పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోందని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ �
కుష్ఠు రహిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నామని రాష్ట్ర అదనపు వైద్య సంచాలకుడు డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు.
వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి రాష్ర్టాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జీఎం పర్సనల్, వేడుకల కన్వీనర్ బసవయ్య అన
పోలీసు కానిస్టేబుల్, ఎస్సై తదితర ఉద్యోగాల ఎంపికలో భాగంగా అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీ గురువారం నుంచి జనవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఖమ్మం పో�
నేను నాగలి దున్నే కుటుంబం నుంచి వచ్చా& నాడు రైతుల బాధలను చూసి చలించిపోయా. రాజకీయంలోకి వచ్చి నా వంతుగా రైతులకు సేవ చేయాలనుకున్నా. అదే తలంపుతో రైతు బాధలను పోగొట్టేందుకు ప్రయత్నించా.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి
నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో నిలదొకుకుంటామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఆటో క్యాడ్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరచిన ముగ్గురు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థు�
సేవలో తానా ఎప్పుడు ముందువరుసలో ఉంటుందని తానా చైర్మన్ అంజయ్య చౌదరి లావు అన్నారు. మంగళవారం స్థానిక కేఎల్సీలో తానా ఫౌండేషన్, తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో పరికరాల పంపిణీ జరిగింది.
2022-2023 సంవత్సరానికి గ్రామ పంచాయతీల్లో నర్సరీల ఆధ్వర్యంలో 50 వేల మొక్కలు పెంచడమే లక్ష్యమని ఎంపీడీవో కరుణాకర్రెడ్డి అన్నారు. మండలంలోని కేశ్వాపురంలో మంగళవారం నర్సరీ ఏర్పాటుకు మార్కింగ్ ఇచ్చే పనులను ఆయన పర�