సింగరేణి బొగ్గు ఉత్పత్తికి సత్తుపల్లి బొగ్గు గనులు గుండెకాయ లాంటివని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం సత్తుపల్లిలో సింగరేణి జీఎం కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న�
మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణతో చెరువులు బలోపేతం అయ్యాయి. హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్, అటవీ ప్రాంతాల్లో మొక్కల పెంపకంతో ఏటా ఆశించినంత వర్షపాతం కురుస్తున్నది.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పు వ్వాడ అజయ్కుమార్ అధికారులు, గుత్తేదారులకు సూ చించారు.
కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ర్యాంకులు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడా పతకాలు.. ఆటలైనా, పాటలైనా.. అన్నింటిలో ది బెస్ట్ భద్రాద్రి జిల్లాలోని సాంఘిక �
భనవ నిర్మాణాల అనుమతులు సులభతరం చేసి ఇంటి యజమానులకు ఊరట కలిగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్(టీఎస్-బీపాస్) విధానాన్ని అమలులోకి తెసు�
చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నది. తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమైంది. ఉద్యోగ రీత్యా తల్లి వేరేచోట ఉండాల్సిన పరిస్థితి. తాత, అమ్మమ్మే ఆమెకు అన్నీ. శుక్రవారం పుట్టిన రోజు సందర్భంగా ముస్తాబై తాత, అమ్మమ్�
కూసుమంచి మండలం కూరగాయల సాగుకు కేరాఫ్గా నిలుస్తున్నది. గతంలో వాణిజ్య పంటలు, సాధారణ పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొందరు సాధారణ పంటలు పండిస్తూనే కొంతభూమిలో కూరగాయల�
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు �
పెండింగులో ఉన్న పోడుదారుల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, లబ్ధిదారులు పక్కా ప్రణాళికతో ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఖమ్మం జిల్లాలో బోదకాలు (పైలేరియా) నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని, ఈ నెల 20, 21, 22 తేదీల్లో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికా
సమష్టిగా పనిచేస్తూ ఆయిల్పాం రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ పామాయిల్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులు ఆలపాటి రామచంద్రప్రసాద్, కోటగిరి సీతారామస్వామి అన్నారు.