నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి తరాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తెలిసో తెలియకో వారు పొరపాట్లు చేస్తే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. తమ బాల్యాన్ని ఆనందంగా గడిపేలా వారిలో ఉత్సాహాన
మండలంలోని కాకరవాయిలో ఆదివారం మున్నురు కాపు ఆత్మీయ వనభోజన కార్యక్రమం జరిగింది. శివారు సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన ఈ వన సమారాధనలో సాయంత్రం వరకు అందరూ ఉల్లాసంగా ఆడిపాడారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశ�
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలో పలు కులసంఘాల ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఆయా వనసమారాధన కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు.
భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల/కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ఆదివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన వివిధ క్రీడాంశాల్లో విద్యార్థులు సత్తా చాటారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని అభివృద్ధిలో జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. నేటితరం దానికి దూరమవుతున్నది. పుస్తకం ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది.. ఎన్నో అనుభూతుల్ని పంచుతుంది.. అవగాహనను పెంచుతుంది.. అన్నింటా తోడుగా నిలుస్తుంది..
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. మానసిక, శారీరక, బహుళ వైకల్యం కలిగిన దివ్యాంగ చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ద్వారా వారి వైకల్యాన్న
చుట్టూ పచ్చని పాపికొండలు.. మధ్యలో గోదావరి.. తీరం అటూఇటు కనబడని నదీప్రవాహం.. ప్రయాణం చేసే కొద్దీ చేయాలనిపించే లాంచీ ప్రయాణం ఈ నెల 9వ తేదీన ప్రారంభంకానున్నది.
మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఘన విజయం సాధించడంపై భద్రాచలం, పినపాక నియోజకర్గాల టీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం సంబురాలు ఘనంగా నిర్వహించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించినందుకు గాను ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సంబురాలు నిర్వహించా
చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఖమ్మం నగరంలో ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ కొనసాగింది. వర్తక సంఘం ప్రధానశాఖతోపాటు దిగుమతి, మిర్చిశాఖ, కలప, సామిల్శాఖకు ఎన్నికలు జర�
మండలంలో 32 ఏళ్లుగా దళితులకు ఇచ్చిన ప్రభుత్వ అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించాలని రైతులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దృష్టికి తీసుకురావడంతో శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో సూర్యనారాయణను కలిసి సమస్�