ఖమ్మం జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా�
జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల పనుల పురోగతి, రైతుల�
బారెడు పొద్దెక్కినా పొగమంచు వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడం.. చలి తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజ సంస్థలు, హౌజింగ్, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంటు ప్రాజెక్టులను ఒకచోటకు చేర్చి క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రాపర్ట�
ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ఏసుక్రీస్తు ఆరాధనలు. సోమవారం లోక రక్షకుడి అవతరణను పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన భక్తులు. భక్తిభావంతో ఏసయ్యను స్మరిస్తూ ప్రత
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే ప్రతి సంవత్సరం వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి టి.సుమ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్ర�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజంతా వాన పడింది. మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనజీవనానిక�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ప్రచారం ముగిసింది. ఎన్నికల బహిరంగ ఫలితాలు ముగియడంతో అభ్యర్ధులు ఉన్న కొద్ది సమయంలోనే ఓటర్లను కలిసి ఓటు అభ్యర్ధించేందుకు వినియోగించ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆఖరి రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం ఉదయం నుంచే తమ తమ నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా తరలివచ్చిన వేలాది మంది యువకులతో కలిసి భారీ బైక్ ర్యాలీలు, రోడ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ను నమ్ముకొని అనేక సేవలందించిన ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. మంత్రిగా, శాసనసభ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. బరిలో నిలిచే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేస్తున్నారు. సోమవారం ఉమ్మడి జ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. పది నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో అందరూ తమ అనుచరగణంతోపాటు కుటుంబ సభ్యులను సైతం రంగంలోకి దించి ప్రచా�