మహాత్ముడి జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఆయన సాగించిన అహింసామార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా�
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా మాకు సామాజిక పింఛన్లు కూడా ఇవ్వట్లేదు బాపూ..’ అంటూ ఖమ్మంలోని పలువురు వృద్ధులు, వితంతువులు, దివ్యాగులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పటికైనా మాకు పింఛన్లు మంజూరు
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో సర్కారు చేసిన నిర్లక్ష్యం అభ్యర్థుల సహనానికి పరీక్షగా మిగిలింది. నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం, విధివిధానాలు లేకుండా ఆర్భాటంగా ప్రక్రియను నిర్వహించాలనుకోవడం, జ
Heavy ganja | గంజాయి కట్టడికి అధికారులు(Excise officials) ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడి కక్కడ తనిఖీలు చేస్తూ గంజాయిని సీజ్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో(Khammam district) భారీగా గంజాయిని(Heavy ganja) ఎక్సైజ్ అధికారులు దగ్ధ
Khammam | వైద్యం వికటించి ఓ మహిళ మృతి(Woman died) చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మంలో (Khammam) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కుర్యావుల సైదమ్మ అనే మహిళ చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరింది.
‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ఉంది ఖమ్మం జిల్లా విద్యాశాఖకు చెందిన సైన్స్ మ్యూజియం పరిస్థితి. ఈ మ్యూజియాన్ని సిద్ధం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని చర్యలూ తీసుకున్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. శనివారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర
సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ అని ఖమ్మం జిల్లా జడ్జి వి.రాజగోపాల్ అన్నారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్లో జాతీయ లోక్ అదాలత్ను శనివారం న్యాయమూర్తి ప్రారంభించారు.
పాలేరు నియోజకవర్గంలో తొలి మున్సిపాలిటీ ప్రకటన కొద్దిరోజుల్లో వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన మండల, జిల్లాస్థాయి ప్రక్రియ ముగిసింది. అయితే గతంలో అనుకున్నట్లుగా 10 పంచాయతీలు కాకుండా.. 12 పంచాయతీలు విలీన
కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిదను తరలించేందుకు కమిటీ వేస్తామని, అందులో తీసుకున్న నిర్ణయం మేరకు యాష్ను తరలించే బాధ్యతలు అప్పగిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ స్పష్టం చేశారు. కేటీపీఎస్ కాలుష్య ప్ర
బీఆర్ఎస్కు చెందిన వెనుకబడిన కులాల ప్రముఖులైన 40 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు గురువారం తమిళనాడులో పర్యటించారు. బీసీల సంక్షేమం, సమున్నతి కోసం తమిళనాడు అక్కడి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అమలుచేస్తున్న ప
‘వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు చేస్తరు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట ఎండిపోయిన తర్వాత నీరిచ్చి �
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ 2006లో ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. అనారోగ్యంతో పద్మశ్రీ గత నెల 28న మృతిచెందింది. నెల మాసికం సందర్భంగా గ్రామం