ఇక ప్రయాణికుల కష్టాలు తప్పాయి. సమయం ఆదా కానున్నది. గతుకుల రోడ్లకు కాలం చెల్లింది. హైవేపై హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.
సింగరేణి సంస్థ 2022- 23 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ఉత్పత్తి చేస్తూ ముందుకెళ్తున్నది. ఈ ఏడాది అధిక వర్షపాతం ఉన్నా.. సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ దిశా నిర్దేశంతో డైరెక�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం దంచికొటి్ంటది. ఖమ్మం నగరంతో పాటు పలు పట్టణాలు, ఆయా మండల కేంద్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఊహించని విధంగా ఖమ్మం నగరంలో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్క�
ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రతో సత్తుపల్లి పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన బోయపాటి సీతారామాంజనేయులు, బోయపాటి శ్రీమన్నారాయణ రూ.5 లక్షల విరాళం ప్
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్పొరేటర్లు శనివార�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నది. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు, హోంగార్డులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు పెంచింది.
కొందరు ఉద్యోగులు తాము చేస్తున్న వృత్తికే పరిమితమవుతారు. ఇంకొందరు తమ అభిరుచులకు తగిన విధంగా జీవితాన్ని మలుచుకుంటారు. మరికొందరు ఆ రెండూ చేస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రఘునాథపాలెం మండలం నూతన తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఏర్పాట్లు సన్నద్ధమవుతున్నాయి. మండలాల విభజనలో భాగంగా రఘునాథపాలెం నూతన మండలంగా ఏర్పాటైంది.