Khammam | వైద్యం వికటించి ఓ మహిళ మృతి(Woman died) చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మంలో (Khammam) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కుర్యావుల సైదమ్మ అనే మహిళ చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరింది.
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ఉంది ఖమ్మం జిల్లా విద్యాశాఖకు చెందిన సైన్స్ మ్యూజియం పరిస్థితి. ఈ మ్యూజియాన్ని సిద్ధం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని చర్యలూ తీసుకున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శనివారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర
సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ అని ఖమ్మం జిల్లా జడ్జి వి.రాజగోపాల్ అన్నారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్లో జాతీయ లోక్ అదాలత్ను శనివారం న్యాయమూర్తి ప్రారంభించారు.
పాలేరు నియోజకవర్గంలో తొలి మున్సిపాలిటీ ప్రకటన కొద్దిరోజుల్లో వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన మండల, జిల్లాస్థాయి ప్రక్రియ ముగిసింది. అయితే గతంలో అనుకున్నట్లుగా 10 పంచాయతీలు కాకుండా.. 12 పంచాయతీలు విలీన
కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిదను తరలించేందుకు కమిటీ వేస్తామని, అందులో తీసుకున్న నిర్ణయం మేరకు యాష్ను తరలించే బాధ్యతలు అప్పగిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ స్పష్టం చేశారు. కేటీపీఎస్ కాలుష్య ప్ర
బీఆర్ఎస్కు చెందిన వెనుకబడిన కులాల ప్రముఖులైన 40 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం తమిళనాడులో పర్యటించారు. బీసీల సంక్షేమం, సమున్నతి కోసం తమిళనాడు అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలుచేస్తున్న ప
‘వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు చేస్తరు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట ఎండిపోయిన తర్వాత నీరిచ్చి �
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ 2006లో ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. అనారోగ్యంతో పద్మశ్రీ గత నెల 28న మృతిచెందింది. నెల మాసికం సందర్భంగా గ్రామం
“వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు పనులు చేస్తారు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట భూములు ఎండిపోయిన తర�
ఖమ్మం జిల్లా పాలేరు వద్ద సాగర్ కాల్వ యూటీ ప్రాంతంలో శనివారం లీకేజీ కావడంతో నీరంతా దిగువకు వెళ్తున్నది. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే నీటి ప్రవాహాన్ని నిలిపివేసి మళ్లీ పనులు చేపట్టారు.
భవిష్యత్లో వచ్చే అకాల వరదలను పకడ్బందీగా ఎదుర్కొనేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(సాప్)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. మండలంలోని మున్నేరు ప్రభావిత
చాక్పీసులు, చార్టులకు నిధులు కేటాయించలేని దుస్థితిలో సర్కారు పాఠశాలలు నడుస్తున్నాయి. బడులు మొదలై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేసిన పాపానపోలేదు. పాఠశాల ఉపాధ్యాయులే తమ సొంత డబ్బులత