దళిత బంధు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని వదిలేది లేదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్
ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన
ఈ సారి వర్షాలు పుష్కలంగా కురిశాయి. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతు న్నాయి. దీంతో ఆయకట్టు రైతులకు రెండు పంటలు పండించుకునే అవకాశం కలిగింది.
రానున్న సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి ఒక్క నియోజకవర్గంలోనూ డిపాజిట్ రాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ చేశారు. శుక్రవారం సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల ఆ�
రంగల్లోని బొల్లికుంట ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజీ, కేయూ గ్రౌండ్స్లో ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు జరిగిన ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 40మ�
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సత్తుపల్లి నియోజకవర్గానికి వచ్చిన బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు నియోజకవర్గ సరిహద్దు అయిన తల్లాడలో ఘన స్వాగతం లభించింది.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. వారి సంక్షేమం కోసం రొయ్య పిల్లలు, చేప పిల్లల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోందని గుర్తుచేశారు.
భద్రాద్రి జిల్లాలో ఈసారి విస్తారంగా పత్తి సాగైంది. ఇప్పుడిప్పుడే పంట చేతికి వస్తున్నది. కూలీలకు ఉపాధి లభిస్తున్నది. మరోవైపు క్వింటా పత్తికి ధర రూ.9,500 వరకు పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బూర్గంపహాడ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో ఇక నుంచి రోజలంతా నిరంతరాయంగా వైద్య సేవలు అందుతాయని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ఈ సెంటర్ను ఆయన శుక్రవారం సందర్శించారు.