అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. అన్నదాతలను నట్టేట ముంచాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత నెలలో కురిసిన అకాల వర్షానికి జిల్లావ్యాప్తంగా 30వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి.
దేశంలోనే తెలంగాణ కారం నంబర్వన్గా నిలిచింది. మిర్చి ఉత్పత్తిలో మన రాష్ట్రం అగ్రభాగాన చేరింది. 2021-22 సంవత్సరంలో 6.51 లక్షల టన్నుల ఉత్పత్తితో తెలంగాణ టాప్లో నిలిచింది.
కేం ద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈనెల 17నుం చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్రలు చేపడుతున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్�
Bus Yatras | బీజేపీ(BJP) ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య బస్సు యాత్ర(Bus Yatras)లు చేపడుతున్నట్లు సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్
రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తొలకరి నుంచి పంట చేతికి అందే వరకు రైతుకు వెన్నంటే నిలుస్తున్నది. పెట్టుబడి అందిస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్న�
ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు వీధినపడ్డా యి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా పరిశీలకురాలు కాట్రగడ్డ ప్రసూన ఆ విభేదాలకు ఆజ్యం పోయడం విస్మయానికి గురిచేస్తున్నది. జిల్లాలో కొంతకాలంగా టీడీ�
సర్కార్ బడులు కార్పొరేట్ కలను సంతరించుకున్నాయని రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ‘మన ఊరు- మన బడి’ కింద ఖమ్మంలోని 40వ డివిజన్లో రూ.67.59 లక్షలతో తీర్చిదిద్దిన మోమినాన్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథ�
ఖమ్మం జిల్లాలో పండిన మిర్చి పంటకు మంచి డిమాండ్ ఉంది. అత్యంత నాణ్యంగా ఉంటోంది. దీంతో లోకల్, నాన్ లోకల్ ట్రేడర్లు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
Adani Group | బయ్యారంలో స్టీల్ ప్లాంటుకు భూమి సరిపోదన్నారు.. కావాల్సినంత భూమిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చిం ది. లేదులేదు.. బయ్యారం ఖనిజంలో నా ణ్యత లేదన్నారు.. పక్కనే ఉన్న బైలడిల్లా నుంచి తెచ్చుకోవచ్చని రాష్ట్రం చె�
మానవులంతా కక్షలు మాని క్షమాగుణం అలవర్చుకోవాలని జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్షమించడం అనేది అత్యుత్తమ లక్షణమని అన్నారు. ఖమ్మం న్యాయసేవా సదన్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,88,382 మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అ