మండలంలోని నాయకన్గూడెం గ్రామానికి చెందిన యాకూబ్, సైదాబీ దంపతులు వరదల్లో మృతిచెందిన విషయం విదితమే. వారి కుటుంబసభ్యులకు బుధవారం ఖమ్మంజిల్లా కూసుమంచి మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జి�
వరదలతో నష్టపోయిన బాధితులకు తనవంతుగా సాయం అందిస్తానని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. ఆకేరు వరద ప్రవాహంతో తీవ్రంగా నష్టపోయిన రాకాశితండా, రావిచెట్టుతండాలను బుధవా�
కాంగ్రెస్ సర్కారు సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నదని, ఈ ప్రాంతానికి మంజూరైన పలు పథకాలను సీఎం రేవంత్రెడ్డి తన కొడంగల్ నియోజకవర్గానికి తరలించుకుపోయి అన్యాయం చేస్తున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట
‘ఆకేరు వరద ప్రవాహం తమ తండాను అతలాకుతలం చేసింది. సర్వం కోల్పోయేలా చేసింది. కట్టుబట్టలతో మిగిల్చింది. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఆదుకునేవారు కరువయ్యారు. మంత్రి పొంగులేటి వచ్చి ఆదేశాలిచ్చినా పట్టించుకున�
ఖమ్మం జిల్లాలో ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని సూచించారు. ఖమ్మంలోని
తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. రికార్డు స్థాయి వర్షాలతో జలవనరులు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఇండ్లు జలమయ్యాయి.
‘పోతే ఒక్కడినే.. వస్తే పది మంది అని ప్రమాదానికి ఎదురెళ్లిన నీకు సలాం..’ అంటూ ఖమ్మం జిల్లాలో తొమ్మిది మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ సుభాన్ఖాన్ సాహసాన్ని ఉద్దేశించి కేటీఆర్ కొనియాడారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు అన్నదాత తీవ్రంగా పంట నష్టపోయారు. మండల కేంద్రమైన కొణిజర్ల, తనికెళ్ల, పల్లిపాడు, సింగరాయపాలెం, తీగలబంజర, గుబ్బగుర్తి, సిద్ధిక్నగర్, అంజనాపురం, గద్దలగూడెం, ఉప్పలచెలక, పెద్దగోపతి,
భారీ వర్షానికి తోడు ఎగువ నుంచి వచ్చే వరదతో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. కనీవినీ ఎరుగని రీతిలో నగరంలో జలప్రళయం సృష్టించింది. పాలకుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో బడుగు జీవులను బజారున పడేసి�
ఖమ్మం వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. జిల్లాకు ముగ్గురు మంత్రులుండి కూడా ముంపు బాధితులను ఆదుక�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. జిల్లాలో గరిష్ఠంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంది ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు చెరువులు మత్తడి దుంక
సొసైటీల సభ్యులకు బీమా చేయించేందుకు బీమా సంస్థల ఎంపిక అత్యంత పారదర్శంగా జరిగిందని డీసీసీబీ సీఈవో అబ్దుల్ ఉర్ రెహమాన్ తెలిపారు. శనివారం డీసీసీబీలోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన �
ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో రైతులకు రూ.2 లక్షల బీమా పథకం వ్యవహారం రగడ సృష్టిస్తున్నది. బోర్డు మీటింగ్లో చర్చించి బీమా పథకంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. డీసీసీబీ చైర్మన్ దృష్టికి వెళ్