఖమ్మం జిల్లా విద్యాశాఖకు చెందిన సైన్స్ మ్యూజియం పరిస్థితి. ఈ మ్యూజియాన్ని సిద్ధం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని చర్యలూ తీసుకున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శనివారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర
సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ అని ఖమ్మం జిల్లా జడ్జి వి.రాజగోపాల్ అన్నారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్లో జాతీయ లోక్ అదాలత్ను శనివారం న్యాయమూర్తి ప్రారంభించారు.
పాలేరు నియోజకవర్గంలో తొలి మున్సిపాలిటీ ప్రకటన కొద్దిరోజుల్లో వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన మండల, జిల్లాస్థాయి ప్రక్రియ ముగిసింది. అయితే గతంలో అనుకున్నట్లుగా 10 పంచాయతీలు కాకుండా.. 12 పంచాయతీలు విలీన