తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడితే ఊరుకునేదిలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ‘ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం రాష్ట్రంలో పిచ్చిపిచ్చి నిర్ణయాలు త�
రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని మున్నూరుకాపులు, బీసీలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. శని�
సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం లింబ్ సెంటర్లో 86 మందికి కృత్రిమ కాళ్లను మాజీమంత్రి పువ్వాడ అజయ్కుమార్ పంపిణీ చేశారు. అనేక కారణాలతో కాళ
ఖమ్మం నగరంలో సోమవారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో ఆయా రూట్లలో వాహనదారులు ప్రత�
పదిహేను రోజుల క్రితం ఉప్పొంగిన మున్నేరు ఖమ్మం రూరల్ మండలంలోని అనేక గ్రామాలను ముంచెత్తింది. దీంతో దాని పరీవాహక ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లలోంచి బయటికెళ్లారు. అయితే సాధారణ ప్రజల ఇళ్లతోపాటు అనేక ప్రభుత్వ క�
గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా కచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఖమ్మం సీపీ సునీల్దత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
‘వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదు. రాత్రికి రాత్రే ఇళ్లు, పొలాలు మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. పచ్చటి పంటలన్నీ మా కళ్లేదుటే ఎడారిలా మారాయి. అన్నింటా అపార నష్టం జరిగి�
అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ప్రకృతి ప్రకోపానికి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.. గత యాసంగిలో భూగర్భ జలాలు అడుగంటడం, సాగర్ నీళ్లు రాకపోవడంతో కనీసం తిండిగింజలు కూడా పండలేదు.. భారీ నష్టాలను మూటగట్టుకున్
ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వారికి ‘నా ఖమ్మం కోసం నేను’ కార్యక్రమంలో భాగంగా సర్టిఫికెట్ల జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ముజమ్మిల�
ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనం విలవిలలాడుతున్నారు. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం నగర�
‘పెదవాగు’ వరద నష్ట పరిహారం చెల్లింపుల్లో అన్నదాతలతో అధికారులు పరిహాసమాడినట్లు కన్పిస్తోంది. వరద ధాటికి పంటంతా కొట్టుకుపోయి, పొలమంతా రాళ్లు చేరి, ఇసుక మేటలు వేసిన అన్నదాతలకు అర్హుల జాబితాలో అధికారులు మ�
ఖమ్మం నగరం మరోసారి భయం గుప్పెట్లో విలవిల్లాడుతోంది. వారం రోజుల కిత్రం వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా కోలుకోకముందే మరో దెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కుంభవృష్టిని తలపించేల�
మున్నేరు వరద ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కరుణగిరి,
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బండి పార్థసారథిరెడ్డి.. వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని అందజేశారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి గురువారం ఖమ్మం కలెక్�
ఖమ్మం జిల్లా మున్నేరు పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఇంకా వరద కష్టాలు తీరనేలేదు. ఇంట్లోని వస్తువులన్నీ కొట్టుకుపోయి, ఇంటి నిండా బురద పేరుకుపోయినా అంతులేని ఆవేదనను దిగమింగుకుంటూ ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నార�