ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి బొగ్గు గనుల్లో ప్రతిమా ఇన్ఫ్రా గ్రూపునకు ఎండీవో (మైన్ డెవలపర్-ఆపరేటర్) కేటాయింపుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను సంస్థ వైస్ ప్రెసిడెంట్
జిల్లాలోని పలు మండలాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతోపాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు సాయ�
ఖమ్మం జిల్లా గ్రంథాలయంలోని సమస్యలపై పాఠకులు రోడ్డెక్కారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తామంతా గ్రంథాలయానికి వస్తే.. తమకిక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఆగ్రహం వ
ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్ర�
విత్తనాల కోసం అన్నదాతలు పడుతున్న అగచాట్లకు ఈ ఫొటో ప్రత్యక్ష నిదర్శనం. జీలుగ విత్తనాల కోసం ఖమ్మం జిల్లా వేంనూరు మండలం పల్లెవాడ, లచ్చన్నగూడెం, కందకూరు, వేంనూరు సొసైటీల పరిధిలోని రైతులు 2 రోజులుగా సొసైటీ కార
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల ర
మహిళలకు ఉచిత బస్సు పథకంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ బస్సులో చోటులేక ఫుట్బోర్డుపై నిలబడటంతో ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం ఆళ్లపాడులో స్వతంత్ర ఏజెంట్గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ ఏజెంట్ దాడి చేశాడు. బాధిత ఏజెంట్ కథనం ప్రకారం.. బీఆర్ఎస్ కార్యకర్త మరీదు వెంకయ్య ఆళ్లపాడు 133వ బూత్లో
ప్రజల లక్ష్యం.. ఆశయం నెరవేరాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో రైతుబిడ్డగా అందరివాడినైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మూడోసారి పార్లమెంటుకు పంపాలని బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం పార్లమెంట
రాష్ట్రంలో జిల్లా న్యాయమూర్తుల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఖమ్మం జిల్లా ప�
శోభకృత్ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా జరుపుకున్న�
ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ యూనివర్సిటీ సాధన సమితి ఏర్పాటైంది. సమితి కన్వీనర్గా ఓయూ విద్యార్థి నాయకులు ఎస్.నాగేశ్వర్ రావు, కో కన్వీనర్గా �
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా హాస్టళ్లలో ఉండి చదువుతున్న విద్యార్థులకు సమయానికి మెనూ ప్రకారం పౌష్ఠికాహారం అందించాలని ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు.
జీవాల మేత కోసం ఇతర ప్రాంతాల నుంచి ఖమ్మంజిల్లాకు గొల్ల, కురుమలు వలసొస్తున్నారు. వారి ప్రాంతాల్లో మేత లేకపోవడంతో మహబూబ్నగర్, హైదరాబాద్, నల్లగొండ, ఇబ్రహీంపట్నం, దామరచర్ల, పిడుగురాళ్ల వంటి తదితర ప్రాంతాల �
తలాపున గోదారి, మరోవైపు సాగర్ ప్రాజెక్టు కాలువలు, జిల్లా నడిమిట్లో ప్రధాన రిజర్వాయర్లు ఉన్నప్పటికీ సాగునీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. రెండు కాదు.. ఒక్కో ఏరియాలో మూడు పంటలు సైతం పండించిన చరిత్