ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజ సంస్థలు, హౌజింగ్, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంటు ప్రాజెక్టులను ఒకచోటకు చేర్చి క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రాపర్ట�
ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ఏసుక్రీస్తు ఆరాధనలు. సోమవారం లోక రక్షకుడి అవతరణను పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన భక్తులు. భక్తిభావంతో ఏసయ్యను స్మరిస్తూ ప్రత
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే ప్రతి సంవత్సరం వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి టి.సుమ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్ర�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజంతా వాన పడింది. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనజీవనానిక�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ప్రచారం ముగిసింది. ఎన్నికల బహిరంగ ఫలితాలు ముగియడంతో అభ్యర్ధులు ఉన్న కొద్ది సమయంలోనే ఓటర్లను కలిసి ఓటు అభ్యర్ధించేందుకు వినియోగించ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే తమ తమ నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది యువకులతో కలిసి భారీ బైక్ ర్యాలీలు, రోడ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ను నమ్ముకొని అనేక సేవలందించిన ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. మంత్రిగా, శాసనసభ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. బరిలో నిలిచే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పది నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో అందరూ తమ అనుచరగణంతోపాటు కుటుంబ సభ్యులను సైతం రంగంలోకి దించి ప్రచా�
సాధారణ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటనతో కౌంట్డౌన్ షురూ కావడంతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు జోరు పెంచారు.
Minister Puvwada | బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలిస్తేనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షమ పథకాలు అందుతాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాని�
Thunder | వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎనిమిది మంది కూలీలపై పిడుగు పడిన సంఘటన జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన మద్ది వీరయ్య మిర్చి, పత�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రతి ఏడాది మాదిరిగానే సర్కార్ కానుక అందించనున్నది. అన్నిమతాలను సమానంగా గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ‘బతుకమ్మ’ చీరెలన�
ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు విజయవంతంగా ముగిశాయి. ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా ఆరోపణలకు ఆస్కారమివ్వకుండా సజావుగా బదిలీ ప్రక్రియ కొనసాగింది.