శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నేరాలు నియంత్రించేందుకే జిల్లా వ్యాప్తంగా ‘కార్డన్ అండ్ సెర్చ్' నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న తెలిపారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జన్మదినం సందర్భంగా పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వేదికైంది.
బోనకల్లు, మధిర, దెందుకూరు ప్రాంతాల్లో రైల్వే గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నందున ప్రభుత్వం బోనకల్లు, మధిరలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీలు) నిర్మించింది.
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏఆర్ అదనపు ఎస్పీ దూలిపాల శ్రీనివాసరావు ఎస్పీ కార్యాలయం నుంచి పాఠశాలల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఓపెన్ హౌస్' నిర్వహించారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని రాష్ట్ర ఆటో సంఘాల నాయకులు తేల్చి చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలతో సామాన్యుల జీవితాలను బీజేపీ నాశనం చేస్తున్నదని విమర్శించారు.
ఉద్యాన వన పంటల్లో బంతి సాగు రైతన్నలకు లాభాలు కురిపిస్తున్నాయి. కేవలం నాలుగు నెలల పంటతో తక్కువ పెట్టుబడితో అన్నదాత అధిక ఆదాయం సంపాదిస్తుండడంతో మండలంలో పలువురు రైతులు బంతి సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు.
భద్రాద్రి జిల్లాలో పూర్తి ఏజెన్సీ ప్రాంతం దుమ్ముగూడెం మండలం. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతర్భాగం. ఉమ్మడి పాలకులు గిరిజనుల కష్టాలను పట్టించుకోలేదు. మారుమూల గిరిజన గూడేలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి.
వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పట్టణ ప్రగతి వివిధ అంశాలపై మున్సిపల్ ప్రత్యేక అధికారులు, కమిషనర్లు, డీఈలు, ఏఈలు, టీపీవోలతో ఆయన సమీక్ష నిర్
చట్టవిరుద్ధంగా వ్యవహరించే క్రిమినల్ గ్యాంగ్లపై దృష్టి సారించాలని, తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేసి నిందితులకు శిక్షపడేలా కఠినచర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియ�
విధి నిర్వహణలో, దేశశాంతిభద్రతల రక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల ఆత్మశాంతికి సత్తుపల్లిలో ఏసీపీ వెంకటేశ్, గంగారం 15వ బెటాలియన్లో కమాండెంట్ జమీల్పాషా ఆధ్వర్యంలో బుధవారం సైకిల్ ర్యాలీ నిర్