ఖమ్మం జిల్లాను డెంగీ వణికిస్తోంది. ఇంట్లో ఒక్కరికి వచ్చిన జ్వరం.. తరువాత ఆ ఇంట్లో ఉన్న అందరినీ మంచాన పడేస్తోంది. జిల్లాలో డెంగీ పాజిటివ్ కేసుల సంఖ్య 400 మార్క్కు చేరువ కావడం ప్రతి ఒక్కరినీ వణికిస్తోంది.
జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసీడీఎస్)లో భారీగా ఖాళీలు ఉండడంతో లబ్ధిదారులు సరైన సేవలు పొందలేకపోతున్నారు. అలాగే మిగతా వారిపై భారీగా అదనపు భారం పడుతోంది. మాతృ శాఖ
ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు(కవలలు) దుర్మరణం చెందారు. మండల పరిధిలోని రామన్నపేట గ్రామానికి చెందిన అత్తునూరి నర్సింహా�
Electric shock | పండుగపూట విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో(Electric shock) దంపతులు మృతి(Couple dies) చెందారు. ఈ విషాదకర ఘటన ఖమ్మం (Khammam)జిల్లా కారేపల్లి మండలం బస్వాపు రం గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్త�
‘అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు’ అనే పాటను తలపిస్తున్నది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ తీరు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందంగా కొనసాగుతున్నది ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో పంటల రుణమాఫీ పరిస్థితి.
సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో చదువులు ముందుకు సాగడం లేదని, వెంటనే ఉపాధ్యాయులను నియమించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎద�
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో గత కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం స
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి భద్రాద్రి రామయ్య పేరుతో గత సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, దీనికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇ�
గురుకుల విద్యాసంస్థల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు కొనసాగుతున్న గురుకుల పర్యవేక్షణ అధికారుల స్థాయిల్లో ప్రభుత్వం మార్పులు తీసుకురావడం.. రీజినల్ కో ఆర్డినేటర్ల స్థానంలో జోనల్ ఆఫీసర్లుగా �
దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మేత్రాసనం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో నిరసన ప్రార్థనతో ధర్నా నిర్వహించారు. తొలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదనలు అందజేశారు.
“రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లలో ఇంటర్ పాసైనోళ్లు, డిగ్రీ ఫెయిలైనోళ్లే పాఠాలు చెప్తున్నారు” అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఖమ్మం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ ఉపాధ్�
ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాల విభజన తరువాత ఏర్పడిన జడ్పీ పాలకవర్గానికి తొలి చైర్మన్ బాధ్యతలు చేపట్టి ప్రజలకు ఎంతో సేవ చేశానని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్�
తాను ఎంపీడీవోనని చెప్పుకుంటూ పేదల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలంలోని వీఎం బంజర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్సై ఎం.వెంకటేష్ తెలిపిన ప్రకారం..