తిరుమలకుంటకు ఆర్ఎంపీ చక్రధర్ ఈనెల 8న దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు కొద్దిరోజుల్లోనే కేసును ఛేదించారు. మృతుడి స్నేహితుడే నిందితుడని తేల్చ
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకే ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను గర్భిణులకు అందిస్తున్నదని ఎన్సీడీ ప్రాజెక్టు జిల్లా అధికారి డాక్టర్ మణికంఠ అన్నారు. ప్రభుత్వ అందజేసిన న్యూట్రిషన్ల కిట్లను మంగళవా
ధాన్యం కొనుగోలు కేంద్రా ల నిర్వహణలో పటిష్ఠ చర్యలు చేపడతామని తహసీల్దార్ సురేశ్కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. అశ్వాపురం సొసై టీ ఆధ్వర్యంలో సీతారాంపురం పంచాయతీలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రం తూని�
ఓటు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ భద్రాద్రి జిల్లాలో శరవేగంగా జరుగతోంది. బోగస్ ఓట్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగ
పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ైస్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా కొనసాగుతోందని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ �
కుష్ఠు రహిత రాష్ట్రమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నామని రాష్ట్ర అదనపు వైద్య సంచాలకుడు డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు.
వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి రాష్ర్టాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జీఎం పర్సనల్, వేడుకల కన్వీనర్ బసవయ్య అన
పోలీసు కానిస్టేబుల్, ఎస్సై తదితర ఉద్యోగాల ఎంపికలో భాగంగా అభ్యర్థులకు ఈ నెల 8వ తేదీ గురువారం నుంచి జనవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్న దేహదారుఢ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఖమ్మం పో�
నేను నాగలి దున్నే కుటుంబం నుంచి వచ్చా& నాడు రైతుల బాధలను చూసి చలించిపోయా. రాజకీయంలోకి వచ్చి నా వంతుగా రైతులకు సేవ చేయాలనుకున్నా. అదే తలంపుతో రైతు బాధలను పోగొట్టేందుకు ప్రయత్నించా.