పల్లెల్లో పల్లెప్రగతి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రతిపల్లెను హరితవనాలుగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి విద్యాచందన అన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ను జిల్లా విద్యాశాఖ నిర్వహిస్తున్నదని అందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం
వరి కోతలు మొదలయ్యాయంటే పల్లెల్లో హడావుడి.. కూలీలతో పొలాలన్నీ సందడిగా మారేవి. మహిళలు పాటలు పాడుతూ వరి మెదళ్లను కోస్తుంటే కోకిలలు కూసినట్టుండేది, అన్నా, తమ్ముడు, అక్కా, చెల్లి కుటుంబం మొత్తం పొలాల్లో పనుల్ల
వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రతీ ఆసుపత్రి క్లీన్గా ఉండాలని, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డలందరికీ టీఆర్ఎస్ సర్కారు అండగా ఉంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ పథక�
జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అన్ని చర్
నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న ప్రగతిని ప్రజల వద్దకు వెళ్లి వివరించాల్సిన బాధ్యత బీ(టీ)ఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులదేనని ఆ పార్టీ నేత, పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా క
తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రతి వీధిలోకి వచ్చే స్వచ్ఛ ఆటోలకు ప్రజలు అందజేయాలని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ కోరారు. పట్టణంలోని వెంగళరావుకాలనీలో స్వచ్ఛ సర్వేక్షన్-2023లో భాగంగా తడి, పొడి �
శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేపడుతునట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోలీస్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా కీలకమైన ఫిజికల్ ఎఫీషియెన్సీ ట
మాతాశిశు మరణాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అందులో భాగంగా గర్భిణులకు నూట్రీషన్ కిట్లు అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంప�
ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన దివ్యాంగులకు అండగా నిలిచింది తెలంగాణ సర్కార్. వివిధ పథకాలతో చేయూత ఇవ్వడంతోపాటు వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్తోపాటు రాయిత
పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.