సాధారణ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటనతో కౌంట్డౌన్ షురూ కావడంతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు జోరు పెంచారు.
Minister Puvwada | బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ గెలిస్తేనే అర్హులందరికీ అభివృద్ధి, సంక్షమ పథకాలు అందుతాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాని�
Thunder | వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎనిమిది మంది కూలీలపై పిడుగు పడిన సంఘటన జిల్లాలోని తిరుమలాయపల్లి మండలం దమ్మాయిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన మద్ది వీరయ్య మిర్చి, పత�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రతి ఏడాది మాదిరిగానే సర్కార్ కానుక అందించనున్నది. అన్నిమతాలను సమానంగా గౌరవిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ‘బతుకమ్మ’ చీరెలన�
ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా తొలుత ప్రధానోపాధ్యాయుల బదిలీలు విజయవంతంగా ముగిశాయి. ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు లేకుండా ఆరోపణలకు ఆస్కారమివ్వకుండా సజావుగా బదిలీ ప్రక్రియ కొనసాగింది.
రంగారావు 1927లో నిజాం కళాశాల నుంచి బీఏ డిగ్రీ పూర్తిచేశారు. అలా రంగారావు ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి పట్ట భద్రుడుగా గుర్తింపు పొందారు. ప్రజాసేవ చేయాలని భావించి, అందుకు అనువైనదిగా భావించి తన స్వగ్రామం సిరిపు�
మద్యం దుకాణాల కోసం ఖమ్మం జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. చివరి రోజయిన శుక్రవారం రాత్రి 10.00 గంటల వరకు ఖమ్మం జిల్లాలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు బారులు తీరారు. ఖమ్మం జిల్లాలో 7,193 దరఖాస్తుల
Liqour Shops Tender | మద్యం దుకాణాల దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. చివరిరోజు శుక్రవారం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లాకేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు డిఫెన్స్ విభాగం తెలిపింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. 16 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక్క పంచాయతీరాజ్శాఖ పరిధిలోనే రూ.305 కోట్ల నష్టం జరిగిందని ఆ శాఖ ప్రాథమిక అంచనా �
నాలుగు రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని చెరువులు, కుంటలు, లిఫ్టులు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అవి నిండు
రాష్ట్రంలో కొత్తగా మరో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటైంది. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి సొంత గ్రామమైన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో తన మాతృమూర్తి పేరుతో జూనియర్ కాలేజీని
నీరుపెట్టి నారుమడులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. వర్షాధారంగా కూలీలతో నాట్లు వేయాల్సిన పనిలేదు. ఎరువుల వినియోగమూ ఎక్కువగా ఉండదు. దుక్కి దున్నితే చాలు.. కరివేద పద్ధతిలో వరి సాగు చేస్తే సరిపోతుంది. తక్�