తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రతి వీధిలోకి వచ్చే స్వచ్ఛ ఆటోలకు ప్రజలు అందజేయాలని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ కోరారు. పట్టణంలోని వెంగళరావుకాలనీలో స్వచ్ఛ సర్వేక్షన్-2023లో భాగంగా తడి, పొడి �
శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేపడుతునట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి పోలీస్ ఉద్యోగాల ఎంపికలో భాగంగా కీలకమైన ఫిజికల్ ఎఫీషియెన్సీ ట
మాతాశిశు మరణాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అందులో భాగంగా గర్భిణులకు నూట్రీషన్ కిట్లు అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంప�
ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన దివ్యాంగులకు అండగా నిలిచింది తెలంగాణ సర్కార్. వివిధ పథకాలతో చేయూత ఇవ్వడంతోపాటు వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్తోపాటు రాయిత
పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
కొత్త ఓటు నమోదుతోపాటు సవరణలకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. 2023 జనవరి 1వ తేదీకి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోనే సుమారు 250కి పైగా ఉన్న ప్రభుత్వ, ప్రై వేట్ థర్మల్ కేంద్రాల కన్నా అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ను సాధించి ఈ ఆర్థిక సంవత్స
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ప్రతి ఆడబిడ్డకూ శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భా
భూయజమానికి తెలియకుండా మరోవ్యక్తి పేరుపై భూమి బదలాయించిన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల తహసీల్దార్ కృష్ణపై కలెక్టర్ వీపీ గౌతమ్ వేటు వేశారు. ధరణి పోర్టల్ ద్వారా అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారించి గురు�
దళితబంధు పథకాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, దీన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటను ఖరీదు చేసే వ్యాపారుల సమ్మె గురువారంతో నాలుగో రోజుకు చేరింది. దీంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాల పత్తి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.