Adani Group | బయ్యారంలో స్టీల్ ప్లాంటుకు భూమి సరిపోదన్నారు.. కావాల్సినంత భూమిస్తామని రాష్ట్రం హామీ ఇచ్చిం ది. లేదులేదు.. బయ్యారం ఖనిజంలో నా ణ్యత లేదన్నారు.. పక్కనే ఉన్న బైలడిల్లా నుంచి తెచ్చుకోవచ్చని రాష్ట్రం చె�
మానవులంతా కక్షలు మాని క్షమాగుణం అలవర్చుకోవాలని జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్షమించడం అనేది అత్యుత్తమ లక్షణమని అన్నారు. ఖమ్మం న్యాయసేవా సదన్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,88,382 మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అ
Missing Telangana Man | అతని వయసు 58 సంవత్సరాలు..! తెలంగాణలోని ఖమ్మం జిల్లా అతని స్వస్థలం..! రెండు నెలల క్రితం ఉన్నట్టుండి ఇంటి నుంచి తప్పిపోయాడు..! కానీ, కొన్ని రోజుల క్రితం బెంగాల్లో ప్రత్యక్షమయ్యాడు..!
రైతులు వైవిధ్యమైన పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్తోనే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం అన్ని రాష్ర్టాల ప్రజల్లో ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతం. ఇక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, కల్పిస్తున్న వసతులు అమూల్యం. దవాఖానలో పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ వంటివన్నీ అత్యద్భుతం’
ప్రతి ఏడాది లాగే ఈనెల 23వ తేదీన జరిగే సింగరేణి 134వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సింగరేణి అధికారులు, ఉద్యోగులు, పరిసర ప్రాంత ప్రజలు విజయవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్ (పా, ఆపరేషన్స్) చంద్రశేఖర్రావు పిలుపున�
తిరుమలకుంటకు ఆర్ఎంపీ చక్రధర్ ఈనెల 8న దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించారు. మృతుడి స్నేహితుడే నిందితుడని తేల్చ
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకే ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను గర్భిణులకు అందిస్తున్నదని ఎన్సీడీ ప్రాజెక్టు జిల్లా అధికారి డాక్టర్ మణికంఠ అన్నారు. ప్రభుత్వ అందజేసిన న్యూట్రిషన్ల కిట్లను మంగళవా
ధాన్యం కొనుగోలు కేంద్రా ల నిర్వహణలో పటిష్ఠ చర్యలు చేపడతామని తహసీల్దార్ సురేశ్కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. అశ్వాపురం సొసై టీ ఆధ్వర్యంలో సీతారాంపురం పంచాయతీలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రం తూని�
ఓటు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ భద్రాద్రి జిల్లాలో శరవేగంగా జరుగతోంది. బోగస్ ఓట్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగ