మొన్ననే తొలకరి పలకరించింది. వానరాకతో పుడమి పులకరించింది. రైతు మనసు తేలికైంది. ఎవుసం షురువైంది. సాగుకు దుక్కులు సిద్ధమవుతున్నాయి. మరోవైపు పంట పెట్టుబడికీ రాష్ట్ర ప్రభుత్వం సాయమూ అందిస్తున్నది.
భార్యాభర్తలు సహా కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం మామిడితోటలో శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కారాయిగూడేనికి చెందిన పోట్ర
ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు.
తొమ్మిదేళ్ల సుపరిపాలన.. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ర్టాభివృద్ధి.. సబ్బండవర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ దేశానికే తెలంగాణను రోల్మోడల్గా తీర్చిదిద్దిన కృషీవలుడు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలం
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఎన్నడూ లేనివిధంగా కేవలం తొమ్మిందేండ్ల కేసీఆర్ పాలనలో ఖమ్మం అభివృద్ధి చెంది�
వచ్చే నెల రెండోవారం నుంచి వానకాలం సీజన్ ప్రారంభం కానున్నది. దీంతో నెలరోజుల ముందుగానే జిల్లా వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. సాగు అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుత�
జిల్లాలో క్రీడా సంబురం మొదలైంది. విద్యార్థులు, యువతీ యువకులు అంతా ఆటల్లో నిమగ్నమయ్యారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువకులను సెల్ఫోన్ల నుంచి దూరం చేయాలని, తద్వారా వారి దృష్టిని క్రీడల వైపు మళ్లించాలన
Minister Puvvada | ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada Ajaykumar) పిలుపునిచ్చారు.
నవభారత వైతాళికుడు.. విశ్వమానవుడు.. సామాజిక సమతా స్ఫూర్తి.. సమున్నత విజ్ఞాన మూర్తి.. బడుగుల దీప్తి.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్..