ప్రజల అవసరాలకు అనుగుణంగా వారి సౌలభ్యం కోసమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలను చేపట్టిందని హరితహారం ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్ పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం కార్తీకమాస వన సమారాధనలు వేడుకలా జరిగాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కాలువల నిర్మాణాలు, ఇతర పనులు చకచకా జరుగుతున్నాయి.
అప్పులు చేసి.. ఆరుగాలం శ్రమించి.. ప్రకృతి విపత్తుల నుంచి పైరును కాపాడి రైతు పంట పండిస్తాడు.. ఆ పంటకు గిట్టుబాటు ధరను ఆశిస్తాడు.. మంచి ధర లభించకుంటే తాను ఆశించిన ధర వచ్చే వరకు పంటను దాచిపెట్టాలనుకుంటాడు..
నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి తరాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. తెలిసో తెలియకో వారు పొరపాట్లు చేస్తే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. తమ బాల్యాన్ని ఆనందంగా గడిపేలా వారిలో ఉత్సాహాన
మండలంలోని కాకరవాయిలో ఆదివారం మున్నురు కాపు ఆత్మీయ వనభోజన కార్యక్రమం జరిగింది. శివారు సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన ఈ వన సమారాధనలో సాయంత్రం వరకు అందరూ ఉల్లాసంగా ఆడిపాడారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశ�
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలో పలు కులసంఘాల ఆధ్వర్యంలో వనభోజనాలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు ఆయా వనసమారాధన కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు.
భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల/కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ఆదివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం జరిగిన వివిధ క్రీడాంశాల్లో విద్యార్థులు సత్తా చాటారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని అభివృద్ధిలో జిల్లాకే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. నేటితరం దానికి దూరమవుతున్నది. పుస్తకం ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది.. ఎన్నో అనుభూతుల్ని పంచుతుంది.. అవగాహనను పెంచుతుంది.. అన్నింటా తోడుగా నిలుస్తుంది..
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. మానసిక, శారీరక, బహుళ వైకల్యం కలిగిన దివ్యాంగ చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ద్వారా వారి వైకల్యాన్న
చుట్టూ పచ్చని పాపికొండలు.. మధ్యలో గోదావరి.. తీరం అటూఇటు కనబడని నదీప్రవాహం.. ప్రయాణం చేసే కొద్దీ చేయాలనిపించే లాంచీ ప్రయాణం ఈ నెల 9వ తేదీన ప్రారంభంకానున్నది.