కొత్త ఓటు నమోదుతోపాటు సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 2023 జనవరి 1వ తేదీకి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే సుమారు 250కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రై వేట్ థర్మల్ కేంద్రాల కన్నా అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను సాధించి ఈ ఆర్థిక సంవత్స
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ప్రతి ఆడబిడ్డకూ శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భా
భూయజమానికి తెలియకుండా మరోవ్యక్తి పేరుపై భూమి బదలాయించిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల తహసీల్దార్ కృష్ణపై కలెక్టర్ వీపీ గౌతమ్ వేటు వేశారు. ధరణి పోర్టల్ ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించి గురు�
దళితబంధు పథకాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, దీన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటను ఖరీదు చేసే వ్యాపారుల సమ్మె గురువారంతో నాలుగో రోజుకు చేరింది. దీంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటర్ సొసైటీ లీగ్ క్రీడల నిర్వహణకు మండలంలోని కిన్నెరసానిలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే ఈ క్రీడలకు కిన్నెరసాని గురుకుల స్పోర్ట్స్ స్కూల్ క్రీడా మైదానం
: 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదుకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు కోరారు. మండలంలో ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు.
నేడు దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే అంబేద్కర్ కృషేనని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శనివారం స్థానిక ఎమ్యెల్యే క్యాంప్ కార్యాలయం, అంబేద్కర్ సెంటర్లో భారత రాజ్యాంగం దినోత్సవం సంద�
ప్రతిఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.