కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిదను తరలించేందుకు కమిటీ వేస్తామని, అందులో తీసుకున్న నిర్ణయం మేరకు యాష్ను తరలించే బాధ్యతలు అప్పగిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ స్పష్టం చేశారు. కేటీపీఎస్ కాలుష్య ప్ర
బీఆర్ఎస్కు చెందిన వెనుకబడిన కులాల ప్రముఖులైన 40 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం తమిళనాడులో పర్యటించారు. బీసీల సంక్షేమం, సమున్నతి కోసం తమిళనాడు అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలుచేస్తున్న ప
‘వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు చేస్తరు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట ఎండిపోయిన తర్వాత నీరిచ్చి �
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ 2006లో ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. అనారోగ్యంతో పద్మశ్రీ గత నెల 28న మృతిచెందింది. నెల మాసికం సందర్భంగా గ్రామం
“వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు పనులు చేస్తారు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట భూములు ఎండిపోయిన తర�
ఖమ్మం జిల్లా పాలేరు వద్ద సాగర్ కాల్వ యూటీ ప్రాంతంలో శనివారం లీకేజీ కావడంతో నీరంతా దిగువకు వెళ్తున్నది. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే నీటి ప్రవాహాన్ని నిలిపివేసి మళ్లీ పనులు చేపట్టారు.
భవిష్యత్లో వచ్చే అకాల వరదలను పకడ్బందీగా ఎదుర్కొనేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(సాప్)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. మండలంలోని మున్నేరు ప్రభావిత
చాక్పీసులు, చార్టులకు నిధులు కేటాయించలేని దుస్థితిలో సర్కారు పాఠశాలలు నడుస్తున్నాయి. బడులు మొదలై నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల చేసిన పాపానపోలేదు. పాఠశాల ఉపాధ్యాయులే తమ సొంత డబ్బులత
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడితే ఊరుకునేదిలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ‘ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం రాష్ట్రంలో పిచ్చిపిచ్చి నిర్ణయాలు త�
రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని మున్నూరుకాపులు, బీసీలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శని�
సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం లింబ్ సెంటర్లో 86 మందికి కృత్రిమ కాళ్లను మాజీమంత్రి పువ్వాడ అజయ్కుమార్ పంపిణీ చేశారు. అనేక కారణాలతో కాళ
ఖమ్మం నగరంలో సోమవారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో ఆయా రూట్లలో వాహనదారులు ప్రత�
పదిహేను రోజుల క్రితం ఉప్పొంగిన మున్నేరు ఖమ్మం రూరల్ మండలంలోని అనేక గ్రామాలను ముంచెత్తింది. దీంతో దాని పరీవాహక ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లలోంచి బయటికెళ్లారు. అయితే సాధారణ ప్రజల ఇళ్లతోపాటు అనేక ప్రభుత్వ క�