రంగారావు 1927లో నిజాం కళాశాల నుంచి బీఏ డిగ్రీ పూర్తిచేశారు. అలా రంగారావు ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి పట్ట భద్రుడుగా గుర్తింపు పొందారు. ప్రజాసేవ చేయాలని భావించి, అందుకు అనువైనదిగా భావించి తన స్వగ్రామం సిరిపు�
మద్యం దుకాణాల కోసం ఖమ్మం జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. చివరి రోజయిన శుక్రవారం రాత్రి 10.00 గంటల వరకు ఖమ్మం జిల్లాలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు బారులు తీరారు. ఖమ్మం జిల్లాలో 7,193 దరఖాస్తుల
Liqour Shops Tender | మద్యం దుకాణాల దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. చివరిరోజు శుక్రవారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లాకేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు డిఫెన్స్ విభాగం తెలిపింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. 16 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్క పంచాయతీరాజ్శాఖ పరిధిలోనే రూ.305 కోట్ల నష్టం జరిగిందని ఆ శాఖ ప్రాథమిక అంచనా �
నాలుగు రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని చెరువులు, కుంటలు, లిఫ్టులు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అవి నిండు
రాష్ట్రంలో కొత్తగా మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటైంది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి సొంత గ్రామమైన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో తన మాతృమూర్తి పేరుతో జూనియర్ కాలేజీని
నీరుపెట్టి నారుమడులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. వర్షాధారంగా కూలీలతో నాట్లు వేయాల్సిన పనిలేదు. ఎరువుల వినియోగమూ ఎక్కువగా ఉండదు. దుక్కి దున్నితే చాలు.. కరివేద పద్ధతిలో వరి సాగు చేస్తే సరిపోతుంది. తక్�
మొన్ననే తొలకరి పలకరించింది. వానరాకతో పుడమి పులకరించింది. రైతు మనసు తేలికైంది. ఎవుసం షురువైంది. సాగుకు దుక్కులు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పంట పెట్టుబడికీ రాష్ట్ర ప్రభుత్వం సాయమూ అందిస్తున్నది.
భార్యాభర్తలు సహా కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం మామిడితోటలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కారాయిగూడేనికి చెందిన పోట్ర
ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.