పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం ఆయన నాలుగున్నర కోట్లతో చేపట్టిన ట్యాంక్బండ్ పనులు, వెజ్నాన్వెజ్ మార్క�
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఖమ్మం ఏఎంసీలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రెండు వారాల నుంచి మార్కెట్కు పంట రాక వేగం పుంజుకుంటున్నది. ఈ ఏడాది భారత పత్తి సంస్థ (సీసీఐ) క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,380 ప్రక�
దేశం కోసం ప్రాణార్పణ చేసిన పోలీస్ అమర వీరుల త్యాగాల స్ఫూర్తితో ముందుకు నడవాలని ఏఆర్ అదనపు ఎస్పీ దూళిపాల్ల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్బాబు సారథ్
పిడచగట్టుకున్న గొంతులు.. ఎండిపోయిన బావులు.. అడుగంటిన భూగర్భజలాలు.. కిలోమీటర్ల మేర కాలినడక.. చెలమలే దాహార్తి తీర్చే జలనిధులు.. ఇంట్లో శుభకార్యం చేయాలంటే ముందు నీటి గురించి ఆలోచించాల్సిన దైన్యం.
ముసిరే చీకట్లను తొలగిస్తూ.. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తూ.. కుంచితత్వం నుంచి విశాల దృక్పథం వైపు పయనింపజేస్తూ.. మానవాళికి విజయాలు ప్రసాదిస్తూ.. ప్రతి కుటుంబంలో సంతోషాలను నింపుతూ.. ఆనందోత్సాహాలను కలిగ�
భద్రాద్రి జిల్లాలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎదిగిందని, ఎన్నిక ఏదైనా గులాబీదే గెలుపు అని ప్రభుత్వ విప్, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
గోల్లపాడు చానల్ ఆధునీకరణ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలో ఆహ్లాదకరమైన త్రీటౌన్ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలు చూడబోతున్నారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకూ (టీఆర్ఎస్)బీఆర్ఎస్తోనే సమన్యా యం జరుగుతున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం మణుగూరు క్యాంపు కార్యాలయంలో బూర్గంపహాడ్ మండల ప్రజాప్రతిన�
ఒక్కసారి కిడ్నీలు పాడైతే అయితే బాధితులు జీవితకాలం డయాలసిస్ చేయించుకోవాల్సిందే. తీవ్రతను బట్టి కొందరు నెలకు ఒకసారి, వారానికి ఒకటి రెండుసార్లు రక్తాన్ని శుద్ధి చేయించుకోవాల్సిందే.
రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ప్రమాదాలు సంభవించినప్పుడు ఇంటిని పోషించే వారి మరణం ఆ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది. మరణించకపోయినా శాశ్వత వైకల్యం ఏర్పడినా కుటుంబ సభ్యులు ఆర్థిక సుడిగుండంలో చిక్కుకో�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది.
పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు.