ఖమ్మం నగరంలోని ఖానాపురంలో రూ.4.50 కోట్లు, వీడీవోస్ కాలనీలో రూ.4.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సమీకృత వెజ్- నాన్వెజ్ మార్కెట్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార�
గోళ్లపాడు చానెల్ ఆధునీకరణ పనుల పురోగతి పట్ల కలెక్టర్ వీపీ గౌతమ్ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన త్రీటౌన్ ప్రాంతంలోని గోళ్లపాడు చానెల్ ఆధునీకరణ పనులను క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్వయంగా కా
ఉద్యోగులు నిజాయితీగా, నిబద్ధతగా, నిష్పక్షపాతంగా పనిచేస్తే వారు పనిచేస్తే సంస్థ అభివృద్ధి చెందుతుంది. ఫలితంగా దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా అవినీత రహిత భారతదేశం సాధ్యమవుతుంది.
ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు ఆదేశించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మా�
సీఎం కేసీఆర్ ప్రజారోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు.. రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేయిస్తున్నారు. ఇప్పటికే పీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రిలను బలోపేతం చేశారు.. ప్రధాన ఆసుపత్రిలో అత్య�
ఒక్క డ్రాగన్ ఫ్రూట్ తింటే 102 క్యాలరీల శక్తి వస్తుంది. దీనిలో కార్బొహైడ్రేట్స్ 22 గ్రాములు, ప్రోటీన్లు 2 గ్రాములు ఉంటాయి. ‘రాకాశి ఫలం’ తినే వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. పండ్లకు మార్కెట్లో మంచి డిమా�
నిరుపేదలకు ఉచిత వైద్యం అందాలనే లక్ష్యంతో రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నా�
ఆర్టీసీ రీజినల్ మేనేజర్లు, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, సంస్థ సిబ్బంది సంస్థకు లాభాలు తెచ్చేలా పనిచేయాలని సంస్థ కరీంనగర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నేరాలు నియంత్రించేందుకే జిల్లా వ్యాప్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్' నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు.