తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. రికార్డు స్థాయి వర్షాలతో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లు జలమయ్యాయి.
‘పోతే ఒక్కడినే.. వస్తే పది మంది అని ప్రమాదానికి ఎదురెళ్లిన నీకు సలాం..’ అంటూ ఖమ్మం జిల్లాలో తొమ్మిది మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ సుభాన్ఖాన్ సాహసాన్ని ఉద్దేశించి కేటీఆర్ కొనియాడారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు అన్నదాత తీవ్రంగా పంట నష్టపోయారు. మండల కేంద్రమైన కొణిజర్ల, తనికెళ్ల, పల్లిపాడు, సింగరాయపాలెం, తీగలబంజర, గుబ్బగుర్తి, సిద్ధిక్నగర్, అంజనాపురం, గద్దలగూడెం, ఉప్పలచెలక, పెద్దగోపతి,
భారీ వర్షానికి తోడు ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. కనీవినీ ఎరుగని రీతిలో నగరంలో జలప్రళయం సృష్టించింది. పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో బడుగు జీవులను బజారున పడేసి�
ఖమ్మం వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. జిల్లాకు ముగ్గురు మంత్రులుండి కూడా ముంపు బాధితులను ఆదుక�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. జిల్లాలో గరిష్ఠంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంది ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువులు మత్తడి దుంక
సొసైటీల సభ్యులకు బీమా చేయించేందుకు బీమా సంస్థల ఎంపిక అత్యంత పారదర్శంగా జరిగిందని డీసీసీబీ సీఈవో అబ్దుల్ ఉర్ రెహమాన్ తెలిపారు. శనివారం డీసీసీబీలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన �
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో రైతులకు రూ.2 లక్షల బీమా పథకం వ్యవహారం రగడ సృష్టిస్తున్నది. బోర్డు మీటింగ్లో చర్చించి బీమా పథకంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. డీసీసీబీ చైర్మన్ దృష్టికి వెళ్
జిల్లావ్యాప్తంగా ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా జడ్జి జి.రాజగోపాల్ పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్పై తీసుకోవాల్సిన చర్యలు, న్యాయాధికారులతో ఖమ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఖమ్మం జిల్లాపై శుక్రవారం స్పష్టంగా కన్పించింది. ఉదయం నుంచి కొంత పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కన్పించింది. ఖమ్మం నియోజకవర్గ�
Hand Casting | ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో వారిని ఎదిరించి మరీ ఒక్కటయ్యారు. చిలుకా గోరింకల్లా కలిసి కాపురం చేశారు. వారి అన్యోన్య దాంపత్యానికి తీపిగుర్తుగా ఒక పాప జ�
ప్రతి ఏడాదిలాగే మున్నేటి నది ఒడ్డున ఉన్న గంగామాతకు గంగపుత్రులు బోనమెత్తారు. శ్రావణమాసం మూడో ఆదివారం గంగపుత్రుల సంఘం జూబ్లీపుర, సారధినగర్ వారి ఆధ్వర్యంలో మహిళలు భారీసంఖ్యలో అమ్మవారికి మొకులు చెల్లించ�
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో పిల్లలను బాలకృష్ణుడిలా అలంకరించి సంబురాల్లో �